ఎర్రవల్లి కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్
రెండవ రోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన మ్యాకల కనకయ్య
జయభేరి, గజ్వేల్, మే 12 :
శివ వెంకటాపూర్, దిలాల్ పూర్ మ్యాచ్ కి టాస్ వేసి మ్యాచ్ ప్రారంభించడం జరిగింది... అలాగే ఈ టోర్నమెంట్ కి మొత్తం క్రికెట్ బాల్స్ కి 4000 రూపాయలు అందజేశారు. వారికి "ఎర్రవల్లి క్రికెట్ క్లబ్" క్రీడాకారుల తరఫున ప్రత్యేక ధన్యవాదములు తెలియజేసారు.ఈ కార్యక్రమంలో మర్కుక్ మండల స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్ చేన్ రాజు కృష్ణ. కుమార్ యాదవ్, స్వామి, రమేష్, సలీం, ప్రశాంత్, తదితర క్రీడాకారులు పాల్గొనడం జరిగింది..
Views: 0


