తూoకుంటలో బండి పద్మ మొదటి వర్ధంతి కార్యక్రమం
బండి పద్మ జ్ఞాపకార్థం మున్సిపల్ కార్యాలయంలో ప్లేట్లు అందచేసిన కుటుంబ సభ్యులు
జయభేరి, డిసెంబర్ 4:
తూoకుంట గ్రామానికి చెందిన బండి పద్మ గత సంవత్సరం ఆకస్మికంగా మృతి చెందారు. అయితే ఆమె సివిల్ ఇంజనీర్ గా మండలంలోని గ్రామాలకు తన సేవలను అందించారు. కాగా ఆమె మొదటి వర్ధంతి సందర్భంగా ఆమె భర్త బండి అనీల్ కుమార్ యాదవ్, కుమారుడు బండి మోహిత్ కుమార్ యాదవ్ లు కలిసి బండి పద్మ జ్ఞాపకార్థం తూoకుంట మున్సిపల్ కార్యాలయ సిబ్బందికి స్టీల్ ప్లేట్లు అందచేశారు.
Read More ప్రపంచం కమ్యూనిస్టుల వైపు చూస్తున్నది...
Latest News
ఇన్ని సంవత్సరాలకు గెట్ టుగెదర్ కార్యక్రమం నిర్వహించుకోవడం సంతోషంగా ఉంది...
21 Jan 2025 09:39:00
ఒక చెట్టుకు పూసిన పువ్వులం కాదు ఒక తల్లి కడుపున పుట్టిన బిడ్డలము కాదు. అయినా ఆత్మీయనురాగాలను పంచుకున్న మా బంధం స్నేహబంధం.
Post Comment