Dindi : ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన డిఎస్ఓ వెంకటేశ్వర్లు 

Dindi : ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన డిఎస్ఓ వెంకటేశ్వర్లు 

జయభేరి, డిండి :
డిoడి మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డి ఎస్ ఓ వెంకటేశ్వర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా డిఎస్ ఓ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలలో వరి ధాన్యం తేమ శాతంను పరిశీలించిన తర్వాత సర్టిఫికెట్ తీసుకొని ధాన్యంలో వెంటనే మిల్లులకు పంపించాలని అన్నారు.  ఈ కార్యక్రమంలో  దేవరకొండ డీటీసీఎస్ హన్మంతు శ్రీనివాస్ గౌడ్, పెద్దవురా డీటీసీఎస్ మొఖ్తర్ నాంపల్లి డీటీసీఎస్ హబీబ్, సీఈఓ బాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Latest News

డిండి MRPS గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్ డిండి MRPS గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్
జయభేరి, డిండి : మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(MRPS)కామదేను గౌరారం గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్ ను శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు మాదిగ...
తెలంగాణ రాష్ట్ర గిరిజన గురుకుల మహిళా డిగ్రీ కళాశాలకు నేషనల్ అసెస్ మెంట్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్)B++గ్రేడ్ మంజూరు
చంద్రమౌళి( CM) కు బీసీ సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం 
ఎబివిపి ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించినారు.
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం PRTUTS తోనే సాధ్యం 
గుడికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి