రామాలయంలో సీసీ కెమెరాలు ప్రారంభించిన పేట్ బషీరాబాద్ ఏసిపి

నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు దోహదపడతాయి - ఏసిపి రాములు

రామాలయంలో సీసీ కెమెరాలు ప్రారంభించిన పేట్ బషీరాబాద్ ఏసిపి

జయభేరి, నవంబర్ 23 :
శామీర్ పేట్ లోని రామాలయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పేట్ బషీరాబాద్ ఏసిపి రాములు, శామీర్ పేట్ డీఐ గంగాధర్ లు కలిసి ప్రారంభించారు. అనంతరం ఆలయ నిర్వాహకులతో మాట్లాడి ఆలయ భద్రత విషయం పై పలు సలహాలు సూచనలు అందించారు. 

ఆలయ పరిసర ప్రాంతాలలో ఎవరైనా అపరిచిత వ్యక్తులు, అనుమానాస్పద వస్తువులు ఏవైనా ఉంటే పోలీసులకు సమాచారం అందించాలని వారు సూచించారు, ఈ కార్యక్రమం లో ఎస్ ఐ లు హారిక, దశరథ్ నాయక్,శామీర్ పేట్ కట్ట మైసమ్మ దేవాలయం చైర్మన్ విలాసరం అశోక్, గ్రామస్తులు పాల్గొన్నారు.

Read More వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

WhatsApp Image 2024-11-23 at 23.25.05

Read More అంతర్రాష్ట్ర గంజాయి విక్రెతల ముఠా అరెస్ట్... భారీగా గంజాయి స్వాధీనం

Views: 0