79వ వార్డు పరిధి సమస్యలుపై కార్పొరేటర్ రౌతు అధికారులతో పరిశీలన
జయభేరి, పరవాడ:
79 వ వార్డు పరిధిలో గల ప్రాంతాలు అయ్యిన దేశపాత్రునిపాలెం గ్రామం జాజులవానిపాలెం, శ్రీనివాస నగర్, ఎస్సీ కాలనీ, సాయి నగర్ కాలనీ, అశోక్ నగర్ కాలనీ ఏరియాలలో ప్రతి వీధి తిరిగి ముఖ్య సమస్యలైనా రహదారులు, వీధి కాలువలు బాగుచేయ్యడానికి కార్పొరేటర్ రౌతు శ్రీనివాస్ గుర్తించి పబ్లిక్ వర్క్స్ అధికారులతో అంచనాలు వెయ్యంచారు.
Views: 0


