రాజేంద్రనగర్ నియోజకవర్గంలో కేటీఆర్ పర్యటన

 రాజేంద్రనగర్ నియోజకవర్గంలో కేటీఆర్ పర్యటన

జయభేరి, హైదరాబాద్, సెప్టెంబర్ 30 : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసి డెంట్, మాజీ మంత్రి  కేటీఆర్, 72 గంటల తర్వాత జ్వరం తగ్గినట్లు ఆయన ఆదివారం సాయంత్రం వెల్లడించారు. దీంతో ఇవ్వాళ ప్రజల్లోకి వెళ్లనున్నారు. 

మూసీ పరివాహక ప్రాంత బాధితుల దగ్గరకు వెళ్లనున్నట్లు ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని హైదర్ గూడలో కేటీఆర్ పర్యటిస్తారని సమాచారం..

Read More BRS I మీకు మీరే.. మాకు మేమే.!?

అనంతరం అత్తాపూర్ లోని కిషన్ బాగ్ ప్రాంతాల్లోని ప్రజలతో కేటీఆర్ భేటీ కానున్నారు.ఇక అటు బావమరిది తో లీగల్ నోటీసు పంపితే నీ ఇల్లీగల్ దందాల గురించి మాట్లా డుడు బంద్ చేస్తా అనుకుం టున్నావా ? అంటూ రేవంత్‌ పై ఆగ్రహించారు కేటీఆర్‌. బావమరిదికి అమృతం పంచి, పేదలకు విషం ఇస్తుంటే చూస్తూ ఊరుకో బోమని హెచ్చరించారు. పేదలకు సాధ్యమైనంత వరకు న్యాయం చేస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు.

Read More Telangana I యువత ఆలోచన విధానం..!

Views: 0