రెంటచింతల: ఏజెంట్లపై దాడి కేసులో 12 మందికి రిమాండ్
పల్నాడు జిల్లా, రెంటచింతల మండలంలోని రెంటాలలో ఈ నెల 13న ఏజెంట్లపై దాడి కేసులో 12 మందిని అరెస్టు చేసినట్లు ఎస్ఐ ఎం. ఆంజనేయులు ఆదివారం తెలిపారు.
Read More సీమే శాసిస్తుందా...
12 మందిని గురజాల జూనియర్ సివిల్ జిడ్జి ముందు హాజరు పరచగా, వారికి 14 రోజుల రిమాండ్ విధించినట్లు ఎస్ఐ తెలిపారు.
Read More ప్రజలతో మమేకయ్యే శాఖలను తీసుకున్న పవన్
Views: 0


