ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం-2005 బోర్డులు ఏర్పాటు చేయాలి
సమాచార హక్కు చట్టం రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు కొర్ర కిషన్ నాయక్
జయభేరి, దేవరకొండ :
రాష్ట్రములో ఉన్న అన్ని రకాల ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం 2005 సెక్షన్ 2(హెచ్) ప్రకారం అధికార యంత్రంగం సూచిక బోర్డులను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. అందులో పౌర సమాచార అధికారుల పేర్లు మార్పులు-చేర్పులు ఎప్పటికప్పుడు నమోదు చేయాలి.రాష్ట్రములో సమాచార హక్కు చట్టం 2005 సెక్షన్ 4(1)బి ప్రకారం ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో 17 అంశాల స్వచ్చంద సమాచారం వెల్లడించేలా చేయాలి. రాష్ట్రములో వున్నా జిల్లాలో స.హ. చట్టం 2005 ఆర్ టీ ఐ జిల్లా కో-ఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేయాలి.
Read More సెల్లార్ లో కూలిన మట్టిదిబ్బలు
Latest News
11 Mar 2025 10:44:11
జయభేరి, దేవరకొండ : దేవరకొండ మండలం తాటికొల్ గ్రామపంచాయతీ పరిధిలోని వాగులో ఇసుక రీచ్ కు ప్రభుత్వం ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ
Post Comment