<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.jayabheridaily.com/social-media/category-16" rel="self" type="application/rss+xml" />
                <generator>Jayabheri Daily RSS Feed Generator</generator>
                <title> సోషల్ మీడియా - Jayabheri Daily</title>
                <link>https://www.jayabheridaily.com/category/16/rss</link>
                <description> సోషల్ మీడియా RSS Feed</description>
                
                            <item>
                <title>అత్తింటి వేధింపులే.. ఐఏఎస్‌ని చేశాయి!</title>
                                    <description><![CDATA[<p>ఒక్క క్షణం గడిస్తే.. ఆమె మెడకు ఉరిపడేదే! కానీ ఆ ఒక్క క్షణంలోనే తన జీవితం మలుపు తిరిగింది. అత్తింటి వేధింపులు తట్టుకోలేక చనిపోదామనుకున్న సవితా ప్రధాన్‌ ఇద్దరు పిల్లలతో ఒంటరి పోరాటం చేసింది. ఐఏఎస్‌ సాధించి.. ‘హిమ్మత్‌వాలీ లడ్కియా’ పేరుతో నేటితరం ఆడపిల్లల్లో ధైర్యాన్నీ, స్థైర్యాన్నీ నూరిపోస్తోందిలా..!</p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>తెలివైన ఐఏఎస్‌ అధికారిణిగా గుర్తింపు... </strong></span>మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌, చంబల్‌కు అర్బన్‌ అడ్మినిస్ట్రేషన్‌ జాయింట్‌ డైరెక్టర్‌ హోదా. ఇది ప్రస్తుతం.. ఆకలికి తట్టుకోలేక లోదుస్తుల్లో రొట్టెలు దాచుకుని బాత్‌రూమ్‌లో గుట్టుగా తిన్న చేదు గతం మరోవైపు. మధ్యప్రదేశ్‌లోని మండీ గ్రామం మాది. ఆదివాసి కుటుంబం. అమ్మానాన్నలకు మేం ఏడుగురం. నేను మూడో సంతానం. బీడీ ఆకులు ఏరుతూ, కూలీ చేసుకుంటూ పొట్ట పోషించుకునేవాళ్లం. చదివించాలని లేకపోయినా నాకొచ్చే రూ.75 స్కాలర్‌షిప్‌ డబ్బులు, ఒక పూట జావ, జత యూనిఫాం కోసం పాఠశాలలో చేర్చారు. ఉద్దేశం ఏదైనా కష్టపడి చదివి పది పాసయ్యా.</p>
<p>మా</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.jayabheridaily.com/social-media/the-harassment-has-made-ias/article-3641"><img src="https://www.jayabheridaily.com/media/400/2025-07/img-20250701-wa2813.jpg" alt=""></a><br /><p>ఒక్క క్షణం గడిస్తే.. ఆమె మెడకు ఉరిపడేదే! కానీ ఆ ఒక్క క్షణంలోనే తన జీవితం మలుపు తిరిగింది. అత్తింటి వేధింపులు తట్టుకోలేక చనిపోదామనుకున్న సవితా ప్రధాన్‌ ఇద్దరు పిల్లలతో ఒంటరి పోరాటం చేసింది. ఐఏఎస్‌ సాధించి.. ‘హిమ్మత్‌వాలీ లడ్కియా’ పేరుతో నేటితరం ఆడపిల్లల్లో ధైర్యాన్నీ, స్థైర్యాన్నీ నూరిపోస్తోందిలా..!</p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>తెలివైన ఐఏఎస్‌ అధికారిణిగా గుర్తింపు... </strong></span>మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌, చంబల్‌కు అర్బన్‌ అడ్మినిస్ట్రేషన్‌ జాయింట్‌ డైరెక్టర్‌ హోదా. ఇది ప్రస్తుతం.. ఆకలికి తట్టుకోలేక లోదుస్తుల్లో రొట్టెలు దాచుకుని బాత్‌రూమ్‌లో గుట్టుగా తిన్న చేదు గతం మరోవైపు. మధ్యప్రదేశ్‌లోని మండీ గ్రామం మాది. ఆదివాసి కుటుంబం. అమ్మానాన్నలకు మేం ఏడుగురం. నేను మూడో సంతానం. బీడీ ఆకులు ఏరుతూ, కూలీ చేసుకుంటూ పొట్ట పోషించుకునేవాళ్లం. చదివించాలని లేకపోయినా నాకొచ్చే రూ.75 స్కాలర్‌షిప్‌ డబ్బులు, ఒక పూట జావ, జత యూనిఫాం కోసం పాఠశాలలో చేర్చారు. ఉద్దేశం ఏదైనా కష్టపడి చదివి పది పాసయ్యా.</p>
<p>మా ఊళ్లో పది పూర్తి చేసిన మొదటి అమ్మాయినని చాలా సంతోషించా. ఇంతలోనే పెళ్లన్నారు. నాకన్నా పదకొండేళ్లు పెద్దవాడు. పెళ్లిచూపుల్లోనే అతని దురుసుతనం బయటపడింది. నాకీ పెళ్లివద్దని చెబితే.. పెద్దింటి సంబంధమని నోరు నొక్కేశారు. అత్తింట్లో పరిస్థితి మరీ దారుణం. వాళ్లకి కావాల్సింది కోడలు కాదు, పనమ్మాయి. అందరూ తిన్న తర్వాతే నేను తినాలి. ఒక వేళ ఏమీ మిగలకపోతే మళ్లీ వండకూడదు. నలుగురిలోకి రాకూడదు. తలమీద చెంగు తీయకూడదు. నవ్వకూడదు. టీవీ చూడకూడదు. ఎదురు తిరిగితే రక్తం కారేలా కొట్టేవాడు నా భర్త. నవ్వడం ఎప్పుడో మరిచిపోయా. ఆత్మహత్య చేసుకుందామనుకొనే సమయానికి.. గర్భవతిని అని తెలిసింది. అలాంటి సమయంలో కూడా సరిగా తిండి పెట్టేవారు కాదు. దాంతో ఆకలికి తట్టుకోలేక నాలుగు రొట్టెలు దొంగిలించి లోదుస్తుల్లో దాచుకుని రహస్యంగా స్నానాలగదిలో తినేదాన్ని. ఇవన్నీ అమ్మకు చెబితే ఒక బిడ్డపుడితే అంతా సర్దుకుంటుందిలే అంది. ఇద్దరు పుట్టారు. యజుష్‌, అథర్వ్‌. పరిస్థితిలో ఏ మార్పూ రాలేదు.</p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>ఆఖరి క్షణంలో... </strong></span>ఈ కష్టాలతో విసిగిపోయి ఉరిపోసుకోవడానికి సిద్ధమయ్యా. చీర ఫ్యాన్‌కి బిగించా. మెడకు చుట్టుకునేటప్పుడు అనుకోకుండా నా చూపు కిటికీ వైపు పడింది. అక్కడ మా అత్తగారు నేను చేసేదంతా కన్నార్పకుండా చూస్తుందే తప్ప ఆపలేదు. కనీసం ఎందుకిలా చేస్తున్నావ్‌ అని అడిగే ప్రయత్నం కూడా చేయలేదు. ‘ఛీ ఇలాంటి వాళ్ల కోసమా నేను చావాలనుకుంటుంది. అయినా నేను పోయాక పిల్లల పరిస్థితి ఏంటి?’ అన్న ఆలోచన వచ్చింది. పిల్లల కోసమైనా బతకాలి. బయటకెళ్లి.. పాచిపని చేసుకునైనా నా బిడ్డల్ని సాకుతా తప్ప ఇక అక్కడ ఒక క్షణం కూడా ఉండకూడదని నిశ్చయించుకున్నా.</p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>నాలుగంకెల జీతం... </strong></span>రెండువేల రూపాయలతో ఇంట్లోంచి బయటకు వచ్చాను. ఓ బ్యూటీపార్లర్‌లో సహాయకురాలిగా చేరా. చిన్నపిల్లలకు ట్యూషన్లు చెప్పడం, ఇంట్లో వంటపనులు చేయడం.. ఇలా దొరికిన పనల్లా చేశా. ఇవన్నీ చేస్తూనే బీఏ పరీక్షలు రాశా. ఎంఏ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ చేశా. యూనివర్సిటీ ఫస్ట్‌. కొన్ని రోజులకి అమ్మ సాయం కూడా తోడైంది. చిన్న ఉద్యోగం వస్తే చాలనుకుని దినపత్రికలు తిరగేస్తోంటే.. యూపీఎస్సీ నోటిఫికేషన్‌ కనిపించింది. అందులో నాకు మొదట కనిపించింది.. మంచి జీతమే. ఎంతకష్టమైనా సాధించాలని గట్టిగా అనుకున్నా. రేయింబవళ్లు చదివి మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించా. 24 ఏళ్లకే చీఫ్‌ మున్సిపల్‌ ఆఫీసర్‌నయ్యా.</p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>నా జీవితమే పాఠంగా... </strong></span>ఇల్లొదిలి వచ్చినా.. నా కాళ్లపై నేను నిలబడినా నా భర్త వేధింపులు తగ్గలేదు. ఎక్కడుంటే అక్కడకు వచ్చి కొట్టేవాడు. ఆఖరికి పోలీసులకు ఫిర్యాదు చేసి అతన్నుంచి విడాకులు తీసుకున్నా. నాకు నచ్చిన హర్షని రెండో వివాహం చేసుకున్నా. నాలా మౌనంగా బాధలు భరించే ఆడపిల్లల కోసం హిమ్మత్‌ వాలీ లడ్కియా (బ్రేవ్‌ గర్ల్స్‌)పేరుతో యూట్యూబ్‌ ఛానల్‌ను మొదలుపెట్టా. నా జీవితాన్నే వాళ్లకి పాఠాలుగా చెబుతూ.. అమ్మాయిలకు ధైర్యం, తెగువ నూరి పోస్తున్నా.!</p>]]></content:encoded>
                
                                                            <category> సోషల్ మీడియా</category>
                                    

                <link>https://www.jayabheridaily.com/social-media/the-harassment-has-made-ias/article-3641</link>
                <guid>https://www.jayabheridaily.com/social-media/the-harassment-has-made-ias/article-3641</guid>
                <pubDate>Wed, 02 Jul 2025 13:26:38 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.jayabheridaily.com/media/2025-07/img-20250701-wa2813.jpg"                         length="58116"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Jayabheri Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అంతర్జాతీయ విప్లవ కెరటం చేగువేరా </title>
                                    <description><![CDATA[<p>క్యూబా సోషలిస్టు విప్లవంలో తరతరాలుగా చెరిగిపోని ముద్ర వేసుకున్నాడు చేగువేరా. సామ్రాజ్య వాదానికి సింహస్వప్నంగా నిలిచాడు. అందుకే గొప్ప విప్లవకారుడయ్యాడు. 1928లో జూన్ 14న అర్జెంటీనాలో రోసిరోలో జన్మించాడు. ఇంజనీరింగ్ విద్య చదువుతున్నప్పుడు వ్యాధిగ్రస్తుల బాధలను చూసి చలించిపోయిన చేగువేరా ఇంజనీరింగ్ విద్యని మధ్యలో నిలిపివేసి బ్యూనస్ ఎయిర్స్‌లో వైద్యవిద్య అభ్యసించాడు. చదువు పూర్తయ్యాక లాటిన్ అమెరికా అంతటా పర్యటించాడు. ఉత్తర అమెరికాలో రైతులు, బొగ్గుగని కార్మికులు పీడిత తాడిత ప్రజల దుర్భరమైన జీవితాలను, నరకయాతన చూసి చలించిపోయాడు. అమెరికా సిఐఎ ప్రోద్బలంతో జాకబ్ అర్బంజ్ ప్రభుత్వాన్ని కూల దోసిన తీరు చేగువేరా ప్రత్యక్షంగా కళ్ళారా చూసాడు. మెక్సికో వెళ్లి నియంత బాటిస్టాను కూలదోసేందుకై పోరాడుతున్న క్యూబా విప్లవకారులతో అక్కడే పరిచయాలు పెంచుకున్నాడు. </p>
<p>1955 జూలైలో చేగువేరా ఫీడల్ కాస్ట్రోను కలుసుకున్నాడు. కాస్ట్రో వ్యక్తిత్వం ఆయనకు ఎంతో నచ్చింది. వారితో పాటు పోరాటంలో చేరాడు. క్యూబన్ లు అతనికి ‘చే’ అని</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.jayabheridaily.com/social-media/the-international-revolutionary-wave/article-3592"><img src="https://www.jayabheridaily.com/media/400/2025-06/story-2.jpeg" alt=""></a><br /><p>క్యూబా సోషలిస్టు విప్లవంలో తరతరాలుగా చెరిగిపోని ముద్ర వేసుకున్నాడు చేగువేరా. సామ్రాజ్య వాదానికి సింహస్వప్నంగా నిలిచాడు. అందుకే గొప్ప విప్లవకారుడయ్యాడు. 1928లో జూన్ 14న అర్జెంటీనాలో రోసిరోలో జన్మించాడు. ఇంజనీరింగ్ విద్య చదువుతున్నప్పుడు వ్యాధిగ్రస్తుల బాధలను చూసి చలించిపోయిన చేగువేరా ఇంజనీరింగ్ విద్యని మధ్యలో నిలిపివేసి బ్యూనస్ ఎయిర్స్‌లో వైద్యవిద్య అభ్యసించాడు. చదువు పూర్తయ్యాక లాటిన్ అమెరికా అంతటా పర్యటించాడు. ఉత్తర అమెరికాలో రైతులు, బొగ్గుగని కార్మికులు పీడిత తాడిత ప్రజల దుర్భరమైన జీవితాలను, నరకయాతన చూసి చలించిపోయాడు. అమెరికా సిఐఎ ప్రోద్బలంతో జాకబ్ అర్బంజ్ ప్రభుత్వాన్ని కూల దోసిన తీరు చేగువేరా ప్రత్యక్షంగా కళ్ళారా చూసాడు. మెక్సికో వెళ్లి నియంత బాటిస్టాను కూలదోసేందుకై పోరాడుతున్న క్యూబా విప్లవకారులతో అక్కడే పరిచయాలు పెంచుకున్నాడు. </p>
<p>1955 జూలైలో చేగువేరా ఫీడల్ కాస్ట్రోను కలుసుకున్నాడు. కాస్ట్రో వ్యక్తిత్వం ఆయనకు ఎంతో నచ్చింది. వారితో పాటు పోరాటంలో చేరాడు. క్యూబన్ లు అతనికి ‘చే’ అని పేరు పెట్టారు. అర్జెంటీనాలో ఆత్మీయులను ప్రేమగా పిలిచే పేరు అది. 1955 ఆగస్టు 19న చేగువేరా హిల్టా గజ్‌యా అనే ఆర్థికవేత్తను వివాహం చేసుకున్నాడు. చేగువేరా క్యూబా విప్లవకారులతో కలిసి విప్లవోద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. 1958 డిసెంబర్ చివరకు తిరుగుబాటు సేనలు శాంతా క్లారా పోరాటంలో విజయం సాధించారు. ఇది గొప్ప మలుపు తిప్పింది. 1959 జనవరి ఒకటవ తేదీన క్యూబా దేశంలో నూతన సోషలిస్టు విప్లవం విజయవంతమైంది. చేగువేరా క్రమశిక్షణ, ఏకాగ్రత, పట్టుదల గల గొప్ప సిద్ధాంతకర్త. ఆస్తమా అనునిత్యం వేధిస్తున్నా విప్లవోద్యమంలో వెనకడుగు వేయలేదు. 1959 క్యూబా విప్లవ అనంతరం చేగువేరా క్యూబా ప్రభుత్వంలో అనేకమైన కీలక పదవులు సమర్ధవంతంగా నిర్వహించాడు. </p>
<p>1959 జనవరి రెండు న కాస్ట్రో గువేరా ను మిలిటరీ కమాండర్ ను చేశాడు .చీఫ్ ఎక్సి క్యూషనర్ అయిన కాష్ట్రో కు కమ్యూనిజాన్ని బోధించాడు. సైనికులకు చదువు చెప్పాడు. 1959 ఫిబ్రవరి ఏడున కాష్ట్రో చేగువేరా కు పౌరసత్వం ప్రదానం చేశాడు .అంతే కాదు డైరెక్టర్ ఆఫ్ ది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్ర రియన్ రీ ఫామ్స్  అనే పదవి నిచ్చాడు. ఆ తర్వాతా క్యూబా జాతీయ బాంక్ కు అధ్యక్షుడిని చేశాడు. వెంటనే తన మంత్రి వర్గం లో పరిశ్రమల మంత్రి గా తీసుకొన్నాడు. దీనితో బాటు క్యూబా ఆర్ధిక శాఖ కు ఇంచార్జి నీ చేశాడు. క్యూబాలో చెరుకు బాగా పండుతుంది క్యూబా ను ‘’షుగర్ బౌల్ ‘’అంటారు. చెరకు మీదే క్యూబా ఆర్ధికం గా ఆధార పడింది. ఇది అదను గా చేసుకొని అమెరికా పెత్తనం చేస్తోండి. దేశంలో అమెరికా ధనంనం ఎక్కు వై ప్రభావం చూపిస్తోంది. అందుకని రష్యాతో ఒప్పందం కుదిర్చి రష్యాకు పంచ దార ను ఎగుమతి చేయించాడు. వాళ్ళ పెత్తనమూ ఎక్కు వై పోయింది. </p>
<p>1959 జూన్ లో చేగువేరా చైనా కు డిప్లొమాటిక్ యాత్ర చేశాడు ఆధికారికంగా ఆసియా యూరప్,ఆఫ్రికా దేశాలలో పర్యటీంచాడు. 1965 తరువాత క్యూబా కమ్యూనిస్టు పార్టీగా అవతరించింది. 1965లో ఆఫ్రికా వెళ్లి కాంగోలో సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించాడు. కాంగోలో పాట్సిస్‌లు ముంబా నాయకత్వాన ప్రగతిశీల ప్రభుత్వం ఏర్పడితే అమెరికా దాన్నికూలదోసి ఆయనను హత్య చేయించింది. 1966 నవంబర్‌లో మారువేషంలో ఐరోపా మీదుగా బొలీవియా బయలుదేరి వెళ్లాడు. బొలీవియా వెళ్లే ముందు ఆసియా ఆఫ్రికా లాటిన్ అమెరికా ప్రజల సంఘీభావ సంస్థను ఉద్దేశించి చేగువేరా ఒక సందేశాన్ని పంపించాడు. చిలీ అర్జెంటీనా, పరుగ్వే సరిహద్దులో గెరిల్లా స్థావరం ఏర్పరుచుకున్న చేగువేరా బొలీవియా సైనిక ప్రభుత్వంపై 11 మాసాలపాటు విప్లవ పోరాటం సాగించాడు. </p>
<p>ఆయన టీంలోని యాభైమందిలో 17మంది క్యూబన్లు ఉండేవారు. చేగువేరా ఎక్కడినుంచి పోరాడుతున్నది ఎవ్వరికీ తెలియదు. చేగువేరా క్యూబా రాయబారిగా, రష్యా, చైనా తదితర అనేక దేశాలు పర్యటించిన ఆయన భారత్‌ను పర్యటించారు. ఆనాటి ప్రధాని నెహ్రూను కలుసుకున్నాడు. బానిసత్వంలో మగ్గిపోతున్న బొలీవియన్లకై పోరాటం చేయాలని చేగువేరా నిర్ణయించుకున్నాడు. చేగువేరా గెరిల్లాలతో ఒక లోయలో ప్రవేశించారు. దీనిని గమనించిన సైన్యం నలువైపులా లోయని చుట్టుమట్టి చేగువెరాను అతి దారుణంగా కాల్చి చంపారు. 1967 అక్టోబర్ 9న అమరుడైనాడు. 39ఏళ్ళకే ఆ విప్ల వజ్యోతి ఆరి పోయింది. తనను చంపినా విప్లవం ఆగి పోదని ధైర్యం గా చెప్పాడు. చేగువేరా ప్రాణాలు కోల్పోయినా అనంతరం ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. 1997  లో అక్టోబర్ 17 న చేగువేరాను క్యూబా శాంతా క్లారా లో మళ్ళీ గౌరవం గా సమాధి చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category> సోషల్ మీడియా</category>
                                    

                <link>https://www.jayabheridaily.com/social-media/the-international-revolutionary-wave/article-3592</link>
                <guid>https://www.jayabheridaily.com/social-media/the-international-revolutionary-wave/article-3592</guid>
                <pubDate>Fri, 13 Jun 2025 19:07:44 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.jayabheridaily.com/media/2025-06/story-2.jpeg"                         length="56437"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Jayabheri Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>జాతీయ స్థాయి కరాటే చాంపియన్ షిప్ పోటీల్లో విఙ్ఞాన భారతి పాఠశాల విద్యార్థుల ప్రతిభ</title>
                                    <description><![CDATA[<p><strong>జయభేరి, డిసెంబర్ 4:</strong><br />గత నెల 28 నుండి డిసెంబర్ 1 వరకు పూణే లో నిర్వహించిన జాతీయ స్థాయి కరాటే చాంపియన్ షిప్ పోటీల్లో తూoకుంటలోని శ్రీ విజ్ఞాన భారతి ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు చక్కటి ప్రతిభ కనబరిచారు. పాఠశాలలో 6 వ తరగతి చదువుతున్న టి. సంతోష్ గౌడ్ పోటీలో పాల్గొని రెండు గోల్డ్ మెడల్స్, ఒక సిల్వర్ మెడల్ సాధించగా,  4 వ తరగతి చదువుతున్న కే దీపక్ కుమార్ సిల్వర్ మెడల్ ను సాధించారు. </p>
<p>ఇద్దరు విద్యార్థులను బుధవారం పాఠశాల యాజమాన్యం మెమెంటో, ప్రశంసా పత్రాలను అందించి అభినందించారు. తమ పాఠశాల నుండి జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని పథకాలు సాధించడం తమ కెంతో గర్వంగా ఉందని పాఠశాల కరస్పాండెంట్ , ట్రస్మా మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షుడు గోనె హన్మంతురెడ్డి , ప్రిన్సిపల్ బెంబడి జంగారెడ్డి లు అన్నారు. విద్యార్థులు మరిన్ని పథకాలు సాధించాలని</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.jayabheridaily.com/social-media/vijnana-bharti-school-students-talent-in-national-level-karate-championship/article-3304"><img src="https://www.jayabheridaily.com/media/400/2024-12/gold2.jpg" alt=""></a><br /><p><strong>జయభేరి, డిసెంబర్ 4:</strong><br />గత నెల 28 నుండి డిసెంబర్ 1 వరకు పూణే లో నిర్వహించిన జాతీయ స్థాయి కరాటే చాంపియన్ షిప్ పోటీల్లో తూoకుంటలోని శ్రీ విజ్ఞాన భారతి ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు చక్కటి ప్రతిభ కనబరిచారు. పాఠశాలలో 6 వ తరగతి చదువుతున్న టి. సంతోష్ గౌడ్ పోటీలో పాల్గొని రెండు గోల్డ్ మెడల్స్, ఒక సిల్వర్ మెడల్ సాధించగా,  4 వ తరగతి చదువుతున్న కే దీపక్ కుమార్ సిల్వర్ మెడల్ ను సాధించారు. </p>
<p>ఇద్దరు విద్యార్థులను బుధవారం పాఠశాల యాజమాన్యం మెమెంటో, ప్రశంసా పత్రాలను అందించి అభినందించారు. తమ పాఠశాల నుండి జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని పథకాలు సాధించడం తమ కెంతో గర్వంగా ఉందని పాఠశాల కరస్పాండెంట్ , ట్రస్మా మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షుడు గోనె హన్మంతురెడ్డి , ప్రిన్సిపల్ బెంబడి జంగారెడ్డి లు అన్నారు. విద్యార్థులు మరిన్ని పథకాలు సాధించాలని వారు కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు గోనె సంగీత, కరాటే మాస్టర్ సత్యనారాయణ, విద్యార్థులు పాల్గొన్నారు.</p>
<p><img src="https://www.jayabheridaily.com/media/2024-12/gold2.jpg" alt="gold2" width="960" height="878"></img></p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ </category>
                                            <category> సోషల్ మీడియా</category>
                                    

                <link>https://www.jayabheridaily.com/social-media/vijnana-bharti-school-students-talent-in-national-level-karate-championship/article-3304</link>
                <guid>https://www.jayabheridaily.com/social-media/vijnana-bharti-school-students-talent-in-national-level-karate-championship/article-3304</guid>
                <pubDate>Thu, 05 Dec 2024 07:57:39 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.jayabheridaily.com/media/2024-12/gold2.jpg"                         length="708859"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Jayabheri Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>నేడు మహాకవి దాశరథి కృష్ణమాచార్య వర్ధంతి</title>
                                    <description><![CDATA[<p><span style="font-size:14pt;">మహాకవి దాశరథి కృష్ణమాచార్య దాశరథిగా ఆయన సుప్రసిద్ధుడు. పద్యాన్ని పదునైన ఆయుధంగా చేసుకొని తెలంగాణ విముక్తి కోసం ఉద్యమించిన దాశరథి ప్రాతఃస్మరణీయుడు. </span></p>
<p><span style="font-size:14pt;">నా తెలంగాణ కోటి రతనాల వీణ అని గర్వంగా ప్రకటించి ఇప్పటి ఉద్యమానికీ ప్రేరణనందిస్తున్న కవి దాశరథి. దాశరథి కృష్ణమాచార్య 1925 జూలై 22న వరంగల్‌ జిల్లా గూడూరు గ్రామంలో జన్మించాడు. ప్రస్తుతం ఈ గ్రామం ఖమ్మం జిల్లాలో ఉంది. బాల్యం ఖమ్మం జిల్లా మధిరలో గడిచింది. ఉర్దూలో మెట్రిక్యులేషను, భోపాల్‌ విశ్వవిద్యాలయం నుండి ఇంటర్మీడియెట్‌, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఇంగ్లీషు సాహిత్యంలో బిఎ చదివాడు. సంస్కృతం, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో మంచి పండితుడు. </span></p>
<p><span style="font-size:14pt;">చిన్నతనంలోనే పద్యం అల్లటంలో ప్రావీణ్యం సంపాదించాడు. హైదరాబాదు సంస్థానంలో నిజాం అరాచక ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో పాలుపంచుకున్నాడు. ఉపాధ్యాయుడిగా, పంచాయితీ ఇన్స్పెక్టరుగా, ఆకాశవాణి ప్రయోక్తగా ఉద్యోగాలు చేసాడు. సాహిత్యంలో దాశరథి అనేక ప్రక్రియల్లో కృషి చేసాడు. కథలు, నాటికలు, సినిమా పాటలు,</span></p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.jayabheridaily.com/social-media/dasharathi-krishnamacharya-the-great-poet-who-turned-the-tears-of/article-3192"><img src="https://www.jayabheridaily.com/media/400/2024-11/telangana-epic-poet-dasarathy-dasarathy-krishnamacharya_kt1ysuvkr8.jpg" alt=""></a><br /><p><span style="font-size:14pt;">మహాకవి దాశరథి కృష్ణమాచార్య దాశరథిగా ఆయన సుప్రసిద్ధుడు. పద్యాన్ని పదునైన ఆయుధంగా చేసుకొని తెలంగాణ విముక్తి కోసం ఉద్యమించిన దాశరథి ప్రాతఃస్మరణీయుడు. </span></p>
<p><span style="font-size:14pt;">నా తెలంగాణ కోటి రతనాల వీణ అని గర్వంగా ప్రకటించి ఇప్పటి ఉద్యమానికీ ప్రేరణనందిస్తున్న కవి దాశరథి. దాశరథి కృష్ణమాచార్య 1925 జూలై 22న వరంగల్‌ జిల్లా గూడూరు గ్రామంలో జన్మించాడు. ప్రస్తుతం ఈ గ్రామం ఖమ్మం జిల్లాలో ఉంది. బాల్యం ఖమ్మం జిల్లా మధిరలో గడిచింది. ఉర్దూలో మెట్రిక్యులేషను, భోపాల్‌ విశ్వవిద్యాలయం నుండి ఇంటర్మీడియెట్‌, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఇంగ్లీషు సాహిత్యంలో బిఎ చదివాడు. సంస్కృతం, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో మంచి పండితుడు. </span></p>
<p><span style="font-size:14pt;">చిన్నతనంలోనే పద్యం అల్లటంలో ప్రావీణ్యం సంపాదించాడు. హైదరాబాదు సంస్థానంలో నిజాం అరాచక ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో పాలుపంచుకున్నాడు. ఉపాధ్యాయుడిగా, పంచాయితీ ఇన్స్పెక్టరుగా, ఆకాశవాణి ప్రయోక్తగా ఉద్యోగాలు చేసాడు. సాహిత్యంలో దాశరథి అనేక ప్రక్రియల్లో కృషి చేసాడు. కథలు, నాటికలు, సినిమా పాటలు, కవితలు రాసాడు. నిజాం పాలనలో రకరకాల హింసలనుభవిస్తున్న తెలంగాణాను చూసి చలించిపోయాడు. పీడిత ప్రజల గొంతుగా మారి నినదించాడు. రైతుదే తెలంగాణము రైతుదే. ముసలి నక్కకు రాచరికంబు దక్కునే అని గర్జించాడు. </span></p>
<p><span style="font-size:14pt;">దగాకోరు బటాచోరు రజాకారు పోషకుడవు, దిగిపొమ్మని జగత్తంత నగారాలు కొడుతున్నది, దిగిపోవోయ్‌, తెగిపోవోయ్‌ అని నిజామును సూటిగా గద్దిస్తూ రచనలు చేసాడు. నిరంకుశ నిజాము పాలన గురించి.. ఓ నిజాము పిశాచమా, కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రతనాల వీణ ఎముకల్‌ మసిచేసి పొలాలు దున్ని భోషాణములన్‌ నవాబునకు స్వర్ణము నింపిన రైతుదే తెలంగాణము రైతుదే. ఆంధ్రమహాసభలో చైతన్యవంతమైన పాత్ర నిర్వహించి నిజాం ప్రభుత్వం చేత జైలు శిక్ష అనుభవించాడు. </span></p>
<p><span style="font-size:14pt;">నిజామాబాదులోని ఇందూరు కోటలో ఆయన్ని మరో 150 మందితో ఖైదు చేసి ఉంచింది నిజాము ప్రభుత్వం. ఆయనతోపాటు ఖైదులో వట్టికోట ఆళ్వారుస్వామి కూడా ఉన్నాడు. పళ్ళు తోముకోవడానికిచ్చే బొగ్గుతో జైలు గోడల మీద పద్యాలు రాసి దెబ్బలు తిన్నాడు. మంచి ఉపన్యాసకుడు. భావప్రేరిత ప్రసంగాలతో ఊరూరా సాంస్కృతిక చైతన్యం రగిలించాడు. ఆంధ్ర సారస్వత పరిషత్తు నిర్మాతల్లో ఒకడు. 1953లో తెలంగాణ రచయితల సంఘాన్ని స్థాపించి అధ్యక్షుడుగా జిల్లాల్లో సాహితీ చైతన్యాన్ని నిర్మించాడు. ఆంధ్రప్రదేశ్‌ ఆస్థాన కవిగా 1977 ఆగష్టు 15 నుండి 1983 వరకు పనిచేసాడు. రాష్ట్ర, కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతులు గెల్చుకున్నాడు. అనేక సినిమాలకు గీతాలు రచించి అభిమానుల్ని సంపాదించుకున్నాడు. మీర్జాగాలిబ్‌ ఉర్దూ గజళ్ళను తెలుగులోకి గాలిబ్‌ గీతాలు పేర అనువదించాడు. తల్లి మీద, తల్లి తెలంగాణ మీద ఆయన రచించిన పద్యాలు ఇప్పటికీ ఎందరికో ఉత్తేజాన్ని కలిగిస్తున్నాయి. </span></p>
<p><span style="font-size:14pt;">1987 నవంబరు 5 న దాశరథి మరణించాడు. చిత్ర పరిశ్రమకు దాశరధి ఆగమనం'ఇద్దరు మిత్రులు' చిత్రం ద్వారా సుప్రసిద్ధ గేయ రచయిత చిత్రపరిశ్రమకు పరిచయం అయ్యారు. ఆయనే దాశరధి. ఈ పరిచయానికి పూర్వం దాశరధి తాను తెలుగులోకి అనువదించిన గాలీబ్‌ గేయాలను అక్కినేని నాగేశ్వరరావుకు అంకితం చేశారు. ఆ సభకు బూర్గుల రామకృష్ణారావుగారు అధ్యక్షత వహించారు. ఆ గేయ సంపుటిని మధుసూదనరావు చదివారు. ఆ శైలి ఆయనకు బాగా నచ్చింది. మీరు సినిమాలకు పాటలు వ్రాయకూడదా? అన్నారు మధుసూదనరావు. అందుకు సమాధానంగా ''నాకు సంగీత పరిజ్ఞానం లేదు కదా ఎలా?'' అన్నారు దాశరధి. ''అదంతా మేం చూసుకుంటాం. మీరు వ్రాస్తారా ?'' అన్నారు మధుసూదనరావు. ఒ.కె. అన్నారు దాశరధి. </span></p>
<p><span style="font-size:14pt;">ఆ మర్నాడు మద్రాసు ప్రయాణమయ్యారు. తొలిసారిగా సంగీత దర్శకుడు ఎస్‌.రాజేశ్వరరావుతో మ్యూజిక్‌ సిట్టింగ్‌లో పాల్గొన్నారు దాశరధి. ట్యూన్‌కు రాస్తారా ? లేక మీరు రాస్తే నేను ట్యూన్‌ కట్టుకోవాలా? అనడిగారు రాజేశ్వరరావు. ట్యూన్‌కు రాయటమంటే ఏమిటి? ఆశ్చర్యంగా అడిగారు దాశరధి. అంటే 'నేను 'సరిగమలు' వ్రాసి ఇస్తే దాని ప్రకారం మీరు పదాలు వేయటం ఒక పద్ధతి. మీరు వ్రాస్తే దానికి నేను ట్యూన్‌ కట్టుకోవటం రెండవ పద్ధతి. ఈ రెంటిలో ఏది మీకు ఈజీ చెప్పండి' - అన్నారు రాజేశ్వరరావు. సరే మీరే ట్యూన్‌ ఇవ్వండి. రాస్తాను. ఛాయిస్‌ రాజేశ్వరరావు గారికే ఇచ్చారు దాశరధి. ట్యూన్‌ ఇచ్చి అలా తమలపాకు బిగిద్దామని వెళ్లారు రాజేశ్వరరావు. పది నిముషాల్లో తిరిగి వచ్చేసరికి 'రెడీ' అన్నారు దాశరధి. అప్పుడేనా? అని ఆశ్యర్యపోతూనే హార్మోనియంలో రాగాలాపన చేసి సరిచూసుకున్నారు రాజేశ్వరరావు. </span></p>
<p><span style="font-size:14pt;">ఆయన ఆశ్చర్యానికి అంతులేదు. వెంటనే చరణాలకు ట్యూన్‌ ఇచ్చి ఇలా పక్కకు వెళ్లి మధుసూదనరావు చెవులో గుసగుసగా చెప్పారు. ''అమ్మో ! ఈయన అఖండుడండీ. నేను ఇచ్చింది చాలా కష్టమైన ట్యూన్‌. పది నిముషాల్లో రాసి పడేసారంటే నమ్మండి'' అంటూ తెగ మెచ్చుకున్నారు రాజేశ్వరరావు. ఈవిధంగా దాశరధి కలం నుండి జాలువారిన తొలి సినిమా పాట 'ఖుషీఖుషీగా నవ్వుతూ చెలాకి మాటలు రువ్వుతూ', 'పాడవేల రాధికా' అంటూ సాగింది. ''ఖుషీ ఖుషీగా నవ్వుతూ'' పాట ట్యూన్‌ ఒక ఇంగ్లీషు ఆల్బమ్‌ నుండి తీసుకున్నారు రాజేశ్వరరావు గారు. హైదరాబాద్‌లో ఉంటూ ఇక్కడి 'ఖవ్వాలి' పాటల తీరుతెన్నులు తెలిసిన వారు కావటంతో చిత్రంలోని ఒక ఖవ్వాలి పాటను కూడా ఆయనతో వ్రాయించారు. ''నవ్వాలి నవ్వాలి నీ నవ్వులు నాకే ఇవ్వాలి'' అన్న ఈ పాట ''ఇద్దరు మిత్రులు'' చిత్రంలోని తొలి పాట. అలా ఆయన వెండితెరపై గీతాలను శ్రోతలకు రుచి చూపించారు.</span></p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ </category>
                                            <category> సోషల్ మీడియా</category>
                                    

                <link>https://www.jayabheridaily.com/social-media/dasharathi-krishnamacharya-the-great-poet-who-turned-the-tears-of/article-3192</link>
                <guid>https://www.jayabheridaily.com/social-media/dasharathi-krishnamacharya-the-great-poet-who-turned-the-tears-of/article-3192</guid>
                <pubDate>Mon, 04 Nov 2024 09:35:49 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.jayabheridaily.com/media/2024-11/telangana-epic-poet-dasarathy-dasarathy-krishnamacharya_kt1ysuvkr8.jpg"                         length="312235"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Jayabheri Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>నేడు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం</title>
                                    <description><![CDATA[<p>అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు 9న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుంది. ఆదివాసుల హక్కుల పరిరక్షణ కోసం ఈ దినోత్సవం నిర్వహించాలని 1994లో ఐక్య రాజ్య సమితి ప్రకటించింది.</p>
<p>1982, ఆగస్టు 9న జెనివాలో అటవి వనరుల హక్కులకు సంబంధించిన సమస్యలపై 26 మంది స్వతంత్ర మానవ హక్కుల మేధావులతో వర్కింగ్‌ గ్రూప్‌ల సమావేశాన్ని జరిగింది. ఈ సమావేశంలో 140 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఆదివాసీల కోసం కూడా ఒక రోజు ఉండాలని ఐక్య రాజ్య సమితిని కమిటీ కోరగా, ఆదివాసుల సంరక్షణ చట్టాలకు ఐక్యరాజ్య సమితి ఆమోదం తెలిపింది.</p>
<p>ఈ కమిటీ 1992 నుండి పది సంవత్సరాల పాటు ప్రపంచవ్యాప్తంగా తిరిగి ఆదివాసీల సమస్యలను సమగ్రంగా అధ్యయనం చేసి విశ్లేషించి 1994 నుండి 2014 వరకు ఆ మధ్య కాలాన్ని ఆదివాసీల అభివృద్ధి కాలంగా పరిగణించి ఆగస్టు 9న అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవంగా ప్రకటించింది.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.jayabheridaily.com/social-media/today-is-international-adivasi-day/article-2652"><img src="https://www.jayabheridaily.com/media/400/2024-08/img-20240809-wa1492.jpg" alt=""></a><br /><p>అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు 9న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుంది. ఆదివాసుల హక్కుల పరిరక్షణ కోసం ఈ దినోత్సవం నిర్వహించాలని 1994లో ఐక్య రాజ్య సమితి ప్రకటించింది.</p>
<p>1982, ఆగస్టు 9న జెనివాలో అటవి వనరుల హక్కులకు సంబంధించిన సమస్యలపై 26 మంది స్వతంత్ర మానవ హక్కుల మేధావులతో వర్కింగ్‌ గ్రూప్‌ల సమావేశాన్ని జరిగింది. ఈ సమావేశంలో 140 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఆదివాసీల కోసం కూడా ఒక రోజు ఉండాలని ఐక్య రాజ్య సమితిని కమిటీ కోరగా, ఆదివాసుల సంరక్షణ చట్టాలకు ఐక్యరాజ్య సమితి ఆమోదం తెలిపింది.</p>
<p>ఈ కమిటీ 1992 నుండి పది సంవత్సరాల పాటు ప్రపంచవ్యాప్తంగా తిరిగి ఆదివాసీల సమస్యలను సమగ్రంగా అధ్యయనం చేసి విశ్లేషించి 1994 నుండి 2014 వరకు ఆ మధ్య కాలాన్ని ఆదివాసీల అభివృద్ధి కాలంగా పరిగణించి ఆగస్టు 9న అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవంగా ప్రకటించింది.</p>]]></content:encoded>
                
                                                            <category> సోషల్ మీడియా</category>
                                    

                <link>https://www.jayabheridaily.com/social-media/today-is-international-adivasi-day/article-2652</link>
                <guid>https://www.jayabheridaily.com/social-media/today-is-international-adivasi-day/article-2652</guid>
                <pubDate>Fri, 09 Aug 2024 09:34:55 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.jayabheridaily.com/media/2024-08/img-20240809-wa1492.jpg"                         length="69919"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Jayabheri Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఇది ఒక ధ్యాన అనుభవం</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(208,12,211);"><em><span style="font-size:14pt;">నేను మహాప్రభు శ్రీ జగన్నాథ్‌జీని దర్శనం చేసుకున్నప్పుడు నేను కూడా అనుభవించిన ప్రగాఢ అంతర్గత శాంతిని ఇది నాకు కలిగించింది. అలాంటి అనుభవాన్ని కలిగి ఉండటంలో నేను ఒంటరిగా లేను, మనకంటే చాలా పెద్దది, మనల్ని నిలబెట్టే, మన జీవితాలను అర్థవంతం చేసేది ఏదైనా ఎదురైనప్పుడు మనమందరం అలా భావించవచ్చు.</span></em></span></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.jayabheridaily.com/social-media/it-is-a-meditative-experience/article-2317"><img src="https://www.jayabheridaily.com/media/400/2024-07/murm1.jpg" alt=""></a><br /><p><span style="font-size:14pt;">జీవితం యొక్క సారాంశంతో మనల్ని సన్నిహితంగా ఉంచే, మనం ప్రకృతిలో భాగమని గుర్తుచేసే ప్రదేశాలు ఉన్నాయి. పర్వతాలు, అడవులు, నదులు, సముద్ర తీరాలు మనలోని లోతైన వాటిని ఆకర్షిస్తాయి. నేను ఈ రోజు సముద్ర తీరం వెంబడి నడుస్తున్నప్పుడు, నేను పరిసరాలతో ఒక కలయికను అనుభవించాను... సున్నితమైన గాలి, అలల గర్జన, అపారమైన నీటి విస్తీర్ణం. ఇది ఒక ధ్యాన అనుభవం.</span></p>
<p><span style="font-size:14pt;">నేను నిన్న మహాప్రభు శ్రీ జగన్నాథ్‌జీని దర్శనం చేసుకున్నప్పుడు నేను కూడా అనుభవించిన ప్రగాఢ అంతర్గత శాంతిని ఇది నాకు కలిగించింది. అలాంటి అనుభవాన్ని కలిగి ఉండటంలో నేను ఒంటరిగా లేను, మనకంటే చాలా పెద్దది, మనల్ని నిలబెట్టే, మన జీవితాలను అర్థవంతం చేసేది ఏదైనా ఎదురైనప్పుడు మనమందరం అలా భావించవచ్చు.</span><br /><span style="font-size:14pt;">రోజువారీ రొంపిలో, ప్రకృతి మాతతో మనం ఈ అనుబంధాన్ని కోల్పోతాము. మానవజాతి అది ప్రకృతిపై పట్టు సాధించిందని, దాని స్వంత స్వల్పకాలిక ప్రయోజనాల కోసం దోపిడీ చేస్తుందని నమ్ముతుంది. ఫలితం అందరూ చూడాల్సిందే. ఈ వేసవిలో, భారతదేశంలోని చాలా ప్రాంతాలు భయంకరమైన హీట్‌వేవ్‌లను ఎదుర్కొన్నాయి. ఇటీవలి సంవత్సరాలలో ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన వాతావరణ సంఘటనలు చాలా తరచుగా జరుగుతున్నాయి. రాబోయే దశాబ్దాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంటుందని అంచనా...</span></p>
<p><span style="font-size:14pt;"><img src="https://www.jayabheridaily.com/media/2024-07/gr7p7zpasaet5_5.jpg" alt="GR7p7ZPasAET5_5" width="1600" height="890"></img></span></p>
<div class="div_border" contenteditable="false">
<blockquote class="twitter-tweet">
<p dir="ltr" lang="en" xml:lang="en">There are places that bring us in closer touch with the essence of life and remind us that we are part of nature. Mountains, forests, rivers and seashores appeal to something deep within us. As I walked along the seashore today, I felt a communion with the surroundings – the… <a href="https://t.co/mWJ7ya3XLY">pic.twitter.com/mWJ7ya3XLY</a></p>
— President of India (@rashtrapatibhvn) <a href="https://twitter.com/rashtrapatibhvn/status/1810141364459565401?ref_src=twsrc%5Etfw">July 8, 2024</a></blockquote>

</div>
<p><span style="font-size:14pt;">

</span></p>]]></content:encoded>
                
                                                            <category>లైఫ్‌స్టైల్</category>
                                            <category> సోషల్ మీడియా</category>
                                    

                <link>https://www.jayabheridaily.com/social-media/it-is-a-meditative-experience/article-2317</link>
                <guid>https://www.jayabheridaily.com/social-media/it-is-a-meditative-experience/article-2317</guid>
                <pubDate>Mon, 08 Jul 2024 10:57:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.jayabheridaily.com/media/2024-07/murm1.jpg"                         length="611348"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Jayabheri Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఈరోజు కాకపోయినా రేపైనా నా డబ్బులు నాకు ఇచ్చేస్తారండి...</title>
                                    <description><![CDATA[<p><span style="font-size:14pt;">ఒక చిన్న హోటల్ చేతిలో గిన్నె పట్టుకుని ఒక పదేళ్ళ బాబు హోటల్ యజమానితో " అన్న.... అమ్మ పది ఇడ్లిలు తీసుకు రమ్మంది. డబ్బులు రేపు ఇస్తాను అని చెప్పాడు "</span></p>
<p><span style="font-size:14pt;">ఆ హోటల్ యజమాని ఇప్పటికే చాలా బాకీ ఉన్నదీ అని... అమ్మతో చెప్పు. గిన్నె ఇలా ఇవ్వు బాబు సాంబార్ పోసిస్తాను అని చెప్పాడు... ఇడ్లి పొట్లం కట్టి గిన్నెలో సాంబార్ పోసి బిడ్డ చేతిలో పెట్టాడు... సరే వెళ్ళొస్తాను అమ్మకు చెప్తాను అని చెప్పి బయల్దేరాడు...</span><br /><span style="font-size:14pt;">అదే హోటల్ లో అన్ని గమనిస్తున్న వ్యక్తి యజమాని దగ్గరకు వెళ్లి అడిగాడు...</span><br /><span style="font-size:14pt;">ఇప్పటికే చాల బాకీ పడ్డారు అంటున్నారు. మళ్ళీ ఎందుకండీ ఇచ్చి పంపారు అని</span><br /><span style="font-size:14pt;">ఆ యజమాని ఆహారమే కదండీ నేను ఇస్తున్నది... పెట్టుబడి వేసే నేను నడుపుతున్నది కానీ ఇటువంటి చిన్న పిల్లలు వచ్చి అడిగినప్పుడు లేదని చెప్పడానికి మనసు రావట్లేదు...</span><br /><span style="font-size:14pt;">ఈరోజు కాకపోయినా</span></p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.jayabheridaily.com/social-media/if-not-today-but-tomorrow-you-will-give-me-my/article-2217"><img src="https://www.jayabheridaily.com/media/400/2024-07/maxresdefault-(4).jpg" alt=""></a><br /><p><span style="font-size:14pt;">ఒక చిన్న హోటల్ చేతిలో గిన్నె పట్టుకుని ఒక పదేళ్ళ బాబు హోటల్ యజమానితో " అన్న.... అమ్మ పది ఇడ్లిలు తీసుకు రమ్మంది. డబ్బులు రేపు ఇస్తాను అని చెప్పాడు "</span></p>
<p><span style="font-size:14pt;">ఆ హోటల్ యజమాని ఇప్పటికే చాలా బాకీ ఉన్నదీ అని... అమ్మతో చెప్పు. గిన్నె ఇలా ఇవ్వు బాబు సాంబార్ పోసిస్తాను అని చెప్పాడు... ఇడ్లి పొట్లం కట్టి గిన్నెలో సాంబార్ పోసి బిడ్డ చేతిలో పెట్టాడు... సరే వెళ్ళొస్తాను అమ్మకు చెప్తాను అని చెప్పి బయల్దేరాడు...</span><br /><span style="font-size:14pt;">అదే హోటల్ లో అన్ని గమనిస్తున్న వ్యక్తి యజమాని దగ్గరకు వెళ్లి అడిగాడు...</span><br /><span style="font-size:14pt;">ఇప్పటికే చాల బాకీ పడ్డారు అంటున్నారు. మళ్ళీ ఎందుకండీ ఇచ్చి పంపారు అని</span><br /><span style="font-size:14pt;">ఆ యజమాని ఆహారమే కదండీ నేను ఇస్తున్నది... పెట్టుబడి వేసే నేను నడుపుతున్నది కానీ ఇటువంటి చిన్న పిల్లలు వచ్చి అడిగినప్పుడు లేదని చెప్పడానికి మనసు రావట్లేదు...</span><br /><span style="font-size:14pt;">ఈరోజు కాకపోయినా రేపైనా నా డబ్బులు నాకు ఇచ్చేస్తారండి... కాస్త లేటుగా ఇస్తారు అంతే... అందరికి డబ్బులు అంత సులభంగా దొరకదు.</span></p>
<p><span style="font-size:14pt;">బిడ్డ ఆకలితో అడిగుంటుంది అందుకే పంపారేమో... నేను ఇస్తాను అనే నమ్మకంతో పంపారు ఆ నమ్మకాన్ని వమ్ము చేయలేను. </span><span style="font-size:14pt;">నేను కష్టపడి సంపాదిస్తున్న డబ్బు అండి ఎలాగైనా నాకు వస్తుందండి మోసం చేయరు. కానీ ఇప్పటికి వారి ఆకలి తీరుతుంది కదండీ అది ముఖ్యం... </span></p>
<p><span style="font-size:14pt;">నేను ఇప్పుడు ఇవ్వను అంటే ఆ బిడ్డ ఆ తల్లికోసం దొంగతనం చేయొచ్చు లేదా... ఆ తల్లి ఆ బిడ్డను బిక్షమెత్తడానికి పంపవచ్చు లేదా... ఆ తల్లి బిడ్డ ఆకలి తీర్చడానికి తప్పుడు మార్గం ఎంచుకోవచ్చు... </span><span style="font-size:14pt;">ఇప్పటికి నేను నష్టపోవచ్చు కానీ... సమాజంలో జరిగే మూడు తప్పుడు ప్రయత్నాలను నేను ఆపగలిగాను అంతే అన్నాడు .</span></p>
<p><span style="font-size:14pt;">ఇంత ఆలోచించిన ఆ మహనీయుడికి మనసులోనే దణ్ణం పెట్టుకున్నాడు ఆ వ్యక్తి . </span><span style="font-size:14pt;">దేవుడు లేడని ఎవరండీ చెప్పేది... ఇలాంటి వారి మనస్సులో ఉన్నాడండి... వాళ్ళు ఇచ్చేస్తారన్న నమ్మకంలో ఉన్నాడండి... </span><span style="font-size:14pt;">ఒక మనిషి మనల్ని వెతుకుంటూ వచ్చారంటే మనం కచ్చితంగా ఇస్తాము అనే నమ్మకంతోటె వస్తారు. </span><span style="font-size:14pt;">మనకు మించిన సహాయం చేయమని చెప్పడంలేదు. మనకు ఉన్నదంట్లో చిన్న సాయం అయినా చాలు అంటున్నాను..</span><br /><span style="font-size:14pt;">Source: Quora</span></p>]]></content:encoded>
                
                                                            <category> సోషల్ మీడియా</category>
                                    

                <link>https://www.jayabheridaily.com/social-media/if-not-today-but-tomorrow-you-will-give-me-my/article-2217</link>
                <guid>https://www.jayabheridaily.com/social-media/if-not-today-but-tomorrow-you-will-give-me-my/article-2217</guid>
                <pubDate>Wed, 03 Jul 2024 10:50:10 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.jayabheridaily.com/media/2024-07/maxresdefault-%284%29.jpg"                         length="160409"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Jayabheri Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(12,163,16);"><em><span style="font-size:14pt;">1972 జూన్ 5 వ తేది నుంచి 16 వ తేది వరకు మానవ పర్యావరణంపై ఐక్యరాజ్యసమితి సమావేశం అయింది. ఈ సందర్భంగా 1972 లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ద్వారా ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఏర్పాటు చేయబడింది. 1973 లో మొదటిసారి ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకున్నారు. </span></em></span></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.jayabheridaily.com/social-media/today-is-world-environment-day/article-1750"><img src="https://www.jayabheridaily.com/media/400/2024-06/story-1-(1).jpeg" alt=""></a><br /><p><span style="font-size:14pt;">ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 5 తేదిన జరుపుకుంటున్నారు. పర్యావరణానికి అనుకూలమైన చర్యలు తీసుకోవడానికి అవసరమైన ప్రపంచ అవగాహనను పెంచడానికి ఈ రోజున కొన్ని చర్యలు చేపడతారు. </span></p>
<p><span style="font-size:14pt;">ఇది యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్  ద్వారా నడపబడుతుంది. ఈ రోజున మానవ పర్యావరణం పై ఐక్యరాజ్యసమితి సమావేశం ప్రారంభించింది. 1972 జూన్ 5 వ తేది నుంచి 16 వ తేది వరకు మానవ పర్యావరణంపై ఐక్యరాజ్యసమితి సమావేశం అయింది. ఈ సందర్భంగా 1972 లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ద్వారా ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఏర్పాటు చేయబడింది. 1973 లో మొదటిసారి ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకున్నారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ప్రపంచ పర్యావరణ దినోత్సవమును జూన్ 5 తేదిన వేర్వేరు నగరాలలో విభిన్న రీతులలో అంతర్జాతీయ వైభవంగా జరుపుకుంటున్నారు. 2022 జూన్ 5తో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సంబరాలకు 50 ఏళ్లు పూర్తయ్యాయి. </span></p>
<p><span style="font-size:14pt;">తొలిసారిగా స్వీడన్‌ లో 1972వ సంవత్సరం ఐక్యరాజ్యసమితి నిర్వహించిన పర్యావరణ పరిరక్షణ సదస్సు లో వాతావరణ మార్పులను గమనిస్తూ తగు చర్యలు చేపట్టాల్సిన అవసరముందని గుర్తించారు. 1973 నుంచి జూన్‌ 5న ప్రతియేటా ప్రపంచ పర్యావరణ దినం విశ్వవ్యాప్తంగా జరుపుకుంటున్నాం. ఐరాస ఎన్విరాన్‌మెంట్‌ ప్రోగ్రాం (యూఎన్‌ఈపీ) ఏటా ఏదో ఒక అంశంతో పర్యావరణంపై ప్రజల్లో అవగాహన పెంచే ప్రయత్నాలు చేస్తూవస్తోంది. ఈసారి ‘ఓన్లీ వన్‌ ఎర్త్‌’ థీమ్‌తో పర్యావరణ పరిరక్షణకు ప్రపంచ దేశాలన్నీ కలసికట్టుగా ప్రయత్నించాలని పిలుపునిచ్చింది. గ్రీన్‌ లైఫ్‌ స్టైల్‌ను అలవర్చుకోవడంతో పాటు పచ్చదనం, పరిశుభ్రతల కోసం చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ కార్యక్రమాన్ని స్వీడన్ నిర్వహిస్తోంది.</span></p>
<p><strong><span style="font-size:14pt;">ఇంకా ఆలస్యం కాకముందే 'సేవ్ ఎర్త్' చేద్దాం</span></strong><br /><span style="font-size:14pt;">చాలా దేశాలు 2024లో ఇప్పటి వరకు అత్యంత వేడి వేసవిని చవిచూస్తున్నాయి. భారతదేశం కూడా గణనీయమైన ఉష్ణోగ్రత పెరుగుదలను చూస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న బలమైన ఎల్నినో ఘటన కారణంగా ఉష్ణోగ్రతలు అకస్మాత్తుగా పెరగడం పాక్షికంగా ఉందని శాస్త్రవేత్తలు వివరించారు . ఇది ప్రపంచ ఉష్ణోగ్రతల పెరుగుదలకు గణనీయమైన సహకారాన్ని అందించగలదని అంచనా వేయబడింది, ఇది పారిశ్రామిక పూర్వ స్థాయిల కంటే 1.5 డిగ్రీల సెల్సియస్ యొక్క క్లిష్టమైన థ్రెషోల్డ్ను అధిగమించగలదు.</span></p>
<p><span style="font-size:14pt;">దీనికి సంబంధించిన దృష్టాంతంలో, పర్యావరణాన్ని పరిరక్షించడం అనేది కేవలం వ్యక్తులు లేదా ప్రభుత్వం యొక్క కర్తవ్యం కాదనే అవగాహనను గుర్తించడం మరియు అమలు చేయడం చాలా ముఖ్యమైనది. ఈ బాధ్యత సమిష్టిగా ఉంటుంది.మరియు అన్ని వాటాదారులందరూ కలిసి పర్యావరణాన్ని సంరక్షించడం మరియు రక్షించడం బాధ్యత వహిస్తారు. తద్వారా స్థిరమైన మరియు సానుకూల మార్పులు ఈ రోజు మాత్రమే కాకుండా మన రేపటికి కూడా ప్రయోజనం చేకూరుస్తాయి. 2024ఈ సంవత్సరం, ప్రపంచ పర్యావరణ దినోత్సవం భూమి పునరుద్ధరణ, ఎడారీకరణ మరియు కరువును తట్టుకునే శక్తిని ప్రోత్సహించడం ద్వారా "మా భూమి, మా భవిష్యత్తు" జరుపుకోవడానికి రిమైండర్గా వస్తుంది ఇది గ్రహం యొక్క సంరక్షకులుగా ఉండటానికి మాకు శక్తినిస్తుంది.</span></p>
<p><span style="font-size:14pt;">వ్యక్తులు. వ్యాపారాలు, స్వచ్ఛంద సంస్థలు మరియు ప్రభుత్వాలు సమిష్టిగా మన పచ్చదనాన్ని మరియు సహజ వనరులను దోపిడీకి గురిచేసే ముందు మన భూములను కాపాడుకోవడానికి చర్యలు తీసుకోవాలి. ఇది మా డైలాగ్లను తీవ్రతరం చేయడానికి, అవగాహన పెంచడానికి మరియు వనరులను సమీకరించడానికి సమయం. అన్నీ స్థానిక, జాతీయ మరియు ప్రపంచ స్థాయిలలో సానుకూల మార్పును ఉత్ప్రేరకపరచడానికి.</span></p>]]></content:encoded>
                
                                                            <category> సోషల్ మీడియా</category>
                                    

                <link>https://www.jayabheridaily.com/social-media/today-is-world-environment-day/article-1750</link>
                <guid>https://www.jayabheridaily.com/social-media/today-is-world-environment-day/article-1750</guid>
                <pubDate>Tue, 04 Jun 2024 10:18:23 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.jayabheridaily.com/media/2024-06/story-1-%281%29.jpeg"                         length="65775"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Jayabheri Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సోషల్ మీడియాను ఊపేస్తోన్న అమ్మపాడే జోలపాట సాంగ్.. </title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(208,12,211);"><em><span style="font-size:14pt;">మనసుకు హత్తుకునే లిరిక్స్.. అద్భుతమైన వాయిస్ కు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ఏం సాంగ్ రా బాబు అసలు మైండ్ లో నుంచి పోవడం లేదు.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మిట్టపల్లి సురేందర్ రాసిన ఈ పాటను ఎంతో అందంగా ఆలపించిన ఆ అమ్మాయి వీడియోస్ తెగ షేర్ చేస్తున్నారు. జూనియర్ శ్రేయ ఘోషల్ అంటూ ఆ అమ్మాయి పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒక్కపాటతో ఫేమస్ అయిన ఆ అమ్మాయి ఎవరో తెగ ఆసక్తి చూపిస్తున్నారు.</span></em></span></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.jayabheridaily.com/social-media/ammpade-jolapata-song-that-is-rocking-the-social-media%C2%A0/article-1676"><img src="https://www.jayabheridaily.com/media/400/2024-05/amma11.jpg" alt=""></a><br /><p><em><strong><span style="font-size:14pt;">అమ్మపాడే జోలపాట.. అమృతానికన్నా తియ్యనంట..</span></strong></em><br /><em><strong><span style="font-size:14pt;">అమ్మపాడే లాలిపాట.. తేనెలూరి పారే ఏరులంట..</span></strong></em><br /><em><strong><span style="font-size:14pt;">నిండు జాబిలి చూపించి రెండు బుగ్గలు గిల్లేసి..</span></strong></em><br /><em><strong><span style="font-size:14pt;">నిండు జాబిలి చూపించి.. గోటితో బుగ్గను గిల్లేసి..</span></strong></em><br /><em><strong><span style="font-size:14pt;">ఉగ్గును పట్టి ఊయలలూపే అమ్మ లాలన ఊపిరిపోసే నూరేళ్ల నిండు దీవెన..</span></strong></em></p>
<p><span style="font-size:14pt;">ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఇదే సాంగ్ చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం ఇన్ స్టాలో ఈ పాటకు రీల్స్ వైరలవుతున్నాయి. అనిర్వచనీయమైన అమ్మ ప్రేమను ఎంతో అందంగా పాట రూపంలో వినిపించిన ఓ వాయిస్ హృదయాలను దోచేస్తుంది. మనసుకు హత్తుకునే లిరిక్స్.. అద్భుతమైన వాయిస్ కు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ఏం సాంగ్ రా బాబు అసలు మైండ్ లో నుంచి పోవడం లేదు.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.</span></p>
<p><span style="font-size:14pt;"><img src="https://www.jayabheridaily.com/media/2024-05/do-you-know-who-is-this-singer-who-is-rocking-ammas-song-on-social-media.jpg" alt="Do-you-know-who-is-this-singer-who-is-rocking-Ammas-song-on-social-media" width="1200" height="628"></img></span></p>
<p><span style="font-size:14pt;">మిట్టపల్లి సురేందర్ రాసిన ఈ పాటను ఎంతో అందంగా ఆలపించిన ఆ అమ్మాయి వీడియోస్ తెగ షేర్ చేస్తున్నారు. జూనియర్ శ్రేయ ఘోషల్ అంటూ ఆ అమ్మాయి పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒక్కపాటతో ఫేమస్ అయిన ఆ అమ్మాయి ఎవరో తెగ ఆసక్తి చూపిస్తున్నారు. </span><span style="font-size:14pt;">మనసుకు హత్తుకునే అమ్మపాట పాడిన ఆ అమ్మాయి పేరు జాహ్నవి ఎర్రం. మహారాష్ట్రకు చెందిన అమ్మాయిగా ఉంది. తెలుగు మూలాలున్న అమ్మాయి అని మరోసారి క్లారిటీ వచ్చింది.</span></p>
<p><span style="font-size:14pt;"><img src="https://www.jayabheridaily.com/media/2024-05/amma-song-singer-(1).webp" alt="amma-song-singer (1)" width="1280" height="720"></img></span></p>
<p><span style="font-size:14pt;">ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాహ్నవి మాట్లాడుతూ.. తాను తెలుగమ్మాయినే కానీ. తెలుగు మాట్లాడం రాదని అన్నారు. మిట్టపల్లి స్టూడియో యూట్యూబ్ ఛానల్ కోసం అమ్మ పాటను పాడింది జాహ్నవి. మిట్టపల్లి సురేందర్ ఈ పాటను రాయగా.. సిస్కో డిస్కో సంగీతం అందించారు. సులభంగా ఎంతో మధురంగా ​​ఉన్న అమ్మ పాట మ్యూజిక్, లిరిక్స్ కు ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా తెలుగు రాకపోయిన ఎంతో అందంగా అమ్మ పాటను పాడిన సింగర్ జాహ్నవిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం జాహ్నవికి ఇన్ స్టాలో 126 వేల మంది ఫాలోవర్స్ ఫాలో అవుతున్నాయి.</span></p>]]></content:encoded>
                
                                                            <category>సినిమా</category>
                                            <category> సోషల్ మీడియా</category>
                                    

                <link>https://www.jayabheridaily.com/social-media/ammpade-jolapata-song-that-is-rocking-the-social-media%C2%A0/article-1676</link>
                <guid>https://www.jayabheridaily.com/social-media/ammpade-jolapata-song-that-is-rocking-the-social-media%C2%A0/article-1676</guid>
                <pubDate>Fri, 31 May 2024 13:17:21 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.jayabheridaily.com/media/2024-05/amma11.jpg"                         length="680544"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Jayabheri Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>దర్శకుడు నాగ్ అశ్విన్‌పై ఆనంద్ మహీంద్రా ప్రశంసలు.. బుజ్జి ఏమన్నారంటే..</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(208,12,211);"><em><span style="font-size:14pt;">డిఫరెంట్ లుక్ లో ఉన్న స్టైలిష్ బుజ్జిని చూసి ఫ్యాన్స్ షాక్ అయ్యారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిర్మించిన ఈ బుజ్జి కారులో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. దీంతో కల్కి ప్రాజెక్టుపై మరింత ఆసక్తి నెలకొంది. సైన్స్ ఫిక్షన్ నేపధ్యంలో వస్తోన్న ఈ సినిమా ఎన్ని డిఫరెంట్ వెహికల్స్ ఉంటుందో.. అసలు సినిమా ఏ స్థాయిలో ఉండబోతుందో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా బుజ్జి స్పెషల్ వీడియో వైరల్ అవుతోంది. బజ్జీ కార్ ప్రత్యేకతలను పరిచయం చేస్తున్న వీడియో ఆకట్టుకుంది.</span></em></span></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.jayabheridaily.com/social-media/anand-mahindras-praise-for-director-nag-ashwin-is-buzzing/article-1492"><img src="https://www.jayabheridaily.com/media/400/2024-05/nag-ashwin_1.jpg" alt=""></a><br /><p><span style="font-size:14pt;">గత వారం రోజులుగా సోషల్ మీడియాలో కల్కి 2898 AD సినిమా గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. భైరవ బుజ్జిని పరిచయం చేస్తూ ఇటీవల విడుదల చేసిన వీడియోకు మంచి స్పందన వచ్చింది. తాజాగా బుజ్జి కోసం చిత్రయూనిట్ భారీ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ ఈవెంట్‌కి అభిమానులను పరిచయం చేయడానికి ప్రభాస్ స్వయంగా బుజ్జిని డ్రైవ్ చేశాడు. డిఫరెంట్ లుక్ లో ఉన్న స్టైలిష్ బుజ్జిని చూసి ఫ్యాన్స్ షాక్ అయ్యారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిర్మించిన ఈ బుజ్జి కారులో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. దీంతో కల్కి ప్రాజెక్టుపై మరింత ఆసక్తి నెలకొంది. </span></p>
<p><span style="font-size:14pt;">సైన్స్ ఫిక్షన్ నేపధ్యంలో వస్తోన్న ఈ సినిమా ఎన్ని డిఫరెంట్ వెహికల్స్ ఉంటుందో.. అసలు సినిమా ఏ స్థాయిలో ఉండబోతుందో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా బుజ్జి స్పెషల్ వీడియో వైరల్ అవుతోంది. బజ్జీ కార్ ప్రత్యేకతలను పరిచయం చేస్తున్న వీడియో ఆకట్టుకుంది.</span></p>
<p><span style="font-size:14pt;"><img src="https://www.jayabheridaily.com/media/2024-05/image-77-6.jpg" alt="image-77-6"></img></span></p>
<p><span style="font-size:14pt;">తాజాగా ప్రముఖ వ్యాపారవేత్త మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా టాలీవుడ్ దర్శకుడు నాగ్ అశ్విన్‌పై ప్రశంసలు కురిపించారు. ఆయన్ను చూస్తుంటే గర్వంగా ఉందన్నారు. ఈ మేరకు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. గతంలో అశ్విన్ పెట్టి చేసిన ట్వీట్ స్క్రీన్ షాట్ ను నాగ్ షేర్ చేశాడు. నాగ్ అశ్విన్.. అతని టీమ్ పెద్దగా ఆలోచించడానికి భయపడదు. వారిని చూసి గర్వపడుతున్నాను. చెన్నైలోని కల్కి చిత్ర యూనిట్‌లోని మహీంద్రా రీసెర్చ్ వ్యాలీ బృందం అధునాతన సాంకేతిక వాహనాలను అభివృద్ధి చేయడంలో సహాయం చేస్తోంది. బజ్జీ వాహనం రెండు మహీంద్రా ఇ-మోటార్ల ద్వారా శక్తిని పొందుతుంది. ఈ వాహనాన్ని రూపొందించడంలో జయం ఆటోమోటివ్స్ కూడా భాగమైంది” అని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్ అవుతోంది.</span></p>
<p><span style="font-size:14pt;">ఆనంద్ మహీంద్రా ట్వీట్‌పై దర్శకుడు నాగ్ అశ్విన్ స్పందిస్తూ.. 'అతను కలను సాధ్యం చేశాడు. ధన్యవాదాలు' అని మహీంద్రా బదులిస్తూ.. 'కలలు కనడం ఆపవద్దు..' ప్రస్తుతం వారిద్దరూ ట్విట్టర్‌లో గొడవ పడుతున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న కల్కి జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.</span></p>
<div class="div_border" contenteditable="false">
<blockquote class="twitter-tweet">
<p dir="ltr" lang="en" xml:lang="en">Fun stuff does, indeed, happen on X …<br /><br />We’re so proud of <a href="https://twitter.com/nagashwin7?ref_src=twsrc%5Etfw">@nagashwin7</a> and his tribe of filmmakers who aren’t afraid to think big…and I mean REALLY big..<br /><br />Our team in Mahindra Research Valley in Chennai helped the Kalki team realise its vision for a futuristic vehicle by… <a href="https://t.co/yAb47nx7ut">pic.twitter.com/yAb47nx7ut</a></p>
— anand mahindra (@anandmahindra) <a href="https://twitter.com/anandmahindra/status/1793588900629561367?ref_src=twsrc%5Etfw">May 23, 2024</a></blockquote>

</div>
<p><span style="font-size:14pt;">

</span></p>]]></content:encoded>
                
                                                            <category>సినిమా</category>
                                            <category> సోషల్ మీడియా</category>
                                    

                <link>https://www.jayabheridaily.com/social-media/anand-mahindras-praise-for-director-nag-ashwin-is-buzzing/article-1492</link>
                <guid>https://www.jayabheridaily.com/social-media/anand-mahindras-praise-for-director-nag-ashwin-is-buzzing/article-1492</guid>
                <pubDate>Fri, 24 May 2024 21:42:59 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.jayabheridaily.com/media/2024-05/nag-ashwin_1.jpg"                         length="111975"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Jayabheri Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఇంట్లో వాళ్లకు తెలియకుండా సివిల్స్ రాసి.. ఆలిండియా 4వ ర్యాంకుతో కుటుంబాన్ని ఆశ్చర్యపరిచారు!</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><em><span style="font-size:14pt;">కేరళకు చెందిన సిద్ధార్థ రామ్‌కుమార్‌కు ఆలిండియా సివిల్స్‌లో 4వ ర్యాంకు.. కొడుకు సివిల్స్ రాస్తున్నాడని తెలియని తల్లిదండ్రులకు ఇది ఊహించని ఆశ్చర్యం.. టీవీలో చూసిన వైనం పొంగిపోయింది.. గతేడాది సిద్ధార్థ ఐపీఎస్‌కు ఎంపికయ్యాడు. ప్రస్తుతం శిక్షణ పొందుతోంది. </span></em></span></p>
<p><span style="font-size:14pt;">ఇంట్లో తమకు తెలియకుండా సివిల్స్ రాసి 4వ ర్యాంకు సాధించిన ఓ అభ్యర్థి కుటుంబ సభ్యులకు ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చాడు. కొడుకు సివిల్స్ ర్యాంకు సాధించాడని టీవీల్లో చూసిన తల్లిదండ్రులు ఉలిక్కిపడ్డారు.</span></p>
<p><span style="font-size:14pt;">కేరళకు చెందిన సిద్ధార్థ రామ్‌కుమార్ గతేడాది సివిల్స్‌లో 121వ ర్యాంకు సాధించాడు. ఐపీఎస్‌కు ఎంపికై ప్రస్తుతం హైదరాబాద్‌లో శిక్షణ పొందుతున్నాడు. అయితే ఐఏఎస్ కు ఎంపికవ్వాలనే పట్టుదలతో ఉన్న సిద్ధార్థ్ మరోసారి సివిల్స్ కు ప్రిపేర్ అయ్యాడు. ఈసారి ఫలితాల్లో 4వ ర్యాంకు సాధించి తన కలను సాకారం చేసుకున్నాడు. మళ్లీ సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్నట్లు కుటుంబ సభ్యులకు చెప్పలేదు. దీంతో సిద్ధార్థ్‌కు 4వ ర్యాంకు వచ్చినట్లు</span></p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.jayabheridaily.com/social-media/unbeknownst-to-them-at-home-alindia-surprised-the-family-by/article-859"><img src="https://www.jayabheridaily.com/media/400/2024-04/ias-siddharth-rank-kerala.1.2675443.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><em><span style="font-size:14pt;">కేరళకు చెందిన సిద్ధార్థ రామ్‌కుమార్‌కు ఆలిండియా సివిల్స్‌లో 4వ ర్యాంకు.. కొడుకు సివిల్స్ రాస్తున్నాడని తెలియని తల్లిదండ్రులకు ఇది ఊహించని ఆశ్చర్యం.. టీవీలో చూసిన వైనం పొంగిపోయింది.. గతేడాది సిద్ధార్థ ఐపీఎస్‌కు ఎంపికయ్యాడు. ప్రస్తుతం శిక్షణ పొందుతోంది. </span></em></span></p>
<p><span style="font-size:14pt;">ఇంట్లో తమకు తెలియకుండా సివిల్స్ రాసి 4వ ర్యాంకు సాధించిన ఓ అభ్యర్థి కుటుంబ సభ్యులకు ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చాడు. కొడుకు సివిల్స్ ర్యాంకు సాధించాడని టీవీల్లో చూసిన తల్లిదండ్రులు ఉలిక్కిపడ్డారు.</span></p>
<p><span style="font-size:14pt;">కేరళకు చెందిన సిద్ధార్థ రామ్‌కుమార్ గతేడాది సివిల్స్‌లో 121వ ర్యాంకు సాధించాడు. ఐపీఎస్‌కు ఎంపికై ప్రస్తుతం హైదరాబాద్‌లో శిక్షణ పొందుతున్నాడు. అయితే ఐఏఎస్ కు ఎంపికవ్వాలనే పట్టుదలతో ఉన్న సిద్ధార్థ్ మరోసారి సివిల్స్ కు ప్రిపేర్ అయ్యాడు. ఈసారి ఫలితాల్లో 4వ ర్యాంకు సాధించి తన కలను సాకారం చేసుకున్నాడు. మళ్లీ సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్నట్లు కుటుంబ సభ్యులకు చెప్పలేదు. దీంతో సిద్ధార్థ్‌కు 4వ ర్యాంకు వచ్చినట్లు టీవీల్లో చూసి తల్లిదండ్రులు, సోదరుడు ఆశ్చర్యపోయారు.</span></p>
<p><span style="font-size:14pt;">సిద్ధార్థ తండ్రి రామ్‌కుమార్ పాఠశాల ప్రిన్సిపాల్‌గా పనిచేసి పదవీ విరమణ చేశారు. అతని తల్లి గృహిణి. సిద్ధార్థ సోదరుడు ఆదర్శ్ హైకోర్టులో న్యాయవాది. సిద్ధార్థకు 4వ ర్యాంక్ రావడంతో కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. అతను మళ్లీ సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్నాడని మాకు నిజంగా తెలియదని.. ర్యాంకు మెరుగుపరుచుకోవడానికి మళ్లీ పరీక్ష రాస్తున్నట్లు మాతో చెప్పలేదని ఆదర్శ్ మీడియాకు తెలిపారు.</span></p>
<p><span style="font-size:14pt;">సిద్ధార్థ చదువులోనే కాకుండా క్రీడల్లోనూ చురుగ్గా ఉండేవాడని అతని తల్లి తెలిపింది. స్కూల్ క్రికెట్ టీమ్‌కు కెప్టెన్‌గా ఉండేవాడని పేర్కొన్నారు. ఐఏఎస్ కావాలన్నది తన కల అని వివరించారు. ఈసారి సివిల్ సర్వీసెస్ నుంచి చాలా మంది కేరళీయులు ఎంపికయ్యారు. ఈసారి దేశవ్యాప్తంగా మొత్తం 1,016 మంది పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 664 మంది పురుషులు, 352 మంది మహిళలు ఉన్నారు.</span></p>]]></content:encoded>
                
                                                            <category> సోషల్ మీడియా</category>
                                    

                <link>https://www.jayabheridaily.com/social-media/unbeknownst-to-them-at-home-alindia-surprised-the-family-by/article-859</link>
                <guid>https://www.jayabheridaily.com/social-media/unbeknownst-to-them-at-home-alindia-surprised-the-family-by/article-859</guid>
                <pubDate>Wed, 17 Apr 2024 09:09:39 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.jayabheridaily.com/media/2024-04/ias-siddharth-rank-kerala.1.2675443.jpg"                         length="22193"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Jayabheri Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>Anand Mahindra : కోతుల గుంపు నుంచి శిశువును రక్షించిన యువతికి..</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(186,55,42);"><em><span style="font-size:14pt;">మన దేశానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఎప్పటికప్పుడు రకరకాల వీడియోలు, పోస్టులు చేస్తూ చాలా మందితో కనెక్ట్ అవుతున్నాడు. ఆ క్రమంలో ఎవరైనా ఆటలు, ఇతరత్రా ప్రతిభ కనబరిస్తే బహుమతులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. ఇది గతంలో చాలా మందికి అందించబడింది. ఈ నేపథ్యంలో ఆనంద్ మహీంద్రా మరోసారి వార్తల్లో నిలిచాడు.</span></em></span></p>
<p><span style="font-size:14pt;">శనివారం ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ ధైర్యవంతురాలైన బాలిక చేసిన ఫీట్ ఆయనను ఆకట్టుకుంది. వాస్తవానికి బాలిక తన బంధువైన 15 నెలల చిన్నారితో కలిసి గదిలో ఆడుకుంటున్న సమయంలో కోతుల గుంపు ఇంట్లోకి ప్రవేశించింది. ఆ క్రమంలో పెద్దఎత్తున రచ్చ జరిగింది. బాలిక భయపడకుండా చాకచక్యంగా వ్యవహరించి తనను, బిడ్డను కాపాడింది. ఇంట్లోకి వచ్చిన కోతుల గుంపును తరిమికొట్టేందుకు కుక్కలా మొరుగాలని అలెక్సాకు సూచించింది. చిన్నారి గొంతు విని అలెక్సా కుక్కలా అరవడంతో కోతులు భయంతో</span></p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.jayabheridaily.com/social-media/anand-mahindra/article-758"><img src="https://www.jayabheridaily.com/media/400/2024-04/recent_photo_1712375380.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(186,55,42);"><em><span style="font-size:14pt;">మన దేశానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఎప్పటికప్పుడు రకరకాల వీడియోలు, పోస్టులు చేస్తూ చాలా మందితో కనెక్ట్ అవుతున్నాడు. ఆ క్రమంలో ఎవరైనా ఆటలు, ఇతరత్రా ప్రతిభ కనబరిస్తే బహుమతులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. ఇది గతంలో చాలా మందికి అందించబడింది. ఈ నేపథ్యంలో ఆనంద్ మహీంద్రా మరోసారి వార్తల్లో నిలిచాడు.</span></em></span></p>
<p><span style="font-size:14pt;">శనివారం ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ ధైర్యవంతురాలైన బాలిక చేసిన ఫీట్ ఆయనను ఆకట్టుకుంది. వాస్తవానికి బాలిక తన బంధువైన 15 నెలల చిన్నారితో కలిసి గదిలో ఆడుకుంటున్న సమయంలో కోతుల గుంపు ఇంట్లోకి ప్రవేశించింది. ఆ క్రమంలో పెద్దఎత్తున రచ్చ జరిగింది. బాలిక భయపడకుండా చాకచక్యంగా వ్యవహరించి తనను, బిడ్డను కాపాడింది. ఇంట్లోకి వచ్చిన కోతుల గుంపును తరిమికొట్టేందుకు కుక్కలా మొరుగాలని అలెక్సాకు సూచించింది. చిన్నారి గొంతు విని అలెక్సా కుక్కలా అరవడంతో కోతులు భయంతో పరుగులు తీశాయి. ఆ క్రమంలో ఆ బాలిక విజయవంతంగా తనను, తన బంధువుల బిడ్డను కాపాడుకుని ఔరా అనిపించింది.</span></p>
<p><span style="font-size:14pt;"><img src="https://www.jayabheridaily.com/media/2024-04/recent_photo_1712375380.jpg" alt="recent_photo_1712375380"></img></span></p>
<p><span style="font-size:14pt;">ఈ విషయం తెలుసుకున్న ఆనంద్ మహీంద్రా తన అధికారిక సోషల్ మీడియా వేదికగా స్పందించారు. సాంకేతికత వల్ల మనం బానిసలుగా మారతామా లేదా యజమానులమవుతామా అనేది ప్రస్తుత యుగం యొక్క ప్రధాన ప్రశ్న. కానీ సాంకేతికతను సరిగ్గా ఉపయోగించుకుని మానవ తెలివితేటలకు ఓదార్పునిచ్చిందని ఈ యువతి కథనం వెల్లడిస్తోంది. బస్తీ జిల్లాకు చెందిన 13 ఏళ్ల బాలిక (నికితా పాండే) ఆమె ధైర్యం మరియు తెలివితేటలకు మెచ్చుకుంది. ఈ క్రమంలో చదువు పూర్తయ్యాక ఎప్పుడయినా వచ్చి కార్పొరేట్ ప్రపంచంలో పనిచేయాలని నిర్ణయించుకుంటే తీసుకెళ్లారు.</span></p>]]></content:encoded>
                
                                                            <category> సోషల్ మీడియా</category>
                                    

                <link>https://www.jayabheridaily.com/social-media/anand-mahindra/article-758</link>
                <guid>https://www.jayabheridaily.com/social-media/anand-mahindra/article-758</guid>
                <pubDate>Sun, 07 Apr 2024 16:34:57 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.jayabheridaily.com/media/2024-04/recent_photo_1712375380.jpg"                         length="23623"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Jayabheri Daily]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        