<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.jayabheridaily.com/national/category-2" rel="self" type="application/rss+xml" />
                <generator>Jayabheri Daily RSS Feed Generator</generator>
                <title>జాతీయం  - Jayabheri Daily</title>
                <link>https://www.jayabheridaily.com/category/2/rss</link>
                <description>జాతీయం  RSS Feed</description>
                
                            <item>
                <title>మేం ప్రూవ్ చేశాం.. దొంగ ఓట్లతోనే బీజేపీ గెలిచింది</title>
                                    <description><![CDATA[<p><strong>జయభేరి, ఢీల్లీ : </strong>ఎన్నికల సంఘం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. ఓటర్ జాబితా అవకతవకలతోనే 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ గెలిచిందని..ఈ విషయాన్ని మేం ప్రూవ్ చేశామని సంచలన ఆరోపణలు చేశారు. ఈసీ బీజేపీతో కుమ్మక్కైందని.. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‎ను ఓడించేందుకు బీజేపీ, ఈసీ అక్రమాలకు పాల్పడ్డాయని ఆరోపించారు. ఈసీ, బీజేపీ అక్రమాలను ఆధారాలతో సహా బయటపెట్టామన్నారు.</p>
<p>ఓట్ చోరీకి నిరసనగా కర్నాటక రాజధాని బెంగుళూరులో శుక్రవారం (ఆగస్ట్ 8) ఓట్ థెఫ్ట్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ఓటర్ జాబితాలోని అవకతవకలను, అక్రమాలను మేం లేవనెత్తుతుంటే.. తప్పులు బయటపడొద్దని ఎన్నికల సంఘం తమ అధికారిక వెబ్ సైట్ క్లోజ్ చేసుకుంటుందని విమర్శించారు.</p>
<p>మహారాష్ట్రలో ముందుగా పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమికి</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.jayabheridaily.com/national/we-have-won-the-bjp-with-thief-votes/article-3675"><img src="https://www.jayabheridaily.com/media/400/2025-08/img-20250808-wa3521.jpg" alt=""></a><br /><p><strong>జయభేరి, ఢీల్లీ : </strong>ఎన్నికల సంఘం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. ఓటర్ జాబితా అవకతవకలతోనే 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ గెలిచిందని..ఈ విషయాన్ని మేం ప్రూవ్ చేశామని సంచలన ఆరోపణలు చేశారు. ఈసీ బీజేపీతో కుమ్మక్కైందని.. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‎ను ఓడించేందుకు బీజేపీ, ఈసీ అక్రమాలకు పాల్పడ్డాయని ఆరోపించారు. ఈసీ, బీజేపీ అక్రమాలను ఆధారాలతో సహా బయటపెట్టామన్నారు.</p>
<p>ఓట్ చోరీకి నిరసనగా కర్నాటక రాజధాని బెంగుళూరులో శుక్రవారం (ఆగస్ట్ 8) ఓట్ థెఫ్ట్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ఓటర్ జాబితాలోని అవకతవకలను, అక్రమాలను మేం లేవనెత్తుతుంటే.. తప్పులు బయటపడొద్దని ఎన్నికల సంఘం తమ అధికారిక వెబ్ సైట్ క్లోజ్ చేసుకుంటుందని విమర్శించారు.</p>
<p>మహారాష్ట్రలో ముందుగా పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమికి అధిక సీట్లు దక్కాయి. లోక్ సభ ఎన్నికలు జరిగినా నాలుగు నెలల తర్వాత మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఫలితాలు తారుమారు అయ్యాయి. ప్రిపోల్స్, ఎగ్గిట్ పోల్స్ అంచనాలన్నీ తప్పాయి. పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించిన ఇండియా కూటమి.. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసింది. నాలుగు నెలల్లోనే ఇండియా కూటమికి ఇంతలా ఎందుకు ఢీలా పడిందనే దానిపై మేం అంతర్గత విచారణ చేశాం. ఈ విచారణలో మాకు షాకింగ్ విషయాలు తెలిశాయి.</p>
<p>మహారాష్ట్ర లోక్ సభ, పార్లమెంట్ ఎన్నికల మధ్య గ్యాప్ కేవలం నాలుగు నెలలు మాత్రమే. ఈ నాలుగు నెలల వ్యవధిలోనే కొత్తగా కోటీ ఓటర్లు నమోదు అయ్యారు. నిశీతంగా పరిశీలిస్తే ఇవన్నీ ఫేక్, బోగస్ ఓట్లని తేలింది. ఇలా ఎన్నికల్లో అక్రమాలు చేసి బీజేపీ విజయం సాధించిందని తెలిపారు రాహుల్ గాంధీ. కర్నాటక లోక్ సభ ఎన్నికల్లో కూడా అవకతవకలు జరిగాయని.. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో 1.50 వేల ఫేక్ ఓట్లు చేర్పించారని ఆరోపించారు. ఒక సింగల్ బెడ్ రూమ్ ఇంట్లోనే 40 మందికి పైగా ఓటర్లు ఉన్నారని.. ఇందుకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయన్నారు. కాషాయ పార్టీ భావజాలం భారత రాజ్యాంగానికి విరుద్ధమని.. ప్రతి కాంగ్రెస్ నాయకుడు, కార్యకర్త రాజ్యాంగాన్ని రక్షిస్తామని పేర్కొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>జాతీయం </category>
                                    

                <link>https://www.jayabheridaily.com/national/we-have-won-the-bjp-with-thief-votes/article-3675</link>
                <guid>https://www.jayabheridaily.com/national/we-have-won-the-bjp-with-thief-votes/article-3675</guid>
                <pubDate>Fri, 08 Aug 2025 17:48:52 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.jayabheridaily.com/media/2025-08/img-20250808-wa3521.jpg"                         length="94549"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Jayabheri Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>Air India Flight Crashed : అంతులేని విషాదం వెనుక</title>
                                    <description><![CDATA[<p>అహ్మదాబాద్ నుంచి లండన్ గాత్విక్ వెళుతున్న ఎయిర్ ఇండియా విమానం గురువారం మధ్యాహ్నం కుప్పకూలింది. ప్రమాదానికి గల కారణాలపై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటనా రాలేదు. అయితే, విమానం టేకాఫ్ సమయంలో వింగ్ ఫ్లాప్‌లు సమస్యగా ఉండొచ్చని విమానయాన నిపుణులు  చెప్పారు. విమానం దిగుతున్నట్లు, అది నేలను తాకినప్పుడు పెద్ద పేలుడు సంభవించినట్లు చూపిస్తుంది.విమానయాన నిపుణుడు జెఫ్రీ థామస్ మాట్లాడుతూ "నేను వీడియోను చూసినప్పుడు, చక్రాలు ఇంకా బయట ఉన్నాయి, కానీ ఫ్లాప్‌లు లోపలికి వెళ్లాయి" అని అన్నారు.''ఇది వింతగా ఉంది. ఎందుకంటే విమానం పైకి లేవడానికి సాయం కోసం ఫ్లాప్‌లను సాధారణంగా టేకాఫ్ తర్వాత కొంత సమయం పాటు బయట ఉంచుతారు'' అని జెఫ్రీ అన్నారు.</p>
<p>చక్రాలు సాధారణంగా 10–15 సెకన్ల తర్వాత లోపలికి వెళ్తాయి. తర్వాత 10–15 నిమిషాలలో ఫ్లాప్‌లను నెమ్మదిగా లోపలికి లాగుతారు'' అని ఆయన అన్నారు. మరో నిపుణుడు టెర్రీ టోజర్ మాట్లాడుతూ "వీడియోను చూసి</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.jayabheridaily.com/national/behind-the-endless-tragedy/article-3605"><img src="https://www.jayabheridaily.com/media/400/2025-06/whatsapp-image-2025-06-12-at-3.09.40-pm-784x441.jpeg" alt=""></a><br /><p>అహ్మదాబాద్ నుంచి లండన్ గాత్విక్ వెళుతున్న ఎయిర్ ఇండియా విమానం గురువారం మధ్యాహ్నం కుప్పకూలింది. ప్రమాదానికి గల కారణాలపై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటనా రాలేదు. అయితే, విమానం టేకాఫ్ సమయంలో వింగ్ ఫ్లాప్‌లు సమస్యగా ఉండొచ్చని విమానయాన నిపుణులు  చెప్పారు. విమానం దిగుతున్నట్లు, అది నేలను తాకినప్పుడు పెద్ద పేలుడు సంభవించినట్లు చూపిస్తుంది.విమానయాన నిపుణుడు జెఫ్రీ థామస్ మాట్లాడుతూ "నేను వీడియోను చూసినప్పుడు, చక్రాలు ఇంకా బయట ఉన్నాయి, కానీ ఫ్లాప్‌లు లోపలికి వెళ్లాయి" అని అన్నారు.''ఇది వింతగా ఉంది. ఎందుకంటే విమానం పైకి లేవడానికి సాయం కోసం ఫ్లాప్‌లను సాధారణంగా టేకాఫ్ తర్వాత కొంత సమయం పాటు బయట ఉంచుతారు'' అని జెఫ్రీ అన్నారు.</p>
<p>చక్రాలు సాధారణంగా 10–15 సెకన్ల తర్వాత లోపలికి వెళ్తాయి. తర్వాత 10–15 నిమిషాలలో ఫ్లాప్‌లను నెమ్మదిగా లోపలికి లాగుతారు'' అని ఆయన అన్నారు. మరో నిపుణుడు టెర్రీ టోజర్ మాట్లాడుతూ "వీడియోను చూసి చెప్పడం కష్టం, కానీ ఫ్లాప్‌లు విచ్చుకుని ఉన్నట్లు కనిపించడం లేదు. విమానం సరిగ్గా టేకాఫ్ కాలేకపోవడానికి అదే కారణం కావచ్చు" అని అన్నారు. "ఫ్లాప్‌లను సరిగ్గా సెట్ చేయకపోతే, అది మానవ తప్పిదం కావచ్చు. కానీ, వీడియో దానిని నిరూపించేంత స్పష్టంగా లేదు" అని మాజీ పైలట్, బకింగ్‌హామ్‌షైర్ న్యూ యూనివర్సిటీలో సీనియర్ లెక్చరర్ అయిన మార్కో అన్నారు. లండన్‌కు టేకాఫ్ అయిన ఎయిర్ ఇండియా విమానం రెండు ఇంజిన్లు పనిచేయకపోవడంతో మేడే కాల్ చేశారు. వెంటనే అది నియంత్రణ కోల్పోయిన మెడికల్ కాలేజీ హాస్టల్ బిల్డింగ్ మీద కూలింది. </p>
<p>ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 242 మందిలో ఒక్క ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డాడు. మెడికల్ కాలేజీలో లంచ్ టైం కావడంతో చాలా మంది మెడికోలు తినడానికి వచ్చారు. అదే సమయంలో విమానం కూలడంతో మంటలు చెలరేగి దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని కమ్మేసింది. ఈ ప్రమాదంలో మెడికల్ కాలేజీ హాస్టల్లోని 24 మంది మెడికోలు సైతం ప్రాణాలు కోల్పోయారు. మృతుల వివరాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రమాదానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఈ సంఘటనపై ఎయిర్ ఇండియా తీవ్ర విచారం వ్యక్తం చేసింది మరియు మృతుల కుటుంబాలకు అన్ని విధాలుగా సహాయం చేస్తామని హామీ ఇచ్చింది. అహ్మదాబాద్‌లోని సివిల్ హాస్పిటల్ పక్కన ఉన్న బిజె మెడికల్ కాలేజీ హాస్టల్‌పై విమానం కూలిపోయింది. భోజన సమయంలో ఈ సంఘటన జరిగింది, ఆ సమయంలో హాస్టల్‌లోని మెస్ ఏరియా వైద్య విద్యార్థులతో నిండి ఉంది. </p>
<p>శిథిలాల ఫోటోలు, వీడియోలు మరియు హాస్టల్‌పై ప్రమాదం యొక్క ప్రభావం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, ఇది దేశవ్యాప్తంగా షాక్ మరియు దుఃఖాన్ని రేకెత్తిస్తోంది.మరోవైపు విమానయాన శాఖ తన దర్యాప్తును వేగంగా ప్రారంభించింది. విమాన ప్రమాదంపై దర్యాప్తుకు రంగంలోకి ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో  దిగింది. ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్  ప్రొటోకాల్స్ ప్రకారం ప్రమాద ఘటనపై దర్యాప్తు ప్రారంభించింది. మరోవైపు వివిధ విభాగాల్లోని నిపుణులతో హై-లెవెల్ కమిటీ ఏర్పాటు చేసింది. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కమిటీ అధ్యయనం చేయనుంది.అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై దర్యాప్తులో సహాయం చేయడానికి యూకే నుంచి అధికారులు భారత్ వస్తున్నారు. ఇండియాలోని ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరోకు సాయం చేయడానికి సిద్ధమని తాము అధికారికంగా చెప్పినట్లు యూకే ఎయిర్ యాక్సిడెంట్స్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ తెలిపింది.విమానంలో బ్రిటిష్ పౌరులు ఉన్నందున, యూకే బృందానికి దర్యాప్తులో నిపుణుల హోదా ఇవ్వనున్నారు.</p>
<p>"మేం నిపుణుల బృందాన్ని ఇండియాకు పంపుతున్నాం. ఈ విషాద సమయంలో ఈ ఘటనతో ప్రభావితమైన ప్రతి ఒక్కరి గురించి మేం బాధపడుతున్నాం" అని ఏఏఐబీ తెలిపిందిఅమెరికా దర్యాప్తు అధికారులు కూడా భారత్ రానున్నారు.యూఎస్ బృందానికి నాయకత్వం వహించనున్నట్లు, క్రాష్ దర్యాప్తుకు సహాయం చేయనున్నట్లు నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (ఎన్‌టీఎస్‌బీ) ఎక్స్‌లో తెలిపింది.ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ (ఐసీఏవో) అంతర్జాతీయ ప్రోటోకాల్‌లకు అనుగుణంగా భారత ప్రభుత్వం అవసరమైన సమాచారాన్ని అందిస్తుందని పేర్కొంది.కూలిపోయిన విమానం బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్. ఇది అమెరికాలో తయారైంది. మరో వైపు ఈ ప్రమాదం 37 సంవత్సరాల క్రితం జరిగిన విమాన ప్రమాద జ్ఞాపకాలను తిరిగి తెచ్చింది. ఆ ప్రమాదంలో మొత్తం 137 మంది మరణించారు. ఈ ప్రమాదంలో బోయింగ్ 737-200 విమానం వాతావరణ పరిస్థితులు సరిగా లేకపోవడం వల్ల కూలిపోయింది. ఈ ప్రమాదంలో, విమానం నోబుల్ నగర్‌లోని ఒక పొలంలో కూలిపోయింది. </p>
<p>ఈ ప్రమాదం భారత చరిత్రలో అత్యంత దారుణమైన విమాన ప్రమాదంగా భావిస్తారు.అది 1988 సంవత్సరం. నవంబర్ 19న, బోయింగ్ 737-200 విమానం అహ్మదాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ కావడానికి ప్రయత్నిస్తోంది. ఈ సమయంలో, వాతావరణం సరిగా లేకపోవడటం వల్ల, విమానం ల్యాండింగ్‌లో ఇబ్బందిని ఎదుర్కొంది. ఈ సమయంలో, ల్యాండ్ కావడానికి ప్రయత్నిస్తుండగా, విమానం విమానాశ్రయానికి సమీపంలోని నోబుల్ నగర్ సమీపంలోని వరి పొలంలో పడిపోయింది. ఇక్కడ విమానం నేలను ఢీకొట్టి కూలిపోయింది. ఈ ప్రమాదంలో, విమానంలో ఉన్న 135 మందిలో 133 మంది మరణించారు. 2 మంది ప్రాణాలతో బయటపడ్డారు. అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలో జరిగిన ప్రమాదంలో చాలా మంది మరణించారు. ఈ ప్రమాదం 1988లో జరిగిన ప్రమాదాన్ని గుర్తు చేసింది. ఆ సంవత్సరం విమానం కూలిపోయినప్పుడు, విమానంలో 135 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో 133 మంది మరణించగా, అద్భుతంగా ఇద్దరు వ్యక్తులు ప్రాణాలతో బయటపడ్డారు.</p>]]></content:encoded>
                
                                                            <category>జాతీయం </category>
                                    

                <link>https://www.jayabheridaily.com/national/behind-the-endless-tragedy/article-3605</link>
                <guid>https://www.jayabheridaily.com/national/behind-the-endless-tragedy/article-3605</guid>
                <pubDate>Fri, 13 Jun 2025 19:30:23 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.jayabheridaily.com/media/2025-06/whatsapp-image-2025-06-12-at-3.09.40-pm-784x441.jpeg"                         length="54542"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Jayabheri Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>prime minister modi : విమాన ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ప్రధాని మోడీ</title>
                                    <description><![CDATA[<p><strong>జయభేరి, అహ్మదాబాద్ :</strong><br />గుజరాత్ అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురైన ప్రదేశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. విమానం కూలిన ప్రదేశానికి వెళ్లి అక్కడి పరిస్థితిని పరిశీలించారు. ప్రమాద వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.అక్కడి నుంచి నేరుగా అహ్మదాబాద్‌ సివిల్‌ ఆసుపత్రికి వెళ్లారు మోదీ. విమాన ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. అయితే ప్రధాని వెంట గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్‌, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, రాష్ట్ర హోంమంత్రి హర్ష్‌ సంఘవి తదితరులు ఉన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.jayabheridaily.com/national/prime-minister-modi-who-examined-the-plane-crash/article-3588"><img src="https://www.jayabheridaily.com/media/400/2025-06/hq720-(1).jpg" alt=""></a><br /><p><strong>జయభేరి, అహ్మదాబాద్ :</strong><br />గుజరాత్ అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురైన ప్రదేశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. విమానం కూలిన ప్రదేశానికి వెళ్లి అక్కడి పరిస్థితిని పరిశీలించారు. ప్రమాద వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.అక్కడి నుంచి నేరుగా అహ్మదాబాద్‌ సివిల్‌ ఆసుపత్రికి వెళ్లారు మోదీ. విమాన ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. అయితే ప్రధాని వెంట గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్‌, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, రాష్ట్ర హోంమంత్రి హర్ష్‌ సంఘవి తదితరులు ఉన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>జాతీయం </category>
                                    

                <link>https://www.jayabheridaily.com/national/prime-minister-modi-who-examined-the-plane-crash/article-3588</link>
                <guid>https://www.jayabheridaily.com/national/prime-minister-modi-who-examined-the-plane-crash/article-3588</guid>
                <pubDate>Fri, 13 Jun 2025 18:56:10 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.jayabheridaily.com/media/2025-06/hq720-%281%29.jpg"                         length="324472"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Jayabheri Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మాజీ సీఎం రూపానీ ఇంటికి వెళ్లిన మోదీ!</title>
                                    <description><![CDATA[<p><strong>జయభేరి, అహ్మాదాబాద్ :</strong><br />అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో చనిపోయిన గుజరాజ్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కుటుంబ సభ్యులను ప్రధాని మోదీ పరామర్శించారు. రూపానీ ఇంటికి వెళ్లి స్వయంగా కుటుంబ సభ్యులతో మాట్లాడిన మోదీ.. రూపానీకి సంతాపం తెలిపారు. అంతకుముందు ఘటన స్థలాన్ని పరిశీలించి, ఆస్పత్రిలో మృతుల కుటంబాలకు అండగా ఉంటామని చెప్పారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.jayabheridaily.com/national/modi-has-gone-to-the-house-of-former-cm-rupani/article-3580"><img src="https://www.jayabheridaily.com/media/400/2025-06/94-(5).jpeg" alt=""></a><br /><p><strong>జయభేరి, అహ్మాదాబాద్ :</strong><br />అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో చనిపోయిన గుజరాజ్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కుటుంబ సభ్యులను ప్రధాని మోదీ పరామర్శించారు. రూపానీ ఇంటికి వెళ్లి స్వయంగా కుటుంబ సభ్యులతో మాట్లాడిన మోదీ.. రూపానీకి సంతాపం తెలిపారు. అంతకుముందు ఘటన స్థలాన్ని పరిశీలించి, ఆస్పత్రిలో మృతుల కుటంబాలకు అండగా ఉంటామని చెప్పారు.</p>]]></content:encoded>
                
                                                            <category>జాతీయం </category>
                                    

                <link>https://www.jayabheridaily.com/national/modi-has-gone-to-the-house-of-former-cm-rupani/article-3580</link>
                <guid>https://www.jayabheridaily.com/national/modi-has-gone-to-the-house-of-former-cm-rupani/article-3580</guid>
                <pubDate>Fri, 13 Jun 2025 18:38:50 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.jayabheridaily.com/media/2025-06/94-%285%29.jpeg"                         length="95770"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Jayabheri Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రతిభ, సృజనాత్మకతల ఎకో సిస్టమ్ ను అభివృద్ధి చేయాలి</title>
                                    <description><![CDATA[<p><strong>జయభేరి, ముంబయి మే 1 :</strong><br />భారత్ ఎంటర్ టైన్ మెంట్ హబ్ గా మారుతుందని ప్రతిభ, సృజనాత్మకతల ఎకో సిస్టమ్ ను అభివృద్ధి చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. ముంబయిలో జరుగుతున్న వేవ్స్ సమ్మిట్ ను మోడీ ప్రారంభించారు. వేవ్స్ సదస్సుకు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సృజనాత్మక హబ్ గా తయారై కొత్త అవకాశాలు అందిపుచ్చుకోవాలన్నారు. సంప్రదాయ, నవతరాలను సమన్వయం చేయాలని సూచించారు. మనదేశంలో 1913 లో తొలి చిత్రం రాజా హరిశ్చంద్ర విడుదలైందన్నారు. గేమింగ్ రంగంలో యువతకు అనేక అవకాశాలు ఉన్నాయని చెప్పారు. 50 దేశాల గాయకులు కలిసి వైష్ణవ జనతో గీతం ఆలపించారని పేర్కొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.jayabheridaily.com/national/the-talented-creativity-should-develop-an-eco-system/article-3518"><img src="https://www.jayabheridaily.com/media/400/2025-05/73.jpg" alt=""></a><br /><p><strong>జయభేరి, ముంబయి మే 1 :</strong><br />భారత్ ఎంటర్ టైన్ మెంట్ హబ్ గా మారుతుందని ప్రతిభ, సృజనాత్మకతల ఎకో సిస్టమ్ ను అభివృద్ధి చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. ముంబయిలో జరుగుతున్న వేవ్స్ సమ్మిట్ ను మోడీ ప్రారంభించారు. వేవ్స్ సదస్సుకు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సృజనాత్మక హబ్ గా తయారై కొత్త అవకాశాలు అందిపుచ్చుకోవాలన్నారు. సంప్రదాయ, నవతరాలను సమన్వయం చేయాలని సూచించారు. మనదేశంలో 1913 లో తొలి చిత్రం రాజా హరిశ్చంద్ర విడుదలైందన్నారు. గేమింగ్ రంగంలో యువతకు అనేక అవకాశాలు ఉన్నాయని చెప్పారు. 50 దేశాల గాయకులు కలిసి వైష్ణవ జనతో గీతం ఆలపించారని పేర్కొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>జాతీయం </category>
                                    

                <link>https://www.jayabheridaily.com/national/the-talented-creativity-should-develop-an-eco-system/article-3518</link>
                <guid>https://www.jayabheridaily.com/national/the-talented-creativity-should-develop-an-eco-system/article-3518</guid>
                <pubDate>Thu, 01 May 2025 17:26:36 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.jayabheridaily.com/media/2025-05/73.jpg"                         length="81800"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Jayabheri Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>జర్నలిస్టుల రక్షణకు చట్టాన్ని తీసుకురావాలి..</title>
                                    <description><![CDATA[<p><strong>జయభేరి</strong>, న్యూఢిల్లీ దేశంలో జర్నలిస్టుల భద్రత  రక్షణ కోసం ఒక చట్టాన్ని తీసుకురావాలని కేంద్రాన్ని ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (పీసీఐ) కోరింది. దేశంలో మీడియా సిబ్బంది అరెస్టులు తప్పుడు నిర్బంధాలు బెదిరింపు లపై ప్రెస్‌ కౌన్సిల్‌ సభ్యులు గుర్బీర్‌సింగ్‌ రూపొందించిన నివేదికను పీసీఐ ఆమోదించింది.</p>
<p>అయితే కౌన్సిల్‌ చైర్‌పర్సన్‌, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి రంజన్‌ ప్రకాశ్‌ దేశారు నుంచి ఈ విషయంలో భిన్నాభిప్రాయం వ్యక్తమైనప్పటికీ నివేదికకు సమర్ధన లభించటం గమనార్హం. ఈ నివేదిక కేంద్రానికి ప్రధానంగా మూడు ప్రతిపాదనలను చేసింది.</p>
<p>అందులో మొదటిది.. దేశంలో జర్నలిస్టుల రక్షణ భద్రత కోసం జాతీయ చట్టాన్ని ప్రకటించటం. అలాగే, ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా యాక్ట్‌కు మరిన్ని అధికారాలు కలిగించాలనీ, ఫోర్త్‌ ఎస్టేట్‌గా పిలవబడే మీడియాతో వ్యవహరించే విధానంపై పోలీసులకు అవగాహన కల్పించటం చట్టాన్ని అమలు పరిచే సంస్థల ప్రవర్తన నిబంధనలను క్రోడీకరించాలని నివేదిక పేర్కొన్నది..</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.jayabheridaily.com/national/legislation-should-be-brought-to-protect-journalists/article-3168"><img src="https://www.jayabheridaily.com/media/400/2024-10/img-20241027-wa1674.jpg" alt=""></a><br /><p><strong>జయభేరి</strong>, న్యూఢిల్లీ దేశంలో జర్నలిస్టుల భద్రత  రక్షణ కోసం ఒక చట్టాన్ని తీసుకురావాలని కేంద్రాన్ని ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (పీసీఐ) కోరింది. దేశంలో మీడియా సిబ్బంది అరెస్టులు తప్పుడు నిర్బంధాలు బెదిరింపు లపై ప్రెస్‌ కౌన్సిల్‌ సభ్యులు గుర్బీర్‌సింగ్‌ రూపొందించిన నివేదికను పీసీఐ ఆమోదించింది.</p>
<p>అయితే కౌన్సిల్‌ చైర్‌పర్సన్‌, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి రంజన్‌ ప్రకాశ్‌ దేశారు నుంచి ఈ విషయంలో భిన్నాభిప్రాయం వ్యక్తమైనప్పటికీ నివేదికకు సమర్ధన లభించటం గమనార్హం. ఈ నివేదిక కేంద్రానికి ప్రధానంగా మూడు ప్రతిపాదనలను చేసింది.</p>
<p>అందులో మొదటిది.. దేశంలో జర్నలిస్టుల రక్షణ భద్రత కోసం జాతీయ చట్టాన్ని ప్రకటించటం. అలాగే, ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా యాక్ట్‌కు మరిన్ని అధికారాలు కలిగించాలనీ, ఫోర్త్‌ ఎస్టేట్‌గా పిలవబడే మీడియాతో వ్యవహరించే విధానంపై పోలీసులకు అవగాహన కల్పించటం చట్టాన్ని అమలు పరిచే సంస్థల ప్రవర్తన నిబంధనలను క్రోడీకరించాలని నివేదిక పేర్కొన్నది..</p>]]></content:encoded>
                
                                                            <category>జాతీయం </category>
                                    

                <link>https://www.jayabheridaily.com/national/legislation-should-be-brought-to-protect-journalists/article-3168</link>
                <guid>https://www.jayabheridaily.com/national/legislation-should-be-brought-to-protect-journalists/article-3168</guid>
                <pubDate>Tue, 29 Oct 2024 17:20:37 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.jayabheridaily.com/media/2024-10/img-20241027-wa1674.jpg"                         length="22280"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Jayabheri Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>విమర్శల వార్తలు రాసే జర్నలిస్టులపై క్రిమినల్‌ కేసులు సరికాదు</title>
                                    <description><![CDATA[<p><strong>జయభేరి, న్యూఢిల్లీ : </strong>ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వార్తలు రాసిన జర్నలిస్టులపై క్రిమినల్‌ కేసులు పెట్టటం ఎంత మాత్రమూ సరికాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.</p>
<p>విమర్శనాత్మక వార్తలు రాసిన సదరు జర్నలిస్టును అరెస్టు చేయకుండా మధ్యంతర రక్షణను దేశ అత్యున్నత న్యాయస్థానం మంజూరు చేసింది. తనపై ప్రభుత్వం నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన జర్నలిస్ట్‌ అభిషేక్‌ ఉపాధ్యాయ్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.</p>
<p>ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ హృషికేష్‌ రాయ్‌, జస్టిస్‌ ఎస్‌వీఎన్‌ భట్టితో కూడిన ధర్మాసనం విచారించి.. ‘ప్రజాస్వామ్య దేశాల్లో అభిప్రాయాలు వ్యక్తపరిచే స్వేచ్ఛను గౌరవిస్తారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19 (1) (ఏ) ప్రకారం జర్నలిస్టుల హక్కులు రక్షించబడతాయి’ అని సుప్రీంకోర్టు పేర్కొన్నది.</p>
<p>జర్నలిస్టులు రాసిన కథనాలను ప్రభుత్వంపై విమర్శలుగా భావించి ఆయా జర్నలిస్టులపై క్రిమినల్‌ కేసులు పెట్టకూడదని సూచించింది. అలా చేస్తే అది భావప్రకటన స్వేచ్ఛకు విఘ</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.jayabheridaily.com/national/criminal-cases-against-journalists-who-write-critical-news-are-not/article-3060"><img src="https://www.jayabheridaily.com/media/400/2024-10/img-20241005-wa0499.jpg" alt=""></a><br /><p><strong>జయభేరి, న్యూఢిల్లీ : </strong>ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వార్తలు రాసిన జర్నలిస్టులపై క్రిమినల్‌ కేసులు పెట్టటం ఎంత మాత్రమూ సరికాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.</p>
<p>విమర్శనాత్మక వార్తలు రాసిన సదరు జర్నలిస్టును అరెస్టు చేయకుండా మధ్యంతర రక్షణను దేశ అత్యున్నత న్యాయస్థానం మంజూరు చేసింది. తనపై ప్రభుత్వం నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన జర్నలిస్ట్‌ అభిషేక్‌ ఉపాధ్యాయ్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.</p>
<p>ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ హృషికేష్‌ రాయ్‌, జస్టిస్‌ ఎస్‌వీఎన్‌ భట్టితో కూడిన ధర్మాసనం విచారించి.. ‘ప్రజాస్వామ్య దేశాల్లో అభిప్రాయాలు వ్యక్తపరిచే స్వేచ్ఛను గౌరవిస్తారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19 (1) (ఏ) ప్రకారం జర్నలిస్టుల హక్కులు రక్షించబడతాయి’ అని సుప్రీంకోర్టు పేర్కొన్నది.</p>
<p>జర్నలిస్టులు రాసిన కథనాలను ప్రభుత్వంపై విమర్శలుగా భావించి ఆయా జర్నలిస్టులపై క్రిమినల్‌ కేసులు పెట్టకూడదని సూచించింది. అలా చేస్తే అది భావప్రకటన స్వేచ్ఛకు విఘ</p>]]></content:encoded>
                
                                                            <category>జాతీయం </category>
                                    

                <link>https://www.jayabheridaily.com/national/criminal-cases-against-journalists-who-write-critical-news-are-not/article-3060</link>
                <guid>https://www.jayabheridaily.com/national/criminal-cases-against-journalists-who-write-critical-news-are-not/article-3060</guid>
                <pubDate>Sat, 05 Oct 2024 11:36:36 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.jayabheridaily.com/media/2024-10/img-20241005-wa0499.jpg"                         length="44137"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Jayabheri Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వాట్సప్‌లోనూ వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేయొచ్చు</title>
                                    <description><![CDATA[<p>ఎమ్మార్పీ(MRP) కంటే ఎక్కువ ధరకు వస్తువులు విక్రయిస్తున్నారా? నాసిరకం ఉత్పత్తులు అంటగట్టి సేవాలోపానికి పాల్పడ్డారా? అయితే ఇక నుంచి మీ ఇంటి నుంచే వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేయొచ్చు. కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ ఇందు కోసం ‘వాట్సప్‌ చాట్‌బాట్‌’ సేవలను తీసుకొచ్చింది. </p>
<p>వాట్సప్‌ నంబర్‌ 88000 01915 లో మొదట హాయ్‌ అని టైప్‌ చేయాలి. అక్కడి సూచనల ఆధారంగా వివరాలు నమోదు చేస్తే జాతీయ వినియోగదారుల కమిషన్‌ హెల్ప్‌లైన్‌లో ఫిర్యాదు నమోదవుతుంది. అనంతరం కేసు పరిష్కారం కోసం ఈ వివరాలు ఆయా జిల్లా వినియోగదారుల కమిషన్‌కు పంపుతారు. కేసు పరిష్కారం అయ్యే వరకు అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తారు. దీంతో పాటు 1800114000 లేదా 1915 నంబర్‌కు కాల్‌ చేసి సైతం (ఉదయం 8గంటల నుంచి రాత్రి 8గంటల వరకు) ఫిర్యాదు చేయొచ్చు. </p>
<p>ప్రతి రోజూ వేల ఫిర్యాదులు నమోదవుతుండగా, అందులో పరిష్కారమైన కేసులకు సంబంధించిన వివరాలను కేంద్ర</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.jayabheridaily.com/national/you-can-complain-to-the-consumer-commission-on-whatsapp-as/article-2983"><img src="https://www.jayabheridaily.com/media/400/2024-09/img-20240929-wa2388.jpg" alt=""></a><br /><p>ఎమ్మార్పీ(MRP) కంటే ఎక్కువ ధరకు వస్తువులు విక్రయిస్తున్నారా? నాసిరకం ఉత్పత్తులు అంటగట్టి సేవాలోపానికి పాల్పడ్డారా? అయితే ఇక నుంచి మీ ఇంటి నుంచే వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేయొచ్చు. కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ ఇందు కోసం ‘వాట్సప్‌ చాట్‌బాట్‌’ సేవలను తీసుకొచ్చింది. </p>
<p>వాట్సప్‌ నంబర్‌ 88000 01915 లో మొదట హాయ్‌ అని టైప్‌ చేయాలి. అక్కడి సూచనల ఆధారంగా వివరాలు నమోదు చేస్తే జాతీయ వినియోగదారుల కమిషన్‌ హెల్ప్‌లైన్‌లో ఫిర్యాదు నమోదవుతుంది. అనంతరం కేసు పరిష్కారం కోసం ఈ వివరాలు ఆయా జిల్లా వినియోగదారుల కమిషన్‌కు పంపుతారు. కేసు పరిష్కారం అయ్యే వరకు అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తారు. దీంతో పాటు 1800114000 లేదా 1915 నంబర్‌కు కాల్‌ చేసి సైతం (ఉదయం 8గంటల నుంచి రాత్రి 8గంటల వరకు) ఫిర్యాదు చేయొచ్చు. </p>
<p>ప్రతి రోజూ వేల ఫిర్యాదులు నమోదవుతుండగా, అందులో పరిష్కారమైన కేసులకు సంబంధించిన వివరాలను కేంద్ర వినియోగదారుల మంత్రిత్వశాఖ <br />https:/consumerhelpline.gov.in/ <br />వెబ్‌సైట్‌లో ‘ఎన్‌సీహెచ్‌ సక్సెస్‌ స్టోరీస్‌ పేరుతో పొందుపరుస్తోంది.</p>]]></content:encoded>
                
                                                            <category>జాతీయం </category>
                                    

                <link>https://www.jayabheridaily.com/national/you-can-complain-to-the-consumer-commission-on-whatsapp-as/article-2983</link>
                <guid>https://www.jayabheridaily.com/national/you-can-complain-to-the-consumer-commission-on-whatsapp-as/article-2983</guid>
                <pubDate>Sun, 29 Sep 2024 17:58:28 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.jayabheridaily.com/media/2024-09/img-20240929-wa2388.jpg"                         length="53898"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Jayabheri Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>జమ్మూకశ్మీర్‌లో ప్రారంభమైన రెండో విడత ఎన్నికల పోలింగ్‌</title>
                                    <description><![CDATA[<p>జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్‌ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగనుంది.</p>
<p>శ్రీనగర్, బడ్‌గామ్, రాజౌరీ, పూంఛ్, గండేర్‌బల్, రియాసీ జిల్లాల్లోని 26 స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది. ఈ విడతలో 25.78 లక్షల మంది ఓటర్లు 239 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. అక్టోబర్‌ 1న మిగతా 40 స్థానాలకు చివరి విడత పోలింగ్‌ జరగనుంది.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.jayabheridaily.com/national/the-second-phase-of-election-polling-has-started-in-jammu/article-2956"><img src="https://www.jayabheridaily.com/media/400/2024-09/img-20240925-wa0948.jpg" alt=""></a><br /><p>జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్‌ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగనుంది.</p>
<p>శ్రీనగర్, బడ్‌గామ్, రాజౌరీ, పూంఛ్, గండేర్‌బల్, రియాసీ జిల్లాల్లోని 26 స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది. ఈ విడతలో 25.78 లక్షల మంది ఓటర్లు 239 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. అక్టోబర్‌ 1న మిగతా 40 స్థానాలకు చివరి విడత పోలింగ్‌ జరగనుంది.</p>]]></content:encoded>
                
                                                            <category>జాతీయం </category>
                                    

                <link>https://www.jayabheridaily.com/national/the-second-phase-of-election-polling-has-started-in-jammu/article-2956</link>
                <guid>https://www.jayabheridaily.com/national/the-second-phase-of-election-polling-has-started-in-jammu/article-2956</guid>
                <pubDate>Wed, 25 Sep 2024 15:59:30 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.jayabheridaily.com/media/2024-09/img-20240925-wa0948.jpg"                         length="31009"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Jayabheri Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా పని చేస్తా...</title>
                                    <description><![CDATA[<p><strong>జయభేరి, న్యూ ఢిల్లీ, సెప్టెంబర్ 23 : </strong>ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఇటీవలే ప్రమాణ స్వీకారం చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు అతిశీ ఇవాళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. </p>
<p>ఆ బాధ్యతలు చేపట్టిన అత్యంత పిన్న వయస్కు రాలిగా ఆమె నిలిచారు. ఈ సందర్భంగా ఆమె రామాయణంలో రాముడి కోసం భరతుడు చేసినట్లు తాను ఆపద్ధర్మ ముఖ్య మంత్రిగా పనిచేస్తానని వ్యాఖ్యానించారు.</p>
<p>తన పక్కన ఓ ఖాళీ కుర్చీని ఉంచారు. ఆ కుర్చీలో సీఎంగా కేజ్రీవాల్ మళ్లీ కూర్చుకుంటారన్న సంకేతాలు ఇచ్చారు. రామాయణంలో రాముడి పాదరక్షలు సింహాసనంపై ఉంచి భరతుడు రాజ్యాన్ని 14 ఏళ్ల పాటు పాలించిన విషయం తెలిసిందే. </p>
<p>ఓ కుర్చీని అతిశీ చూపిస్తూ ఇది ముఖ్యమంత్రి సీటని, కేజ్రీవాల్ మళ్లీ సీఎం అయ్యే వరకు ఇది ఖాళీగా ఉంటుందని అన్నారు. దీంతో ఆమెపై బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. </p>
<p>కేజ్రీవాల్ రిమోట్ కంట్రోల్‌ ప్రభుత్వాన్ని నడుపుతారా?అని ప్రశ్నించింది. కుర్చీలో</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.jayabheridaily.com/national/he-will-work-as-the-interim-chief-minister/article-2909"><img src="https://www.jayabheridaily.com/media/400/2024-09/img_20240923_151839.jpg" alt=""></a><br /><p><strong>జయభేరి, న్యూ ఢిల్లీ, సెప్టెంబర్ 23 : </strong>ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఇటీవలే ప్రమాణ స్వీకారం చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు అతిశీ ఇవాళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. </p>
<p>ఆ బాధ్యతలు చేపట్టిన అత్యంత పిన్న వయస్కు రాలిగా ఆమె నిలిచారు. ఈ సందర్భంగా ఆమె రామాయణంలో రాముడి కోసం భరతుడు చేసినట్లు తాను ఆపద్ధర్మ ముఖ్య మంత్రిగా పనిచేస్తానని వ్యాఖ్యానించారు.</p>
<p>తన పక్కన ఓ ఖాళీ కుర్చీని ఉంచారు. ఆ కుర్చీలో సీఎంగా కేజ్రీవాల్ మళ్లీ కూర్చుకుంటారన్న సంకేతాలు ఇచ్చారు. రామాయణంలో రాముడి పాదరక్షలు సింహాసనంపై ఉంచి భరతుడు రాజ్యాన్ని 14 ఏళ్ల పాటు పాలించిన విషయం తెలిసిందే. </p>
<p>ఓ కుర్చీని అతిశీ చూపిస్తూ ఇది ముఖ్యమంత్రి సీటని, కేజ్రీవాల్ మళ్లీ సీఎం అయ్యే వరకు ఇది ఖాళీగా ఉంటుందని అన్నారు. దీంతో ఆమెపై బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. </p>
<p>కేజ్రీవాల్ రిమోట్ కంట్రోల్‌ ప్రభుత్వాన్ని నడుపుతారా?అని ప్రశ్నించింది. కుర్చీలో ఆమెను కూర్చోబెట్టి మిగతా వ్యవహారాలంతా కేజ్రీవాలే చూసుకుంటారని విమర్శించింది.</p>
<p>కాగా, ఇటీవలే నిరాడం బరంగా రాజ్ భవన్ లో ఢిల్లీ ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణస్వీకారం జరిగింది. ఢిల్లీ ముఖ్య  మంత్రిగా అతిశీతో ప్రమాణ స్వీకారం చేయించారు </p>
<p>ఎల్జీ వినయ్ కుమార్ సక్సేనా. ఢిల్లీ 8వ ముఖ్యమంత్రిగా అతిశీ నిలిచారు. మంత్రులుగా సౌరభ్ భరద్వాజ్, కైలాశ్ గెహ్లాట్, గోపాల్ రాయ్, ఇమ్రాన్ హుస్సేన్, ముకేశ్ అహ్లావత్ ప్రమాణ స్వీకారం చేశారు. సెప్టెంబర్ 26-27 తేదీల్లో ఢిల్లీ అసెంబ్లీలో అతిశీ బలనిరూపణ చేసుకోను న్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>జాతీయం </category>
                                    

                <link>https://www.jayabheridaily.com/national/he-will-work-as-the-interim-chief-minister/article-2909</link>
                <guid>https://www.jayabheridaily.com/national/he-will-work-as-the-interim-chief-minister/article-2909</guid>
                <pubDate>Mon, 23 Sep 2024 15:21:10 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.jayabheridaily.com/media/2024-09/img_20240923_151839.jpg"                         length="287311"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Jayabheri Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>800 కేజీల తృణధాన్యాలతో 12 గంటలు శ్రమించి పీఎం మోదీ చిత్రాన్ని గీసిన 13 ఏళ్ల బాలిక</title>
                                    <description><![CDATA[<p><strong>జయభేరి, హైదరాబాద్ :</strong> 800 కేజీల తృణధాన్యాలతో 12 గంటలు శ్రమించి పీఎం మోదీ చిత్రాన్ని గీసిన 13 ఏళ్ల బాలిక... </p>
<p>చెన్నైకి చెందిన 13 ఏళ్ల బాలిక 12 గంటలు కష్టపడి 800 కేజీల తృణధాన్యంతో పీఎం నరేంద్ర మోదీ చిత్రాన్ని గీసి ప్రపంచ రికార్డు సృష్టించింది.</p>
<p>దీంతో ప్రపంచంలోనే అతిపెద్ద మిల్లెట్ పెయింటింగ్ గా ఇది యూనికో వరల్డ్ రికార్డుని సొంతం చేసుకుంది. ప్రెస్లీ షెకీనా అనే బాలిక సెప్టెంబరు 17న ప్రధాని మోదీ పుట్టినరోజును పురస్కరించుకొని తృణ ధాన్యాలతో 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భారీ చిత్రాన్ని రూపొందించింది. కాగా ప్రెస్లీ ఓ ప్రైవేట్ స్కూల్లో 8వ తరగతి చదువుతోంది.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.jayabheridaily.com/national/a-13-year-old-girl-drew-a-picture-of-pm-modi-after/article-2871"><img src="https://www.jayabheridaily.com/media/400/2024-09/img-20240916-wa1440.jpg" alt=""></a><br /><p><strong>జయభేరి, హైదరాబాద్ :</strong> 800 కేజీల తృణధాన్యాలతో 12 గంటలు శ్రమించి పీఎం మోదీ చిత్రాన్ని గీసిన 13 ఏళ్ల బాలిక... </p>
<p>చెన్నైకి చెందిన 13 ఏళ్ల బాలిక 12 గంటలు కష్టపడి 800 కేజీల తృణధాన్యంతో పీఎం నరేంద్ర మోదీ చిత్రాన్ని గీసి ప్రపంచ రికార్డు సృష్టించింది.</p>
<p>దీంతో ప్రపంచంలోనే అతిపెద్ద మిల్లెట్ పెయింటింగ్ గా ఇది యూనికో వరల్డ్ రికార్డుని సొంతం చేసుకుంది. ప్రెస్లీ షెకీనా అనే బాలిక సెప్టెంబరు 17న ప్రధాని మోదీ పుట్టినరోజును పురస్కరించుకొని తృణ ధాన్యాలతో 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భారీ చిత్రాన్ని రూపొందించింది. కాగా ప్రెస్లీ ఓ ప్రైవేట్ స్కూల్లో 8వ తరగతి చదువుతోంది.</p>]]></content:encoded>
                
                                                            <category>జాతీయం </category>
                                    

                <link>https://www.jayabheridaily.com/national/a-13-year-old-girl-drew-a-picture-of-pm-modi-after/article-2871</link>
                <guid>https://www.jayabheridaily.com/national/a-13-year-old-girl-drew-a-picture-of-pm-modi-after/article-2871</guid>
                <pubDate>Mon, 16 Sep 2024 14:33:44 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.jayabheridaily.com/media/2024-09/img-20240916-wa1440.jpg"                         length="22212"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Jayabheri Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఎలక్ట్రానిక్‌ సెక్టార్‌లో దూసుకుపోతోన్న భారత్‌</title>
                                    <description><![CDATA[<p>సెమీకండక్టర్‌ మ్యాన్యుఫ్యాక్చరింగ్‌ను ప్రోత్సహించేందుకు చర్యలు<br />ఈ దశాబ్దం చివరి నాటికి 500 బిలియన్‌ డాలర్లు చేరుకోవడమే ప్రభుత్వ లక్ష్యం<br />ఈ రంగం నుంచి ఏకంగా దాదాపు 60 లక్షల ఉద్యోగాలు<br /> ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడి</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.jayabheridaily.com/national/india-is-advancing-in-the-electronic-sector/article-2847"><img src="https://www.jayabheridaily.com/media/400/2024-09/136.jpg" alt=""></a><br /><p><strong>జయభేరి, </strong><strong>గ్రేటర్‌ నోయిడా, సెప్టెంబర్ 11 :</strong><br />ఎలక్ట్రానిక్‌ సెక్టార్‌లో భారత్‌ దూసుకుపోతోందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. దేశీయంగా పెద్దసంఖ్యలో చిప్స్‌ తయారీపై భారత్‌ ప్రస్తుతం దృష్టిసారించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సెమీకండక్టర్‌ మ్యాన్యుఫ్యాక్చరింగ్‌ను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపడుతున్నదని చెప్పారు.</p>
<p>గ్రేటర్‌ నోయిడాలో బుధవారం ఇండియా ఎక్స్పో మార్ట్‌లో సెమీకాన్‌ ఇండియా 2024 ప్రారంభ కార్యక్రమంలో మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సెమీ కండక్టర్ల ఉత్పత్తి కోసం పలు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. భారత్‌లో మరిన్ని చిప్‌లు తయారు కావాలన్నారు.ఎలక్ట్రానిక్‌ సెక్టార్‌లో ప్రస్తుతం భారత్‌ 150 బిలియన్‌ డాలర్ల మైలురాయిని చేరుకుందని.. ఈ దశాబ్దం చివరి నాటికి 500 బిలియన్‌ డాలర్లు చేరుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.</p>
<p>దీని కారణంగా దేశంలో దాదాపు 60 లక్షల మంది యువతకు ఉద్యోగాలు లభిస్తాయని ప్రధాని చెప్పారు.సెమీకండక్టర్‌ మ్యాన్యుఫ్యాక్చరింగ్‌ను పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలతో బాసటగా నిలుస్తున్నదని చెప్పారు. భారత్‌ అనుసరిస్తున్న విధానాలతో భారత్‌లో లక్షన్నర కోట్లకు పైగా విలువైన పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. ప్రస్తుతం దేశంలో ఎలక్ట్రానిక్‌ రంగ మార్కెట్‌ 150 బిలియన్‌ డాలర్లకు పైగా ఉందని, దీన్ని మరింత పెంచాలనేది తమ లక్ష్యమని ప్రధాని వివరించారు.</p>
<p>ఈ దశాబ్ధం చివరికి మన ఎలక్ట్రానిక్ రంగం 500 బిలియన్‌ డాలర్ల స్ధాయికి ఎదగాలనే లక్ష్యం నిర్ధేశించుకున్నామని తెలిపారు. దీంతో భారత యువత కోసం ఈ రంగం నుంచి ఏకంగా దాదాపు 60 లక్షల ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. నైపుణ్యాలు సంతరించుకుంటే పెద్దసంఖ్యలో ఉపాధి అవకాశాలు మన యువతకు పుష్కలంగా లభిస్తాయని మోదీ వివరించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>జాతీయం </category>
                                    

                <link>https://www.jayabheridaily.com/national/india-is-advancing-in-the-electronic-sector/article-2847</link>
                <guid>https://www.jayabheridaily.com/national/india-is-advancing-in-the-electronic-sector/article-2847</guid>
                <pubDate>Wed, 11 Sep 2024 22:12:30 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.jayabheridaily.com/media/2024-09/136.jpg"                         length="37264"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Jayabheri Daily]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        