<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.jayabheridaily.com/telangana/category-4" rel="self" type="application/rss+xml" />
                <generator>Jayabheri Daily RSS Feed Generator</generator>
                <title>తెలంగాణ  - Jayabheri Daily</title>
                <link>https://www.jayabheridaily.com/category/4/rss</link>
                <description>తెలంగాణ  RSS Feed</description>
                
                            <item>
                <title>ప్రతిభ చాటిన పదో తరగతి విద్యార్థులకు సన్మానం</title>
                                    <description><![CDATA[<p><strong>జయభేరి, తుర్కపల్లి, మే 02 :</strong><br />తుర్కపల్లి మండలం జేతురామ్ తండా, సంగ్యా తండా గ్రామపంచాయతీ పరిధిలోని 15 మంది పదవ తరగతి విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించడంతో అందులో భూక్య హిందూ 567 మార్కులతో మొదటి స్థానంలో నిలిచింది.నునావత్ నందు  భూక్య సిరి మల్లికా, భూక్య మేఘన, రుణావత్ చరణ్, భూక్య విజయ్, రుణావత్ మజ్ను, భూక్య ధనుష్, లకావత్ విజయ్, భూక్య భాషా, భూక్యనందిని, భూక్యమన్సింగ్, రుణావత్ రక్షిత, లను గ్రామ సర్పంచ్ భూక్య సంతోష్ నాయక్ అభినందించి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  రాబోవు కాలంలో ఉన్నత శిఖరాలను అధిరోహించి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని అన్నారు. విద్య ద్వారా మాత్రమే మన బతుకులు బాగుపడతాయని అది నేను బలంగా నమ్ముతానని ఇక్కడ తల్లిదండ్రులు నిరక్షరాశులు కావడం చేత పిల్లల్ని పట్టించుకునే నాధుడు లేదని అందుకే వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించి వారిని అత్యంత స్థానంలో</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.jayabheridaily.com/telangana/awarded-to-meritorious-class-10-students/article-3787"><img src="https://www.jayabheridaily.com/media/400/2026-05/whatsapp-image-2026-05-02-at-19.43.06.jpeg" alt=""></a><br /><p><strong>జయభేరి, తుర్కపల్లి, మే 02 :</strong><br />తుర్కపల్లి మండలం జేతురామ్ తండా, సంగ్యా తండా గ్రామపంచాయతీ పరిధిలోని 15 మంది పదవ తరగతి విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించడంతో అందులో భూక్య హిందూ 567 మార్కులతో మొదటి స్థానంలో నిలిచింది.నునావత్ నందు  భూక్య సిరి మల్లికా, భూక్య మేఘన, రుణావత్ చరణ్, భూక్య విజయ్, రుణావత్ మజ్ను, భూక్య ధనుష్, లకావత్ విజయ్, భూక్య భాషా, భూక్యనందిని, భూక్యమన్సింగ్, రుణావత్ రక్షిత, లను గ్రామ సర్పంచ్ భూక్య సంతోష్ నాయక్ అభినందించి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  రాబోవు కాలంలో ఉన్నత శిఖరాలను అధిరోహించి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని అన్నారు. విద్య ద్వారా మాత్రమే మన బతుకులు బాగుపడతాయని అది నేను బలంగా నమ్ముతానని ఇక్కడ తల్లిదండ్రులు నిరక్షరాశులు కావడం చేత పిల్లల్ని పట్టించుకునే నాధుడు లేదని అందుకే వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించి వారిని అత్యంత స్థానంలో తీర్చిదిద్దరమే నా లక్ష్యమని అన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ </category>
                                    

                <link>https://www.jayabheridaily.com/telangana/awarded-to-meritorious-class-10-students/article-3787</link>
                <guid>https://www.jayabheridaily.com/telangana/awarded-to-meritorious-class-10-students/article-3787</guid>
                <pubDate>Sun, 03 May 2026 09:14:09 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.jayabheridaily.com/media/2026-05/whatsapp-image-2026-05-02-at-19.43.06.jpeg"                         length="136483"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Jayabheri Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఉచిత కంటి వైద్య శిబిరం</title>
                                    <description><![CDATA[<p><strong>జయభేరి, తుర్కపల్లి, మే 02 :</strong><br />తుర్కపల్లి మండలం గొల్లగూడెం గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచ్ ధరావత్ రమేష్ నాయక్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎండి జమీల్ డిఓఏ మాట్లాడుతూ వాసవి ఐ హాస్పిటల్ వలిగొండ ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించి గ్రామంలోని ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.jayabheridaily.com/health/free-eye-camp/article-3785"><img src="https://www.jayabheridaily.com/media/400/2026-05/whatsapp-image-2026-05-02-at-19.31.38.jpeg" alt=""></a><br /><p><strong>జయభేరి, తుర్కపల్లి, మే 02 :</strong><br />తుర్కపల్లి మండలం గొల్లగూడెం గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచ్ ధరావత్ రమేష్ నాయక్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎండి జమీల్ డిఓఏ మాట్లాడుతూ వాసవి ఐ హాస్పిటల్ వలిగొండ ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించి గ్రామంలోని ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ </category>
                                            <category>ఆరోగ్యం</category>
                                    

                <link>https://www.jayabheridaily.com/health/free-eye-camp/article-3785</link>
                <guid>https://www.jayabheridaily.com/health/free-eye-camp/article-3785</guid>
                <pubDate>Sun, 03 May 2026 09:13:05 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.jayabheridaily.com/media/2026-05/whatsapp-image-2026-05-02-at-19.31.38.jpeg"                         length="129954"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Jayabheri Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఘనంగా 161వ వారపు జ్ఞానమాల</title>
                                    <description><![CDATA[<p>డాక్టర్.బి ఆర్. అంబేద్కర్ జ్ఞాపకాలను స్మరించుకున్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ మిషన్ కార్యవర్గ సభ్యులు</p>
<p>ముఖ్య అతిథిగా హాజరైన శ్రీ మన్నె శ్రీనివాస్  (అంబేద్కరైట్, బీజేపీ మల్కాజ్‌గిరి &amp; మెడికల్ జిల్లా ప్రతినిధి) </p>
<p>లోత్కుంటా “X” రోడ్, ఆల్వాల్ వద్ద ఘనంగా జ్ఞానమాల...</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.jayabheridaily.com/telangana/a-glorious-161st-week-of-gnanamala/article-3783"><img src="https://www.jayabheridaily.com/media/400/2026-04/img-20260405-wa1309.jpg" alt=""></a><br /><p><strong>లోతుకుంట, జయభేరి : </strong>లోత్కుంటా “X” రోడ్, ఆల్వాల్ వద్ద డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ మిషన్ కార్యవర్గ సభ్యులు 161వ వారపు జ్ఞానమాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మన్నె శ్రీనివాస్  (అంబేద్కరైట్, బీజేపీ మల్కాజ్‌గిరి &amp; మెడికల్ జిల్లా ప్రతినిధి) సభను ఉద్దేశించి ప్రసంగించారు.</p>
<p>ఆయన తన ప్రసంగంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలు, రాజ్యాంగ విలువలు మరియు సామాజిక న్యాయం, సమానత్వం సాధించడానికి నిరంతర పోరాటం అవసరాన్ని ప్రస్తావించారు. అలాగే యువత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని, అణగారిన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.</p>
<p>ఈ కార్యక్రమంలో పాల్గొన్న అంబేద్కర్ మిషన్ పెద్దలు, నాయకులు, కార్యవర్గ సభ్యులు అణగారిన వర్గాల రక్షణ, అభివృద్ధి కోసం కృషి చేయాల్సిన అవసరాన్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారిలో అనంతరాజ్, రమేష్ కమల, పురం కన్నయ్య, కే.ఏ. లక్ష్మి, సువర్ణ, చార్లిన్‌రాజ్, సి. సురేష్ (ఢిల్లీ), ఎస్. శివశంకర్, డా. నవీన్ రాజ్, కె.ఎం. సురేష్, ఓంకార్, శివలింగం, బాల్ మల్కేష్ తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ </category>
                                    

                <link>https://www.jayabheridaily.com/telangana/a-glorious-161st-week-of-gnanamala/article-3783</link>
                <guid>https://www.jayabheridaily.com/telangana/a-glorious-161st-week-of-gnanamala/article-3783</guid>
                <pubDate>Mon, 06 Apr 2026 10:49:42 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.jayabheridaily.com/media/2026-04/img-20260405-wa1309.jpg"                         length="199079"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Jayabheri Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>భారత మాజీ ఉప ప్రధాని Dr బాబు జగ్జీవన్ రావ్ జయంతి కార్యక్రమం</title>
                                    <description><![CDATA[<p><strong>జయభేరి, సైదాపూర్ : </strong>కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం దుద్దెనపల్లి గ్రామ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో  దేశంలోనే సామాజిక న్యాయసాధనకు గొప్ప కృషిచేసిన భారత మాజీ ఉప ప్రధాని Dr బాబు జగ్జీవన్ రావ్ 119వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది.</p>
<p>సంఘం అధ్యక్షులు బోరగాళ్ల మల్లేష్, ఉపాధ్యక్షులు దూల సురేష్, మోలుగురి కిరణ్, ప్రధాన కార్యదర్శి మోలుగురి భూపతి, ఆర్గనైజింగ్ కార్యదర్శి బోరగాళ్ల రాజేందర్, సంయుక్త కార్యదర్శి కావంపల్లి రాకేష్, అంతేల్పుల రాజు, దూల పవన్, కోశాధికారి తునికి దేవేందర్, గౌరవ సలహాదారులు మట్టల రవీందర్, కొమ్ముల బిక్షపతి పాల్గొన్నారు.</p>
<p>ముఖ్యఅతిథిగా దుద్దెనపల్లి గ్రామ సర్పంచ్ ఉడికే విజయ రాజశేఖర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుండాల శ్రీనివాస్, ఆడేపు రాజేందర్, చిన్న వెంకటేశం, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సోమవారపు రాజయ్య, మాజీ సర్పంచ్ తాటిపల్లి యుగంధర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ మట్టెల రవీందర్, గోపాలమిత్ర</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.jayabheridaily.com/telangana/former-deputy-prime-minister-of-india-dr-babu-jagjivan-rao/article-3781"><img src="https://www.jayabheridaily.com/media/400/2026-04/img_20260405_160151.jpg" alt=""></a><br /><p><strong>జయభేరి, సైదాపూర్ : </strong>కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం దుద్దెనపల్లి గ్రామ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో  దేశంలోనే సామాజిక న్యాయసాధనకు గొప్ప కృషిచేసిన భారత మాజీ ఉప ప్రధాని Dr బాబు జగ్జీవన్ రావ్ 119వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది.</p>
<p>సంఘం అధ్యక్షులు బోరగాళ్ల మల్లేష్, ఉపాధ్యక్షులు దూల సురేష్, మోలుగురి కిరణ్, ప్రధాన కార్యదర్శి మోలుగురి భూపతి, ఆర్గనైజింగ్ కార్యదర్శి బోరగాళ్ల రాజేందర్, సంయుక్త కార్యదర్శి కావంపల్లి రాకేష్, అంతేల్పుల రాజు, దూల పవన్, కోశాధికారి తునికి దేవేందర్, గౌరవ సలహాదారులు మట్టల రవీందర్, కొమ్ముల బిక్షపతి పాల్గొన్నారు.</p>
<p>ముఖ్యఅతిథిగా దుద్దెనపల్లి గ్రామ సర్పంచ్ ఉడికే విజయ రాజశేఖర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుండాల శ్రీనివాస్, ఆడేపు రాజేందర్, చిన్న వెంకటేశం, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సోమవారపు రాజయ్య, మాజీ సర్పంచ్ తాటిపల్లి యుగంధర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ మట్టెల రవీందర్, గోపాలమిత్ర రాష్ట్ర అధ్యక్షులు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, దూల పోచయ్య, బోరగాళ్ల సంజీవ్, మాచర్ల రమేష్, పలుకుల సంఘం నాయకులు, మేధావులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ </category>
                                    

                <link>https://www.jayabheridaily.com/telangana/former-deputy-prime-minister-of-india-dr-babu-jagjivan-rao/article-3781</link>
                <guid>https://www.jayabheridaily.com/telangana/former-deputy-prime-minister-of-india-dr-babu-jagjivan-rao/article-3781</guid>
                <pubDate>Sun, 05 Apr 2026 16:08:19 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.jayabheridaily.com/media/2026-04/img_20260405_160151.jpg"                         length="764889"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Jayabheri Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పుట్టినరోజు సందర్భంగా పాఠశాల విద్యార్థులకు పండ్లు, పెన్నులు, నోట్ పుస్తకాలను పంపిణీ </title>
                                    <description><![CDATA[<p><strong>జయభేరి, మహేశ్వరం, మార్చి 12 :</strong><br />మహేశ్వరం నియోజకవర్గం రామకృష్ణ పురం డివిజన్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ పున్న నిర్మల పుట్టినరోజు సందర్భంగా సరూర్‌నగర్‌లోని విక్టోరియా మెమోరియల్ (VM) హోమ్ రెసిడెన్షియల్ స్కూల్‌లో నిర్వహించిన సేవా కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు &amp; టీపీసీసీ మెంబర్ దేప భాస్కర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, పాఠశాల విద్యార్థులకు పండ్లు, పెన్నులు, నోట్ పుస్తకాలను పంపిణీ చేశారు.</p>
<p>ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాజకీయాల్లో ఉంటూనే సామాజిక బాధ్యతగా నిరుపేద విద్యార్థులకు అండగా నిలవడం అభినందనీయమని కొనియాడారు.పున్న నిర్మల గణేష్ నేత నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, భవిష్యత్తులో ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని వారు ఆకాంక్షించారు.</p>
<p>ఈ కార్యక్రమంలో శ్రీ రామకృష్ణ పురం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పున్న గణేష్ నేత ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం చైర్మన్ తలాటి రమేష్ నేత, ఖిల్లా మైసమ్మ దేవాలయం చైర్మన్ సురేష్</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.jayabheridaily.com/telangana/distribute-fruits-pens-note-books-to-school-students-on-the/article-3779"><img src="https://www.jayabheridaily.com/media/400/2026-03/img-20260312-wa3907.jpg" alt=""></a><br /><p><strong>జయభేరి, మహేశ్వరం, మార్చి 12 :</strong><br />మహేశ్వరం నియోజకవర్గం రామకృష్ణ పురం డివిజన్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ పున్న నిర్మల పుట్టినరోజు సందర్భంగా సరూర్‌నగర్‌లోని విక్టోరియా మెమోరియల్ (VM) హోమ్ రెసిడెన్షియల్ స్కూల్‌లో నిర్వహించిన సేవా కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు &amp; టీపీసీసీ మెంబర్ దేప భాస్కర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, పాఠశాల విద్యార్థులకు పండ్లు, పెన్నులు, నోట్ పుస్తకాలను పంపిణీ చేశారు.</p>
<p>ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాజకీయాల్లో ఉంటూనే సామాజిక బాధ్యతగా నిరుపేద విద్యార్థులకు అండగా నిలవడం అభినందనీయమని కొనియాడారు.పున్న నిర్మల గణేష్ నేత నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, భవిష్యత్తులో ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని వారు ఆకాంక్షించారు.</p>
<p>ఈ కార్యక్రమంలో శ్రీ రామకృష్ణ పురం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పున్న గణేష్ నేత ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం చైర్మన్ తలాటి రమేష్ నేత, ఖిల్లా మైసమ్మ దేవాలయం చైర్మన్ సురేష్ కుమార్ VM స్కూల్‌ ప్రిన్సిపల్ నర్సింహ రెడ్డి సెక్రటరీ ప్రసాద్ అకాడమీ కోఆర్డినేటర్ మాధురి, జగన్నాథం నర్సింగ్, శివప్రసాద్, దోర్నాల చంద్రమౌళి, వనం వెంకటేశం, గజం వెంకటేశం, జెల్లా నరేందర్, రమాదేవి, సుజాత, స్రవంతి, అశ్విత, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ </category>
                                    

                <link>https://www.jayabheridaily.com/telangana/distribute-fruits-pens-note-books-to-school-students-on-the/article-3779</link>
                <guid>https://www.jayabheridaily.com/telangana/distribute-fruits-pens-note-books-to-school-students-on-the/article-3779</guid>
                <pubDate>Fri, 13 Mar 2026 10:42:42 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.jayabheridaily.com/media/2026-03/img-20260312-wa3907.jpg"                         length="189971"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Jayabheri Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>షాద్‌నగర్‌లో ఉత్సాహంగా 5కే రన్</title>
                                    <description><![CDATA[<p><em><strong>కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ బసవేశ్వర్, వైస్ చైర్మన్ అందె మోహన్, కౌన్సిలర్లు, అధికారులు</strong></em></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.jayabheridaily.com/telangana/a-5k-run-with-excitement-in-shadnagar/article-3777"><img src="https://www.jayabheridaily.com/media/400/2026-03/img-20260309-wa0689.jpg" alt=""></a><br /><p>జ<strong>యభేరి, షాద్ నగర్, మార్చి 09 : </strong>రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 ప్రణాళిక కార్యాచరణలో భాగంగా షాద్‌నగర్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలో 5కే రన్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ముఖ్య అతిథిగా హాజరై, జెండా ఊపి పరుగును ప్రారంభించారు. పట్టణ మున్సిపల్ కార్యాలయం వద్ద ప్రారంభమైన ఈ 5కే రన్, షాద్‌నగర్ ముఖ్య కూడలి వరకు సాగింది.</p>
<p>ఆరోగ్య అవగాహన, ప్రభుత్వ లక్ష్యాల సాధన ధ్యేయంగా సాగిన ఈ పరుగులో విద్యార్థులు, యువకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మార్గమధ్యలో యువత ఉత్సాహంగా నినాదాలు చేస్తూ పరుగును కొనసాగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.....రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రణాళికల్లో ప్రజలను, ముఖ్యంగా యువతను భాగస్వాములను చేయడమే ఈ కార్యక్రమ ఉద్దేశమని తెలిపారు. ఆరోగ్యవంతమైన సమాజ స్థాపనకు ఇలాంటి క్రీడా కార్యక్రమాలు దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా గత రెండు సంవత్సరాలుగా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను, భవిష్యత్తు ప్రణాళికలను ప్రజలకు వివరించాలనే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో హాజరైన మున్సిపల్ చైర్మన్ బసవేశ్వర్, వైస్ చైర్మన్ అందె మోహన్, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, ప్రజా ప్రతినిధులు స్థానిక నాయకులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ </category>
                                    

                <link>https://www.jayabheridaily.com/telangana/a-5k-run-with-excitement-in-shadnagar/article-3777</link>
                <guid>https://www.jayabheridaily.com/telangana/a-5k-run-with-excitement-in-shadnagar/article-3777</guid>
                <pubDate>Mon, 09 Mar 2026 11:40:31 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.jayabheridaily.com/media/2026-03/img-20260309-wa0689.jpg"                         length="118814"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Jayabheri Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సిసి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం</title>
                                    <description><![CDATA[<p><strong>జయభేరి, వెంకటాపురం, మార్చి 5 : </strong>వెంకటాపురం మండలం వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ పరిధిలోని ఆర్ అండ్ బి రోడ్డు తోట మల్లికార్జున్ రావు ఇంటి వద్ద నుండి బొజ్జ లక్ష్మి ఇంటి వరకు ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుండి ఐదు లక్షల రూపాయల వ్యాయంతో మంజూరైన సిసి రోడ్డు పనులను గ్రామపంచాయతీ సర్పంచ్ బి రమ్య చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పూనెం రాజేశ్వరి, వార్డు సభ్యులు డర్ర రవి, బద్ది ప్రశాంత్,చెరుకూరి అజయ్, బివిఎస్ రాష్ట్ర అధ్యక్షులు డర్ర దామోదర్, రాష్ట్ర అధికార ప్రతినిధి తోట మల్లికార్జునరావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నాయుడు, గారపు వెంకటేశ్వర్లు, భార్గవ్, ఆంజనేయులు, భరత్, సుజాత తదితరులు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.jayabheridaily.com/telangana/cc-road-construction-work-has-started/article-3775"><img src="https://www.jayabheridaily.com/media/400/2026-03/whatsapp-image-2026-03-05-at-20.45.36.jpeg" alt=""></a><br /><p><strong>జయభేరి, వెంకటాపురం, మార్చి 5 : </strong>వెంకటాపురం మండలం వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ పరిధిలోని ఆర్ అండ్ బి రోడ్డు తోట మల్లికార్జున్ రావు ఇంటి వద్ద నుండి బొజ్జ లక్ష్మి ఇంటి వరకు ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుండి ఐదు లక్షల రూపాయల వ్యాయంతో మంజూరైన సిసి రోడ్డు పనులను గ్రామపంచాయతీ సర్పంచ్ బి రమ్య చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పూనెం రాజేశ్వరి, వార్డు సభ్యులు డర్ర రవి, బద్ది ప్రశాంత్,చెరుకూరి అజయ్, బివిఎస్ రాష్ట్ర అధ్యక్షులు డర్ర దామోదర్, రాష్ట్ర అధికార ప్రతినిధి తోట మల్లికార్జునరావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నాయుడు, గారపు వెంకటేశ్వర్లు, భార్గవ్, ఆంజనేయులు, భరత్, సుజాత తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ </category>
                                    

                <link>https://www.jayabheridaily.com/telangana/cc-road-construction-work-has-started/article-3775</link>
                <guid>https://www.jayabheridaily.com/telangana/cc-road-construction-work-has-started/article-3775</guid>
                <pubDate>Fri, 06 Mar 2026 09:42:23 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.jayabheridaily.com/media/2026-03/whatsapp-image-2026-03-05-at-20.45.36.jpeg"                         length="211251"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Jayabheri Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>డ్రైవర్లు వాహనాలను జాగ్రత్తగా నడపాలి</title>
                                    <description><![CDATA[<ul>
<li><strong>ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత ప్రమాణాలు పాటించాలి</strong></li>
<li><strong>ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలి </strong></li>
<li><strong>ఏటూర్ నాగారం ఏఎస్పి మనన్ భట్ ఐపీఎస్</strong></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.jayabheridaily.com/telangana/drivers-should-drive-vehicles-carefully/article-3773"><img src="https://www.jayabheridaily.com/media/400/2026-03/whatsapp-image-2026-03-05-at-20.28.30.jpeg" alt=""></a><br /><p><strong>జయభేరి, వెంకటాపురం,  మార్చి 5 : </strong>వెంకటాపురం మండలం ఆటో, కార్ డ్రైవర్లు వాహనాలను జాగ్రత్తగా నడిపి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ఎటూర్ నాగారం ఏఎస్పీ మనన్ భట్ ఐపీఎస్ అన్నారు. తెలంగాణ పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అరైవ్.. అలైవ్ రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం వెంకటాపురం మండల కేంద్రంలోని కాఫెడ్ స్కూల్ ఆవరణలో స్థానిక సర్కిల్ పోలీసులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏఎస్పి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్లు,కారు డ్రైవర్లు తాము నడిపే వాహనాలను అత్యంత జాగ్రత్తగా నడపాలని సూచించారు. మీపై నమ్మకం పెట్టుకుని ప్రయాణించే ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చడం డ్రైవర్ల బాధ్యత అని తెలిపారు.</p>
<p>రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందని చెప్పారు. అలాగే మద్యం సేవించి వాహనాలు నడపకూడదని ప్రత్యేకంగా హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగి బాధిత కుటుంబాలకు తీరని నష్టం కలుగుతుందని పేర్కొన్నారు. ప్రతి వాహనదారుడు బాధ్యతతో వ్యవహరించి రోడ్డు భద్రతకు సహకరించాలని కోరారు.ఇంతకుముందు రోడ్డు ప్రమాదాలకు గురైన బాధితుల సందేశాలను కూడా వినిపించారు.వారి అనుభవాలను విన్న తర్వాత రోడ్డు భద్రత ఎంత ముఖ్యమో అందరికీ మరింత స్పష్టంగా తెలియజేశారు. అదేవిధంగా రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు మొదటి గంటను గోల్డెన్ అవర్ గా పరిగణిస్తారని ఏఎస్పీ వివరించారు. ఆ సమయంలో క్షతగాత్రులను తక్షణమే ఆసుపత్రికి తరలిస్తే వారి ప్రాణాలను రక్షించే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పారు.</p>
<p>కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గుడ్ సమారిటన్ పథకం ద్వారా ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించిన వ్యక్తికి రూ.25 వేలు నగదు ప్రోత్సాహకం అందజేయబడుతుందని తెలిపారు. అనంతరం ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు హెల్మెట్లు పంపిణీ చేశారు. యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు కార్యక్రమానికి హాజరైన వాలీబాల్ జట్లకు క్రీడా కిట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో వెంకటాపురం సి.ఐ ముత్యం రమేశ్, వెంకటాపురం ఎస్.ఐ కె.తిరుపతిరావు, వాజేడు ఎస్.ఐ జె.సతీష్,పేరూరు ఎస్.ఐ జి.కృష్ణ ప్రసాద్, పి.ఎస్.ఐలు జి.తిరుపతి రెడ్డి, ఎమ్.సాయికృష్ణ, పోలీస్ సిబ్బందితో పాటు రాజకీయ నాయకులు వాజేడు, వెంకటాపురం ఆటో యూనియన్ డ్రైవర్లు పాల్గొన్నారు.</p>
<p><img src="https://www.jayabheridaily.com/media/2026-03/whatsapp-image-2026-03-05-at-20.28.30.jpeg" alt="WhatsApp Image 2026-03-05 at 20.28.30" width="1600" height="720"></img></p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ </category>
                                    

                <link>https://www.jayabheridaily.com/telangana/drivers-should-drive-vehicles-carefully/article-3773</link>
                <guid>https://www.jayabheridaily.com/telangana/drivers-should-drive-vehicles-carefully/article-3773</guid>
                <pubDate>Fri, 06 Mar 2026 09:40:51 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.jayabheridaily.com/media/2026-03/whatsapp-image-2026-03-05-at-20.28.30.jpeg"                         length="153638"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Jayabheri Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>నారాయణ పాఠశాలలో ఘనంగా అకాడమిక్ ఫెయిర్ కార్యక్రమం</title>
                                    <description><![CDATA[<p><strong>జయభేరి షాద్ నగర్ ఫిబ్రవరి 28 : </strong>రంగా రెడ్డి జిల్లా షాద్ నగర్ నారాయణ పాఠశాలలో ఘనంగా అకడమిక్ ఫెయిర్ కార్యక్రమం. విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శిస్తూ వివిధ సబ్జెక్టులకు సంబంధించిన  మోడల్స్  వారి సొంత నైతికతో ఏర్పాటు చేశారు. గణితం ,సైన్స్ ,సోషల్ స్టడీస్, భాషా విభాగాలకు సంబంధించిన స్టాల్స్ ఏర్పాటు చేసి విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు  సందర్శకులకు తమ ప్రాజెక్టు వివరాలను  తెలిపారు. ప్రతి ఒక్కరికి ఒక కల ఉంటుంది అని అది విద్యార్థి దశలో మొదలుకొని ఉద్యోగం ,వ్యాపారం, వంటి అనేక రంగాలలో రాణించడానికి ఇలాంటి ఒక గొప్ప అవకాశాలు వినియోగించుకున్నందుకు తమకు ఎంతో ఆనందకరంగా ఉందని విద్యార్థులు అన్నారు.</p>
<p>విద్యార్థుల ప్రతిభ చూసిన ఉపాధ్యాయులు ఎంతో గర్వించారు. తమ విద్యార్థులు అనుకున్న రంగాలలో రాణించడానికి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుందని విద్యార్థులు భవిష్యత్తులో ఎంతో ఉన్నత స్థాయికి ఎదగాలని ఉపాధ్యాయులు అందరు విద్యార్థుల అభినందించారు. ఈ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.jayabheridaily.com/telangana/a-grand-academic-fair-program-at-narayana-school/article-3771"><img src="https://www.jayabheridaily.com/media/400/2026-03/img-20260301-wa2292.jpg" alt=""></a><br /><p><strong>జయభేరి షాద్ నగర్ ఫిబ్రవరి 28 : </strong>రంగా రెడ్డి జిల్లా షాద్ నగర్ నారాయణ పాఠశాలలో ఘనంగా అకడమిక్ ఫెయిర్ కార్యక్రమం. విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శిస్తూ వివిధ సబ్జెక్టులకు సంబంధించిన  మోడల్స్  వారి సొంత నైతికతో ఏర్పాటు చేశారు. గణితం ,సైన్స్ ,సోషల్ స్టడీస్, భాషా విభాగాలకు సంబంధించిన స్టాల్స్ ఏర్పాటు చేసి విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు  సందర్శకులకు తమ ప్రాజెక్టు వివరాలను  తెలిపారు. ప్రతి ఒక్కరికి ఒక కల ఉంటుంది అని అది విద్యార్థి దశలో మొదలుకొని ఉద్యోగం ,వ్యాపారం, వంటి అనేక రంగాలలో రాణించడానికి ఇలాంటి ఒక గొప్ప అవకాశాలు వినియోగించుకున్నందుకు తమకు ఎంతో ఆనందకరంగా ఉందని విద్యార్థులు అన్నారు.</p>
<p>విద్యార్థుల ప్రతిభ చూసిన ఉపాధ్యాయులు ఎంతో గర్వించారు. తమ విద్యార్థులు అనుకున్న రంగాలలో రాణించడానికి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుందని విద్యార్థులు భవిష్యత్తులో ఎంతో ఉన్నత స్థాయికి ఎదగాలని ఉపాధ్యాయులు అందరు విద్యార్థుల అభినందించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఏజీఎం వెంకట్ రెడ్డి ,ప్రిన్సిపాల్ మాధవి ,హై స్కూల్ కోఆర్డినేటర్ నితిన్ కుమార్ రెడ్డి, అకాడమిక్ డీన్ అనురాధ, ఈ చాంప్స్ కోఆర్డినేటర్ రీనా గుప్తా , ఈ చాప్స్ వైస్ ప్రిన్సిపాల్ సంధ్యారాణి ,ఏవో శ్రీధర్ , ఉపాధ్యాయులు , తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ </category>
                                    

                <link>https://www.jayabheridaily.com/telangana/a-grand-academic-fair-program-at-narayana-school/article-3771</link>
                <guid>https://www.jayabheridaily.com/telangana/a-grand-academic-fair-program-at-narayana-school/article-3771</guid>
                <pubDate>Sun, 01 Mar 2026 10:31:06 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.jayabheridaily.com/media/2026-03/img-20260301-wa2292.jpg"                         length="817584"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Jayabheri Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>షాద్ నగర్ మున్సిపల్ పీఠం హస్తం పార్టీకి కైవసం</title>
                                    <description><![CDATA[<p>షాద్ నగర్ మున్సిపల్ చైర్మన్ గా అగ్గునూరి బస్వం, వైస్ చైర్మన్ గా అందే మోహన్</p>
<p>మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన నాయకుల ప్రమాణ స్వీకారం</p>
<p>మొత్తం 28 వార్డులలో...హస్తం 15,కారు,11,బిజెపి 01, స్వతంత్ర అభ్యర్థి 01</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.jayabheridaily.com/telangana/shad-nagar-municipal-seat-won-by-hastam-party/article-3769"><img src="https://www.jayabheridaily.com/media/400/2026-02/img-20260216-wa0786.jpg" alt=""></a><br /><p><strong>జయభేరి, షాద్ నగర్, ఫిబ్రవరి 16 : </strong>పుర పోరులో ఘన విజయం సాధించిన  హస్తం. పోరా హోరీగా ఉత్కంఠ పోరులో హస్తానికి కారుకు మధ్య పోటీలో షాద్ నగర్ మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ. </p>
<p>రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మున్సిపల్ ఎన్నికల్లో శుక్రవారం ఉత్కంఠ పోరులో వాడి వేడిగా కొనసాగిన ఎన్నికలలో అధికార పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంది. చైర్మన్ పదవి ఎవరికీ అనే సందేశాలతో క్యాంపు రాజకీయాలతో గెలుపొందిన నాయకులకు సవాల్ గా మారిన పదవి చాలా సులువుగా ఎటువంటి గందరగోళం లేకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ షాద్ నగర్ మున్సిపల్ చైర్మన్ పదవి అగ్గునూరి బస్వంకు, వైస్ చైర్మన్ పదవి అందే మోహన్ లను నూతన కౌన్సిలర్లతో అధిక మెజార్టీతో ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ నూతనంగా ఎన్నుకోబడిన చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లకు అభినందనలు తెలిపారు.</p>
<p>గెలుపొందిన కాంగ్రెస్ నేతలు జాబితా వార్డుల వారిగా..2వ వార్డు బచ్చలి నరేష్, 5వ వార్డు సింగపాగ శిరీష, 6వ వార్డు రాజు నాయక్, 7వ వార్డు కొప్పునూరు ప్రవీణ్, 10వ వార్డు నడి కూడా శ్రావణి, 12వ వార్డు కలంకార్ దిలీప్, 13వ వార్డు హరిద్వానా ముబారక్ అలీ ఖాన్, 14వ వార్డు అందేమోహన్, 15 వ వార్డు మరియం బేగం సాదిక్, 17వ వార్డు నాజియో బేగం సర్వర్ పాషా, 18వ  వార్డు సంతోషి బాయ్ చందు, 23 వ వార్డు అగ్గునూరి బస్వం, 24 వ వార్డు విశాల విశ్వం, 25 వ వార్డు పెంటయ్య, 27వ వార్డు మురళీమోహన్ (అప్పి),.</p>
<p>బిఆర్ఎస్ అభ్యర్థుల జాబితా...1వ వార్డు, మహమ్మద్ గౌస్ జానీ, 3వ వార్డు,  అశోక్ యాదవ్,4వ వార్డు, చల్లా వాణీ పాండురంగారెడ్డి,11వ వార్డు పిల్లి శారద శేఖర్, 16 వార్డు ఒగ్గు విజయలక్ష్మి కిషోర్, 19వ వార్డు ఆల్ఫా బేగం అడ్డు, 20వ వార్డు పినమోని గోపాల్, 21వ వార్డు టీజీ వసంత శ్రీనివాస్, 22వ వార్డు నడి కూడా అనిత రఘునాథ్ యాదవ్, 26వ వార్డు ఎస్పీ శివ, 28 వార్డు చేకూరి లక్ష్మీ ప్రసన్న వేణుగోపాల్.</p>
<p>బీజేపీ ఒక స్థానం... 9 వ వార్డు ప్యాట అశోక్ కుమార్., <br />స్వతంత్ర అభ్యర్థి ఒకటి... 8 వ వార్డు సుధీర్...నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన పాలకమండలి నాయకులందరికీ కాంగ్రెస్ పార్టీ షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీ, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, రవి యాదవ్, పార్టీ నాయకులు తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. నూతన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకర్ తో పాటు ఆర్డీవో సరిత, ఎంపీడీవో బన్సీలాల్,ఎమ్మార్వో  నాగయ్య, మున్సిపల్ కమిషనర్ సునీత తదితరులు పాల్గొన్నారు.</p>
<p><img src="https://www.jayabheridaily.com/media/2026-02/img-20260216-wa0786.jpg" alt="IMG-20260216-WA0786" width="1600" height="1160"></img></p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ </category>
                                    

                <link>https://www.jayabheridaily.com/telangana/shad-nagar-municipal-seat-won-by-hastam-party/article-3769</link>
                <guid>https://www.jayabheridaily.com/telangana/shad-nagar-municipal-seat-won-by-hastam-party/article-3769</guid>
                <pubDate>Tue, 17 Feb 2026 01:45:38 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.jayabheridaily.com/media/2026-02/img-20260216-wa0786.jpg"                         length="155225"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Jayabheri Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కేశంపేట మండలంలోని అల్వాల గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా బండలాగుడు పోటీలు</title>
                                    <description><![CDATA[<p><strong>జయభేరి, షాద్ నగర్, ఫిబ్రవరి 16 : </strong>రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలోని అల్వాల గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా బండలాగుడు పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ బండలాగుడు పోటీల  ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన కేశంపేట మాజీ జెడ్పిటిసి శ్రీమతి తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి పూజా కార్యక్రమాలు నిర్వహించి  బండలాగుడు పోటీలను ప్రారంభించారు. బండలాగుడు పోటీల కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సురేష్ రెడ్డి, డిప్యూటీ సర్పంచ్ మల్లేష్, కమిటీ ప్రెసిడెంట్ మెంబర్స్, శ్రీనివాస్ మాధపురం మల్లేష్, తిరుమల రెడ్డి వెంకటేష్, చేగురి శ్రీశైలం పాండు ఆర్ శంకరయ్య, ఏ చంద్ర శేఖర్, నరేష్ కుమార్. కుమ్మరి రాజు, మహేందర్ తదితరులు, గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు...</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.jayabheridaily.com/telangana/bandalagudu-competitions-on-the-occasion-of-mahashivratri-in-alwala-village/article-3767"><img src="https://www.jayabheridaily.com/media/400/2026-02/img-20260216-wa0822.jpg" alt=""></a><br /><p><strong>జయభేరి, షాద్ నగర్, ఫిబ్రవరి 16 : </strong>రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలోని అల్వాల గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా బండలాగుడు పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ బండలాగుడు పోటీల  ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన కేశంపేట మాజీ జెడ్పిటిసి శ్రీమతి తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి పూజా కార్యక్రమాలు నిర్వహించి  బండలాగుడు పోటీలను ప్రారంభించారు. బండలాగుడు పోటీల కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సురేష్ రెడ్డి, డిప్యూటీ సర్పంచ్ మల్లేష్, కమిటీ ప్రెసిడెంట్ మెంబర్స్, శ్రీనివాస్ మాధపురం మల్లేష్, తిరుమల రెడ్డి వెంకటేష్, చేగురి శ్రీశైలం పాండు ఆర్ శంకరయ్య, ఏ చంద్ర శేఖర్, నరేష్ కుమార్. కుమ్మరి రాజు, మహేందర్ తదితరులు, గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు...</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ </category>
                                    

                <link>https://www.jayabheridaily.com/telangana/bandalagudu-competitions-on-the-occasion-of-mahashivratri-in-alwala-village/article-3767</link>
                <guid>https://www.jayabheridaily.com/telangana/bandalagudu-competitions-on-the-occasion-of-mahashivratri-in-alwala-village/article-3767</guid>
                <pubDate>Tue, 17 Feb 2026 01:37:41 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.jayabheridaily.com/media/2026-02/img-20260216-wa0822.jpg"                         length="239576"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Jayabheri Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రజా గాయకుడు గద్దర్.. షాద్ నగర్ లో జయంతి వేడుకలు</title>
                                    <description><![CDATA[<p><strong>జయభేరి, షాద్ నగర్, జనవరి 31 : </strong>ప్రజా గాయకుడు గద్దర్ అని ఆయన ఎంతోమందిని చైతన్యపరిచి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన గొప్ప గాయకుడు ప్రజా యుద్ధ నౌక గద్దర్ (గుమ్మడి విఠల్ రావు)  అని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. శనివారం ఎంపీడీవో కార్యాలయం అమరవీరుల స్తూపం దగ్గర తెలంగాణ ఉద్యమకారులతో కలిసి చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించిన ఎమ్మెల్యే శంకర్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ... తెలంగాణకు చెందిన ప్రముఖ విప్లవ కవి, ప్రజా గాయకుడు  ఆయన తన పాటల ద్వారా సామాజిక అసమానతలను ప్రశ్నిస్తూ, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు.</p>
<p>తన విలక్షణమైన శైలితో దశాబ్దాల పాటు ప్రజలను చైతన్యపరిచిన ప్రజా యుద్ధనౌకగా ఆయన గుర్తింపు  పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత తాండ్ర కాశీనాథ్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.jayabheridaily.com/telangana/gaddar-is-a-popular-singer/article-3764"><img src="https://www.jayabheridaily.com/media/400/2026-02/img-20260131-wa1017.jpg" alt=""></a><br /><p><strong>జయభేరి, షాద్ నగర్, జనవరి 31 : </strong>ప్రజా గాయకుడు గద్దర్ అని ఆయన ఎంతోమందిని చైతన్యపరిచి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన గొప్ప గాయకుడు ప్రజా యుద్ధ నౌక గద్దర్ (గుమ్మడి విఠల్ రావు)  అని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. శనివారం ఎంపీడీవో కార్యాలయం అమరవీరుల స్తూపం దగ్గర తెలంగాణ ఉద్యమకారులతో కలిసి చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించిన ఎమ్మెల్యే శంకర్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ... తెలంగాణకు చెందిన ప్రముఖ విప్లవ కవి, ప్రజా గాయకుడు  ఆయన తన పాటల ద్వారా సామాజిక అసమానతలను ప్రశ్నిస్తూ, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు.</p>
<p>తన విలక్షణమైన శైలితో దశాబ్దాల పాటు ప్రజలను చైతన్యపరిచిన ప్రజా యుద్ధనౌకగా ఆయన గుర్తింపు  పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత తాండ్ర కాశీనాథ్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ ఖాన్, మాజీ జెడ్పీటీసీ వెంకట్ రాంరెడ్డి,కాంగ్రెస్ నేతలు , ఎండి.ఇబ్రహీం, బాధేపల్లి సిద్దార్థ, ఆశన్న గౌడ్, సోలిపుర్ శ్రీశైలంగౌడ్ ,ఉద్యమ కారుల వెల్ఫేర్ అసోసియేషన్ పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, జేఏసీ నేతలు అర్జున్ కుమార్,  వెంకటయ్య, లింగారెడ్డి గూడ అశోక్ , రవి, తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ </category>
                                    

                <link>https://www.jayabheridaily.com/telangana/gaddar-is-a-popular-singer/article-3764</link>
                <guid>https://www.jayabheridaily.com/telangana/gaddar-is-a-popular-singer/article-3764</guid>
                <pubDate>Sun, 01 Feb 2026 11:13:38 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.jayabheridaily.com/media/2026-02/img-20260131-wa1017.jpg"                         length="86928"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Jayabheri Daily]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        