కట్ట మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న మేడ్చల్ జిల్లా బిజెపి ఉపాధ్యక్షుడు గౌరారం జగన్ గౌడ్
రాబోవు ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు విజయం సాధించాలని అమ్మవారిని వేడుకున్నట్లు వెల్లడి
జయభేరి, జనవరి 28 :
శామీర్ పేట్ లోని కట్ట మైసమ్మ అమ్మవారిని బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు ఎల్లంపేట గౌరారం జగన్ గౌడ్ దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పూజారులు జగన్ గౌడ్ కు ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా జగన్ గౌడ్ మాట్లాడుతూ ఎంతో మహిమ గల శామీర్ పేట కట్ట మైసమ్మ అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు.
Read More డిఈవోను కలిసిన ఎస్ఎఫ్ఐ నాయకులు
Latest News
08 Feb 2025 10:55:24
జయభేరి, డిండి : మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(MRPS)కామదేను గౌరారం గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్ ను శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు మాదిగ...
Post Comment