<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.jayabheridaily.com/spiritual/category-15" rel="self" type="application/rss+xml" />
                <generator>Jayabheri Daily RSS Feed Generator</generator>
                <title>ఆధ్యాత్మికం - Jayabheri Daily</title>
                <link>https://www.jayabheridaily.com/category/15/rss</link>
                <description>ఆధ్యాత్మికం RSS Feed</description>
                
                            <item>
                <title>ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు</title>
                                    <description><![CDATA[<p>రామ రామ ఉయ్యాలో...</p>
<p>రామనే శ్రీరామ ఉయ్యాలో...</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.jayabheridaily.com/spiritual/celebrating-angilipula-batukamma/article-3705"><img src="https://www.jayabheridaily.com/media/400/2025-09/img-20250921-wa4190.jpg" alt=""></a><br /><p><strong>జయభేరి, సైదాపూర్  : </strong>తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతిబింబంగా నిలిచే ఈ పండుగ ప్రస్తుతం దేశంలోనే కాకుండా విదేశాలలోనూ ప్రఖ్యాతిని పొందింది. ఈ తొమ్మిది రోజుల పాటు మహిళలు ప్రతి రోజు వైవిధ్యమైన బతుకమ్మను పేర్చుకుని పండుగ సంబరాలు నిర్వహిస్తారు. ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమై, సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. అలిగిన బతుకమ్మకు, ఒక రోజు మినహాయించి, మిగతా ఎనిమిది రోజులు వైవిధ్యమైన నైవేద్యాలు అమ్మవారికి సమర్పిస్తారు. తీరోక్క పూలను అందంగా స్తూపం, శంఖం, గోపురం ఆకారంలో అమర్చడం జరుగుతుంది.</p>
<p>కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల్ దుద్దనపల్లిలో హనుమాన్ టెంపుల్ వద్ద అంగరంగ వైభవంగా ఎంగిలిపూల బతుకమ్మ ఆట పాటలతో సందడి సందడిగా ఆనందోత్సవాలతో పిల్లలు పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొని...  బతుకమ్మ సంతోషాలు గిరిజంతో ఆడపడుచులు బతుకమ్మ పాటలతో వారి ఆనందాలకు అవధులు లేకుండా... సంతోషకరంగా బతుకమ్మను చెప్పట్లతో బతుకమ్మ పాటలతో కొనసాగిస్తున్నారు...</p>
<p><img src="https://www.jayabheridaily.com/media/2025-09/img-20250921-wa4190.jpg" alt="IMG-20250921-WA4190" width="1280" height="960"></img></p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ </category>
                                            <category>ఆధ్యాత్మికం</category>
                                    

                <link>https://www.jayabheridaily.com/spiritual/celebrating-angilipula-batukamma/article-3705</link>
                <guid>https://www.jayabheridaily.com/spiritual/celebrating-angilipula-batukamma/article-3705</guid>
                <pubDate>Sun, 21 Sep 2025 19:02:41 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.jayabheridaily.com/media/2025-09/img-20250921-wa4190.jpg"                         length="154836"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Jayabheri Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>నిబంధనలు పాటిస్తూ భక్తి శ్రద్ద లతో గణేష్ నవ రాత్రులు జరుపుకుందాం</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(230,126,35);"><em><strong>గణేష్ మండపాల వద్ద మద్యం సేవించడం,పేకాట అడటం, లక్కీ డ్రాలు నిర్వహించడం, అసభ్యకరమైన నృత్యాలు ఏర్పాటు, అన్యమతస్తులను కించపరిచే విధంగా ప్రసంగాలు చేయడం, పాటలు పాడటంపై పూర్తిగా నిషేధం. విధిగా పాయింట్ పుస్తకం ఏర్పాటు చేసుకోవాలి, పోలీసు అధికారులు తనిఖీకి వచ్చినప్పుడు అందులో వ్రాసి సంతకం చేస్తారు. మండపాల్లో ఏదైనా అనుమానాస్పదంగా బ్యాగులు,ప్లాస్టిక్ సంచులు,వస్తువులు లేదా వ్యక్తులు కనిపించినట్లుయితే తక్షణమే డయల్ 100గాని లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలి. పోలీస్ కమిషనర్ నిర్వాహకులకు సూచించారు.</strong></em></span></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.jayabheridaily.com/spiritual/ganesh-nava-nights-celebrate-with-devotional-attention/article-3691"><img src="https://www.jayabheridaily.com/media/400/2025-08/4645654.jpg" alt=""></a><br /><p><strong>ఉమ్మడి వరంగల్ బ్యూరో(భారత శక్తి)ఆగష్టు18:</strong><br />పోలీసులు సూచించిన నిబంధనలను పాటిస్తూ భక్తి శ్రద్దలతో గణేష్ నవ రాత్రులను జరుపుకుందామని వరంగల్ పోలీస్ కమిషనర్ నిర్వాహకులకు తెలిపారు. రాబోవు వినాయక చవితి పండుగను పురస్కరించుకొని ట్రై సిటీ పరిధిలో ఏర్పాటు చేసే గణేష్ మండపాలను ఏర్పాటు చేయడంలో నిర్వాహకులు సన్నద్ధం అవుతుండడంతో ముందుగా గణేష్ నవ రాత్రి నిర్వహకులు పాటించాల్సిన నిబంధనలపై పోలీస్ పోలీస్ కమిషనర్ పలు సూచనలు చేస్తూ గణేష్ మండపాలు ఏర్పాటు చేసే నిర్వాహకులు తప్పసరిగా ముందుగా పోలీసుల అనుమతి పొందాల్సి ఉంటుందని.</p>
<p>గణేష్ మండపాల నిర్వహకులు పోలీసుల ఇందుకోసం ముందుగా నిర్వహకులు తాము ఏర్పాటు చేసే గణేష్ ప్రతిమ ఎత్తు, ఏర్పాటు చేస్తున్న ప్రదేశం, నిమజ్జనం తేదీ, ప్రదేశం మొదలైన సమాచారంతో తెలంగాణ పోలీస్ శాఖ అధ్వర్యంలో నిర్వహిస్తున్న పోలీస్ ప్రోటోకాల్ వెబ్ సైట్ https://policeportal.tspolice.gov.in ద్వారా మండపాల నిర్వహకులు పూర్తి వివరాలను నమోదుచేసుకోని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.దరఖాస్తు చేసుకున్న అనంతరం సంబంధిత స్టేషన్ పోలీస్ అధికారులు ఆన్లైన్ ద్వారా అనుమతులు జారీచేస్తారని తెలిపారు.గణేష్ మండపాలను ఎవరికి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసుకోవాలి.</p>
<p>మండపం ఏర్పాటు చేసే స్థలం కోసం సంబంధిత శాఖల వారితో లేదా స్థల యజమానితో అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి.గణేష్ మండపాల కొరకు విద్యుత్ శాఖ వారి అనుమతితోనే కనెక్షన్ తీసుకోవాలి.షార్ట్ సర్క్యూట్ జరుగకుండా మంచి నాణ్యత గల వైరును ఉపయోగించాలి. గణేష్ మండపాల నిర్వాహకులు వారి మండపాల కమిటీ వివరాలు,మండపాల బాధ్యత వహించే వారి వివరాలు,ఫోన్ నెంబర్లతో కూడిన ఫ్లెక్సీలను మండపంలో ఏర్పాటు చేయాలి. వృద్ధులు,చదువుకునే విద్యార్ధులకు ఎలాంటి ఇబ్బందులకు కలగకుండా తక్కువ శబ్దకాలుష్యంతో స్పీకర్లను ఏర్పాటు చేసుకోవాలి.సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు రాత్రి 10 గంటల వరకు మాత్రమే స్పీకర్లను వినియోగించాలి. మండపాల్లో ఎట్టిపరిస్థితులోను డిజేలను ఏర్పాటు చేయరాదు. గణేష్ ప్రతిమలు ఏర్పాటు చేసే ప్రదేశంలో షెడ్ నిర్మాణంలో మంచి నాణ్యత గల షెడ్ ఏర్పాటు చేసుకోవాలి. గణేష్ మండపంలో 24 గంటలు ఒక వాలంటీర్ ఉండే విధంగా నిర్వహకులు తగు చర్యలు తీసుకోవాలి. </p>
<p><img src="https://www.bharathasakthi.com/media/2025-08/ganesh_chaturthi_01.webp" alt="Ganesh_chaturthi_01" width="2000" height="1250"></img></p>
<p>గణేష్ మండపాలకు వచ్చే భక్తుల సందర్శనను దృష్టిలో వుంచుకోని మండపాలలో భక్తుల కోసం క్యూలైన్లను ఏర్పాటు చేయడంతో పాటు వాలంటీర్లను నియమించాలి.గణేష్ మండపాల వద్ద ఎప్పుడైన అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ముందు జాగ్రత్తలో భాగంగా దగ్గరలో రెండు బకెట్ల నీళ్లు,ఇసుక ఏర్పాటు చేసుకోవాలి. గణేష్ మండపాల వద్ద మద్యం సేవించడం,పేకాట అడటం, లక్కీ డ్రాలు నిర్వహించడం, అసభ్యకరమైన నృత్యాలు ఏర్పాటు, అన్యమతస్తులను కించపరిచే విధంగా ప్రసంగాలు చేయడం, పాటలు పాడటంపై పూర్తిగా నిషేధం. విధిగా పాయింట్ పుస్తకం ఏర్పాటు చేసుకోవాలి, పోలీసు అధికారులు తనిఖీకి వచ్చినప్పుడు అందులో వ్రాసి సంతకం చేస్తారు. మండపాల్లో ఏదైనా అనుమానాస్పదంగా బ్యాగులు,ప్లాస్టిక్ సంచులు,వస్తువులు లేదా వ్యక్తులు కనిపించినట్లుయితే తక్షణమే డయల్ 100గాని లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలి. పోలీస్ కమిషనర్ నిర్వాహకులకు సూచించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ </category>
                                            <category>ఆధ్యాత్మికం</category>
                                    

                <link>https://www.jayabheridaily.com/spiritual/ganesh-nava-nights-celebrate-with-devotional-attention/article-3691</link>
                <guid>https://www.jayabheridaily.com/spiritual/ganesh-nava-nights-celebrate-with-devotional-attention/article-3691</guid>
                <pubDate>Tue, 19 Aug 2025 11:10:19 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.jayabheridaily.com/media/2025-08/4645654.jpg"                         length="600981"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Jayabheri Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఘనంగా కుమ్మరుల శ్రావణ మాస తొలి బోనాల జాతర</title>
                                    <description><![CDATA[<p><strong>జయభేరి, దేవరకొండ : </strong>నల్గొండ జిల్లా ధర్వేశిపురం శ్రీ ఎల్లమ్మ అమ్మవారి వద్ద ఆదివారం కుమ్మరుల శ్రావణమాస తొలి బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. కుమ్మర శాలివాహన సంఘం తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కుమ్మరుల తొలి బోనాల జాతర కమిటీ అధ్యక్షురాలు ఏడుకొండల సత్యవతి వెంకటేశ్వర్లు మరియు కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.</p>
<p>  ఈ కార్యక్రమానికి దేవరకొండ నియోజకవర్గం కుమ్మర శాలివాహన సంగం అధ్యక్షులు తోటపల్లి కిరణ్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున పాల్గొన్నారు. మహిళలు బోనాలు ఎత్తి అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బోనం అమ్మవారికి సమర్పించారు. పోతరాజుల నృత్యం భారీ ర్యాలీ చూపరులను కనువిందు  చేసింది అనంతరం కుమ్మరుల శ్రావణ మాస  తొలి బోనాల కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. దేవరకొండ నియోజకవర్గం నుండి ఈ కార్యక్రమంలో కుమ్మరులు అధిక సంఖ్యలో పాల్గొనడంతో నిర్వాహకులు సంతోషాన్ని</p>
<p>ఈ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.jayabheridaily.com/spiritual/the-first-bonala-jatara-of-the-grandeur/article-3661"><img src="https://www.jayabheridaily.com/media/400/2025-07/img_20250728_112038.jpg" alt=""></a><br /><p><strong>జయభేరి, దేవరకొండ : </strong>నల్గొండ జిల్లా ధర్వేశిపురం శ్రీ ఎల్లమ్మ అమ్మవారి వద్ద ఆదివారం కుమ్మరుల శ్రావణమాస తొలి బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. కుమ్మర శాలివాహన సంఘం తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కుమ్మరుల తొలి బోనాల జాతర కమిటీ అధ్యక్షురాలు ఏడుకొండల సత్యవతి వెంకటేశ్వర్లు మరియు కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.</p>
<p> ఈ కార్యక్రమానికి దేవరకొండ నియోజకవర్గం కుమ్మర శాలివాహన సంగం అధ్యక్షులు తోటపల్లి కిరణ్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున పాల్గొన్నారు. మహిళలు బోనాలు ఎత్తి అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బోనం అమ్మవారికి సమర్పించారు. పోతరాజుల నృత్యం భారీ ర్యాలీ చూపరులను కనువిందు  చేసింది అనంతరం కుమ్మరుల శ్రావణ మాస  తొలి బోనాల కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. దేవరకొండ నియోజకవర్గం నుండి ఈ కార్యక్రమంలో కుమ్మరులు అధిక సంఖ్యలో పాల్గొనడంతో నిర్వాహకులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.</p>
<p>ఈ సందర్భంగా తోటపల్లి కిరణ్ మాట్లాడుతూ కుమ్మరులు ఐక్యంగా ఉండాలని, గ్రామ దేవతల వద్ద కుమ్మరులను పూజారులుగా  నియమించాలని, రాజకీయంలో చొరవచూపి ఉన్నత పదవులను అధిరోహించాలని సూచించారు.</p>
<p><img src="https://www.jayabheridaily.com/media/2025-07/img_20250728_112038.jpg" alt="IMG_20250728_112038" width="960" height="621"></img></p>
<p>ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షుడు తోటపల్లి కిరణ్,నీలకంఠం రాములు, కాసర్ల వెంకటేశ్వర్లు, మాడుగుల యాదగిరి, ఘనపురం వెంకటేశ్వర్లు, తోటపల్లి వెంకటయ్య, బొడ్డుపల్లి మల్లేశం, ఏరుకొండ రాము, తోటపల్లి శ్రీనివాస్,డాక్టర్ శ్రీను,బొడ్డుపల్లి బాలకృష్ణ,ఏరుకొండ నరేష్,ఏరుకొండ వెంకటయ్య, లక్ష్మీ, ఈశ్వరమ్మ,తోటపల్లి వెంకటేష్ తోటపల్లి అజయ్ తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ </category>
                                            <category>ఆధ్యాత్మికం</category>
                                    

                <link>https://www.jayabheridaily.com/spiritual/the-first-bonala-jatara-of-the-grandeur/article-3661</link>
                <guid>https://www.jayabheridaily.com/spiritual/the-first-bonala-jatara-of-the-grandeur/article-3661</guid>
                <pubDate>Mon, 28 Jul 2025 11:23:04 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.jayabheridaily.com/media/2025-07/img_20250728_112038.jpg"                         length="382956"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Jayabheri Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>శ్రీశైలంలో ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయం మూడు నెలలు మూసివేత.. </title>
                                    <description><![CDATA[<p><strong>జయభేరి, శ్రీశైలం : </strong>శ్రీశైలం దేవాలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. జులై 1 నుంచి సెప్టెంబర్ 31 శ్రీశైలంలోని ఇష్టకామేశ్వరి దేవి ఆలయ సందర్శనను నిలిపివేయనున్నారు.</p>
<p>ఇష్టకామేశ్వరి ఆలయ యాత్రను అటవీ అధికారులు నిలిపేశారు. పులుల సంతానోత్పత్తి సమయం కావడంతో ఇష్టకామేశ్వరి ఆలయ సందర్శనకు భక్తులను అనుమతించడం లేదని అటవీ అధికారులు తెలిపారు. జంగిల్ రైడ్ పేరుతో ఇష్టకామేశ్వరి ఆలయానికి అటవీశాఖ​ వాహనాలు నడుపుతుంది.</p>
<p>శ్రీశైలంలోని ఇష్టకామేశ్వరి ఆలయం నల్లమల అడవులలో ఉంది. భద్రతా కారణాలు, వన్యప్రాణుల సంరక్షణ దృష్ట్యా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఆలయానికి వెళ్ళే దారిలో దట్టమైన అడవి, కొండలు ఉన్నాయి. అందుకే, భద్రత మరియు వన్యప్రాణుల సంరక్షణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని అటవీ అధికారులు తెలిపారు.</p>
<p>ఇష్టకామేశ్వరి ఆలయం, శ్రీశైలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఇది అమ్మవారికి అంకితం చేయబడిన ఆలయం. భక్తులు ఇక్కడ కు వచ్చి అమ్మవారిని దర్శించుకుని</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.jayabheridaily.com/spiritual/the-closure-of-the-temple-of-prabhakameshwari-amman-in-srisailam/article-3638"><img src="https://www.jayabheridaily.com/media/400/2025-06/img-20250630-wa2173.jpg" alt=""></a><br /><p><strong>జయభేరి, శ్రీశైలం : </strong>శ్రీశైలం దేవాలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. జులై 1 నుంచి సెప్టెంబర్ 31 శ్రీశైలంలోని ఇష్టకామేశ్వరి దేవి ఆలయ సందర్శనను నిలిపివేయనున్నారు.</p>
<p>ఇష్టకామేశ్వరి ఆలయ యాత్రను అటవీ అధికారులు నిలిపేశారు. పులుల సంతానోత్పత్తి సమయం కావడంతో ఇష్టకామేశ్వరి ఆలయ సందర్శనకు భక్తులను అనుమతించడం లేదని అటవీ అధికారులు తెలిపారు. జంగిల్ రైడ్ పేరుతో ఇష్టకామేశ్వరి ఆలయానికి అటవీశాఖ​ వాహనాలు నడుపుతుంది.</p>
<p>శ్రీశైలంలోని ఇష్టకామేశ్వరి ఆలయం నల్లమల అడవులలో ఉంది. భద్రతా కారణాలు, వన్యప్రాణుల సంరక్షణ దృష్ట్యా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఆలయానికి వెళ్ళే దారిలో దట్టమైన అడవి, కొండలు ఉన్నాయి. అందుకే, భద్రత మరియు వన్యప్రాణుల సంరక్షణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని అటవీ అధికారులు తెలిపారు.</p>
<p>ఇష్టకామేశ్వరి ఆలయం, శ్రీశైలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఇది అమ్మవారికి అంకితం చేయబడిన ఆలయం. భక్తులు ఇక్కడ కు వచ్చి అమ్మవారిని దర్శించుకుని తమ కోరికలు తీరుతాయని నమ్ముతారు. అయితే, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా.. తాత్కాలికంగా సందర్శన నిలిపివేయబడిందని శ్రీశైలం ఫారెస్ట్​ రేంజ్​ అధికారులు తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>ఆధ్యాత్మికం</category>
                                    

                <link>https://www.jayabheridaily.com/spiritual/the-closure-of-the-temple-of-prabhakameshwari-amman-in-srisailam/article-3638</link>
                <guid>https://www.jayabheridaily.com/spiritual/the-closure-of-the-temple-of-prabhakameshwari-amman-in-srisailam/article-3638</guid>
                <pubDate>Mon, 30 Jun 2025 15:26:12 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.jayabheridaily.com/media/2025-06/img-20250630-wa2173.jpg"                         length="127649"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Jayabheri Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అంగరంగ వైభవంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం</title>
                                    <description><![CDATA[<p><strong>జయభేరి, తుర్కపల్లి, మే 12 :</strong><br />తుర్కపల్లి మండలం వెంకటాపురం గ్రామంలోని స్వయంభు వెంకటగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో సోమవారం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం కళ్యాణోత్సవంలో భాగంగా అమ్మవారిని, స్వామి వారిని ఎదురుకోలు కార్యక్రమాన్ని నిర్వహించి కళ్యాణ మండపానికి తీసుకొని వచ్చి వేద బ్రాహ్మణులు వేదమంత్రోచరణాలతో కళ్యాణ తంతును కమనీయంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారికి భక్తులు ఓడిబియ్యాన్ని సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం శ్రీ రామ భక్త భజన మండలి మల్లాపురం, శ్రీ శివరామకృష్ణ భజన మండలి వేల్పు పల్లి వారిచే భజన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం రథోత్సవం, స్వామి వారి సేవ, ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో స్వామివారికి పట్టు వస్త్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వంశ పారంపర్య పూజారి రమాకాంత్ శర్మ, దేవాలయ కమిటీ సభ్యులు కల్లూరి వాసుదేవ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.jayabheridaily.com/spiritual/sri-lakshmi-narasimha-swamy-kalyana-mahotsavam/article-3560"><img src="https://www.jayabheridaily.com/media/400/2025-05/whatsapp-image-2025-05-12-at-16.41.46.jpeg" alt=""></a><br /><p><strong>జయభేరి, తుర్కపల్లి, మే 12 :</strong><br />తుర్కపల్లి మండలం వెంకటాపురం గ్రామంలోని స్వయంభు వెంకటగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో సోమవారం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం కళ్యాణోత్సవంలో భాగంగా అమ్మవారిని, స్వామి వారిని ఎదురుకోలు కార్యక్రమాన్ని నిర్వహించి కళ్యాణ మండపానికి తీసుకొని వచ్చి వేద బ్రాహ్మణులు వేదమంత్రోచరణాలతో కళ్యాణ తంతును కమనీయంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారికి భక్తులు ఓడిబియ్యాన్ని సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం శ్రీ రామ భక్త భజన మండలి మల్లాపురం, శ్రీ శివరామకృష్ణ భజన మండలి వేల్పు పల్లి వారిచే భజన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం రథోత్సవం, స్వామి వారి సేవ, ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో స్వామివారికి పట్టు వస్త్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వంశ పారంపర్య పూజారి రమాకాంత్ శర్మ, దేవాలయ కమిటీ సభ్యులు కల్లూరి వాసుదేవ రెడ్డి, గుంటి మహేష్ యాదవ్, కల్లూరి శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచ్ కల్లూరి ప్రభాకర్ రెడ్డి, వెంకట నరసింహారెడ్డి, వేముల దశరథ, పల్లెపాటి కరుణాకర్, చంద్రహాస్, కొండపాక మహేష్, కర్రే రాజ్ కుమార్, ఉపేందర్, కరుణాకర్, చిలువేరు రవి ,చిన్న నరసింహారెడ్డి, ఆరుట్ల ఉదయ్ రెడ్డి, అన్నదాతలు కల్లూరి జగన్మోహన్ రెడ్డి, కల్లూరి సతీష్ రెడ్డి ,గ్రామస్తులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. </p>
<p><img src="https://www.jayabheridaily.com/media/2025-05/whatsapp-image-2025-05-12-at-16.41.46.jpeg" alt="WhatsApp Image 2025-05-12 at 16.41.46" width="4096" height="3072"></img></p>
<p><strong>కల్యాణోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ..... </strong><br />శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవంలో ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఐలయ్య దంపతులు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ముఖ్యమంత్రి చీప్ పి ఆర్ ఓ  బోరెడ్డి అయోధ్య రెడ్డి లు పాల్గొని స్వామివారికి శ్రీ లక్ష్మీనరసింహస్వామి యాదగిరిగుట్ట దేవస్థానం వారు సమర్పించిన తలంబ్రాలు, పట్టు వస్త్రాలు, పూలదండలను అందజేశారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్యగౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సుధ గాని హరి శంకర్ గౌడ్, పిఎసిఎస్ చైర్మన్ సింగిరెడ్డి నరసింహారెడ్డి, ఎంపీడీవో ఝాన్సీ లక్ష్మీబాయి, మాజీ ఎంపీపీలు బోరెడ్డి రామ్ రెడ్డి, బబ్బురి రవీంద్రనాథ్ గౌడ్, నాయకులు పిన్నపురెడ్డి నరేందర్ రెడ్డి ,ఏశ బోయిన రాజయ్య, డాక్టర్ అంబటి చెన్న కిష్టయ్య, పాల్గొన్నారు</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ </category>
                                            <category>ఆధ్యాత్మికం</category>
                                    

                <link>https://www.jayabheridaily.com/spiritual/sri-lakshmi-narasimha-swamy-kalyana-mahotsavam/article-3560</link>
                <guid>https://www.jayabheridaily.com/spiritual/sri-lakshmi-narasimha-swamy-kalyana-mahotsavam/article-3560</guid>
                <pubDate>Tue, 13 May 2025 08:36:51 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.jayabheridaily.com/media/2025-05/whatsapp-image-2025-05-12-at-16.41.46.jpeg"                         length="1161742"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Jayabheri Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఎంజెపి లో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు</title>
                                    <description><![CDATA[<p><strong>జయభేరి, వర్గల్, జనవరి 09 :</strong><br />మహాత్మ జ్యోతిబాపూలే మహిళా డిగ్రీ కళాశాల వర్గల్ లో నేడు సంక్రాంతి సంబరాలు కన్నుల పండుగగా జరిగాయి. భోగి మంటలు, ముచ్చటైన రంగవల్లులు, గాలిపటాలతో వినోదాలు పల్లెటూరు పండుగ వైభవాన్ని తలపించాయి.</p>
<p>విద్యార్థినులకు మరియు అధ్యాపకులకు రంగవల్లిలా పోటీలు జరిగాయి. ఈ కార్యక్రమాలకు న్యాయ నిర్నేతగా ఆర్సిఓ గౌతమ్ రెడ్డి విచ్చేసి విజేతలకు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమాలలో కళాశాల ప్రధానాధ్యాపకులు గడ్డం భాస్కర్ రావు మరియు వైస్ ప్రెసిడెంట్ పి. గోవిందరావు గారు వివిధ శాఖల అధ్యాపకులు అందరూ పాల్గొన్నారు.</p>
<p><img src="https://www.jayabheridaily.com/media/2025-01/whatsapp-image-2025-01-10-at-06.20.22(1).jpeg" alt="WhatsApp Image 2025-01-10 at 06.20.22(1)" width="960" height="1200" /></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.jayabheridaily.com/spiritual/sankranti-celebrations-like-ambaran-in-mjp/article-3348"><img src="https://www.jayabheridaily.com/media/400/2025-01/whatsapp-image-2025-01-10-at-06.20.22(1).jpeg" alt=""></a><br /><p><strong>జయభేరి, వర్గల్, జనవరి 09 :</strong><br />మహాత్మ జ్యోతిబాపూలే మహిళా డిగ్రీ కళాశాల వర్గల్ లో నేడు సంక్రాంతి సంబరాలు కన్నుల పండుగగా జరిగాయి. భోగి మంటలు, ముచ్చటైన రంగవల్లులు, గాలిపటాలతో వినోదాలు పల్లెటూరు పండుగ వైభవాన్ని తలపించాయి.</p>
<p>విద్యార్థినులకు మరియు అధ్యాపకులకు రంగవల్లిలా పోటీలు జరిగాయి. ఈ కార్యక్రమాలకు న్యాయ నిర్నేతగా ఆర్సిఓ గౌతమ్ రెడ్డి విచ్చేసి విజేతలకు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమాలలో కళాశాల ప్రధానాధ్యాపకులు గడ్డం భాస్కర్ రావు మరియు వైస్ ప్రెసిడెంట్ పి. గోవిందరావు గారు వివిధ శాఖల అధ్యాపకులు అందరూ పాల్గొన్నారు.</p>
<p><img src="https://www.jayabheridaily.com/media/2025-01/whatsapp-image-2025-01-10-at-06.20.22(1).jpeg" alt="WhatsApp Image 2025-01-10 at 06.20.22(1)" width="960" height="1280"></img></p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ </category>
                                            <category>ఆధ్యాత్మికం</category>
                                    

                <link>https://www.jayabheridaily.com/spiritual/sankranti-celebrations-like-ambaran-in-mjp/article-3348</link>
                <guid>https://www.jayabheridaily.com/spiritual/sankranti-celebrations-like-ambaran-in-mjp/article-3348</guid>
                <pubDate>Fri, 10 Jan 2025 09:27:42 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.jayabheridaily.com/media/2025-01/whatsapp-image-2025-01-10-at-06.20.22%281%29.jpeg"                         length="271871"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Jayabheri Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>నేత్రపర్వం నాచగిరి క్షేత్రం...</title>
                                    <description><![CDATA[<p><strong>జయభేరి, గజ్వెల్, నవంబర్ 23....</strong><br />వర్గల్ శ్రీ లక్ష్మి నృసింహస్వామి దేవస్థానము నాచారంలో కార్తీకమాసము నిత్య దీపోత్సవం సందర్భంగా మహిళలచే శనివారం విశేష శంఖచక్ర పద్మ ఓంకార ఆకృతులలో దీపాలను వెలిగించరు. త్రిగుళ్ళ కృష్ణచంద్ర శర్మ బృందంచే శివతాండవ గానప్రదర్శన ఇచ్చాది కార్యక్రమములు నిర్వహించరు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ ఈవో అన్నపూర్ణ  మరియు సుధాకర్ గౌడ్ నరేందర్ పాండు తగిన ఏర్పాట్లు చేశారు.భక్తులకు దీపారాధన అనంతరం తీర్థప్రసాదాలు అర్చకులు అందజేశారు</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.jayabheridaily.com/spiritual/netraparvam-nachagiri-kshetra/article-3252"><img src="https://www.jayabheridaily.com/media/400/2024-11/whatsapp-image-2024-11-24-at-04.58.35.jpeg" alt=""></a><br /><p><strong>జయభేరి, గజ్వెల్, నవంబర్ 23....</strong><br />వర్గల్ శ్రీ లక్ష్మి నృసింహస్వామి దేవస్థానము నాచారంలో కార్తీకమాసము నిత్య దీపోత్సవం సందర్భంగా మహిళలచే శనివారం విశేష శంఖచక్ర పద్మ ఓంకార ఆకృతులలో దీపాలను వెలిగించరు. త్రిగుళ్ళ కృష్ణచంద్ర శర్మ బృందంచే శివతాండవ గానప్రదర్శన ఇచ్చాది కార్యక్రమములు నిర్వహించరు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ ఈవో అన్నపూర్ణ  మరియు సుధాకర్ గౌడ్ నరేందర్ పాండు తగిన ఏర్పాట్లు చేశారు.భక్తులకు దీపారాధన అనంతరం తీర్థప్రసాదాలు అర్చకులు అందజేశారు</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ </category>
                                            <category>ఆధ్యాత్మికం</category>
                                    

                <link>https://www.jayabheridaily.com/spiritual/netraparvam-nachagiri-kshetra/article-3252</link>
                <guid>https://www.jayabheridaily.com/spiritual/netraparvam-nachagiri-kshetra/article-3252</guid>
                <pubDate>Sun, 24 Nov 2024 10:02:04 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.jayabheridaily.com/media/2024-11/whatsapp-image-2024-11-24-at-04.58.35.jpeg"                         length="162386"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Jayabheri Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఘనంగా బండారు శ్రీను గురుస్వామి అయ్యప్ప పడిపూజ</title>
                                    <description><![CDATA[<p><strong>జయభేరి, పరవాడ :</strong><br />మండల కేంద్రం పరవాడ శివాలయం రోడ్డులో గల అయ్యప్ప స్వాముల పీఠం పీఠాధిపతి గురుస్వామి బండారు శ్రీను పెట్టుకున్న అయ్యప్పస్వామి పడిపూజ ఘనంగా జరిగింది.</p>
<p>అరటిడొప్పలతో తన పీఠం స్వాముల సహాయంతో తానే స్వయంగా అయ్యప్ప సన్నిదానాన్ని,పడిమెట్లను ఏర్పాటు చేసి రకరకాల పుష్పాలతో సన్నిదానాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించి అందులో శివ పార్వతులు, గణేష్, సుభ్రమణ్యస్వామి, లక్ష్మీదేవి, అయ్యప్ప స్వామి విగ్రహాలను ప్రతిష్ట చేసి కుందులతో దీపారాధన,నైవేద్యాలను సమర్పించి అయ్యప్ప శరణుఘోషలతో గురుస్వామి నాయుడు స్వామి మంత్రోశ్చరణలతో సన్నిదానంలో ని దేవతామూర్తులకు పూజపెట్టిన పీఠాధిపతి శ్రీను స్వామితో  పుష్పాలతో అష్టోత్తర శతనామావళి పూజలు నిర్వహించారు. అనంతరం అయ్యప్ప విగ్రహానికి పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, గంధం, పసుపు, కుంకుమ, విభూది, నారికేల జలాభిషేకాలు నిర్వహించారు. </p>
<p><img src="https://www.jayabheridaily.com/media/2024-11/image0-(2).jpeg" alt="image0 (2)" width="1170" height="632" /></p>
<p>అనంతరం సన్నిదానంలో ప్రతిష్టించిన దేవతామూర్తుల భక్తి గీతాలను అయ్యప్ప మాలధారకులు హుషారుగా ఆలపించారు.చివరగా నక్షత్ర హారతిని వెలిగించి అయ్యప్పకు సమర్పించిన పిదప</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.jayabheridaily.com/andhra-pradesh/grand-bandaru-srinu-guruswami-ayyappa-padipuja/article-3212"><img src="https://www.jayabheridaily.com/media/400/2024-11/image1-(1).jpeg" alt=""></a><br /><p><strong>జయభేరి, పరవాడ :</strong><br />మండల కేంద్రం పరవాడ శివాలయం రోడ్డులో గల అయ్యప్ప స్వాముల పీఠం పీఠాధిపతి గురుస్వామి బండారు శ్రీను పెట్టుకున్న అయ్యప్పస్వామి పడిపూజ ఘనంగా జరిగింది.</p>
<p>అరటిడొప్పలతో తన పీఠం స్వాముల సహాయంతో తానే స్వయంగా అయ్యప్ప సన్నిదానాన్ని,పడిమెట్లను ఏర్పాటు చేసి రకరకాల పుష్పాలతో సన్నిదానాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించి అందులో శివ పార్వతులు, గణేష్, సుభ్రమణ్యస్వామి, లక్ష్మీదేవి, అయ్యప్ప స్వామి విగ్రహాలను ప్రతిష్ట చేసి కుందులతో దీపారాధన,నైవేద్యాలను సమర్పించి అయ్యప్ప శరణుఘోషలతో గురుస్వామి నాయుడు స్వామి మంత్రోశ్చరణలతో సన్నిదానంలో ని దేవతామూర్తులకు పూజపెట్టిన పీఠాధిపతి శ్రీను స్వామితో  పుష్పాలతో అష్టోత్తర శతనామావళి పూజలు నిర్వహించారు. అనంతరం అయ్యప్ప విగ్రహానికి పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, గంధం, పసుపు, కుంకుమ, విభూది, నారికేల జలాభిషేకాలు నిర్వహించారు. </p>
<p><img src="https://www.jayabheridaily.com/media/2024-11/image0-(2).jpeg" alt="image0 (2)" width="1170" height="632"></img></p>
<p>అనంతరం సన్నిదానంలో ప్రతిష్టించిన దేవతామూర్తుల భక్తి గీతాలను అయ్యప్ప మాలధారకులు హుషారుగా ఆలపించారు.చివరగా నక్షత్ర హారతిని వెలిగించి అయ్యప్పకు సమర్పించిన పిదప శ్రీను స్వామి ఏర్పాటు చేసిన అల్పాహారం(సద్ది) ను స్వాములు బెత్తాయించారు. ఈ కార్యక్రమంలో స్ధానిక సర్పంచ్ ఎస్ అప్పలనాయుడు, గురుస్వాములు గండి సన్నిబాబు, తేలు చలపతిరావు, జంగాల త్రినాధరావు, బండారు సతీష్, అల్లంపల్లి శివ, బండారు రామారావు, స్వామిలు, బండారు శ్రీను స్వామి కుటుంభ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>ఆంద్రప్రదేశ్ </category>
                                            <category>ఆధ్యాత్మికం</category>
                                    

                <link>https://www.jayabheridaily.com/andhra-pradesh/grand-bandaru-srinu-guruswami-ayyappa-padipuja/article-3212</link>
                <guid>https://www.jayabheridaily.com/andhra-pradesh/grand-bandaru-srinu-guruswami-ayyappa-padipuja/article-3212</guid>
                <pubDate>Tue, 19 Nov 2024 09:42:59 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.jayabheridaily.com/media/2024-11/image1-%281%29.jpeg"                         length="351318"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Jayabheri Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>గోదావరి పుష్కర ఏర్పాట్లు షురూ...</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(225,9,233);"><em><span style="font-size:14pt;">ఇంకా రెండేళ్లకు పైగానే సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే ప్రభుత్వం పుష్కరాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం ప్రారంభిస్తుంది. భక్తులకు ఏమాత్రం అసౌకర్యం కలగకుండా ఉండేలా అన్ని సౌకర్యాలతో పాటు భక్తులకు అన్ని రకాలుగా ఏర్పాట్లను చేయాలని నిర్ణయించింది.</span></em></span></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.jayabheridaily.com/andhra-pradesh/arrangements-for-godavari-pushkara-started/article-3184"><img src="https://www.jayabheridaily.com/media/400/2024-11/godavari-pushkaralu-to-start-from-july-23-to-august-3-2027_nlwmcavz0d.jpg" alt=""></a><br /><p><strong><span style="font-size:14pt;">రాజమండ్రి, నవంబర్ 4 :</span></strong><br /><span style="font-size:14pt;">కోట్లాది మంది పవిత్రంగా భావించే గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారైంది. దేశ విదేశాల నుంచి గోదావరి పుష్కరాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రానున్నారు. గోదావరి పుష్కరాలకు అంతా సిద్ధమవుతుంది. </span></p>
<p><span style="font-size:14pt;">ఇంకా రెండేళ్లకు పైగానే సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే ప్రభుత్వం పుష్కరాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం ప్రారంభిస్తుంది. భక్తులకు ఏమాత్రం అసౌకర్యం కలగకుండా ఉండేలా అన్ని సౌకర్యాలతో పాటు భక్తులకు అన్ని రకాలుగా ఏర్పాట్లను చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రభుత్వం ముందస్తు కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. చేపట్టాల్సిన పనుల పైన నిర్ణయానికి వచ్చారు. ఈ సారి గోదావరి పుష్కరాలు 2027 జూలై 23 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు నిర్వహించాలని నిర్ణయించారు. </span></p>
<p><span style="font-size:14pt;">ప్రతి పన్నెండేళ్లకు ఒకసారి పుష్కరాలు జరుగుతాయి. నదీ పుష్కరాలు పన్నెండేళ్లకు ఒకసారి అన్ని నదులను పూజించడం మన సంప్రదాయంగా వస్తుంది. అందులో భాగంగానే నదులకు హారతులివ్వడంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ పుష్కరాల సమయంలో అందులో స్నానమాచరిస్తే ఎంతో పుణ్యం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. అందుకే పుష్కరాల కోసం భక్తులు కళ్లకు వత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తుంటారు. ఈ సారి పుష్కరాల కోసం ఎనిమిది కోట్ల మంది భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తుంది. </span></p>
<p><span style="font-size:14pt;">అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేస్తుంది. గోదావరి జిల్లాల్లో పుష్కర ఘాట్ల అభివృద్ధికి రూ.904 కోట్లతో ప్రతిపాదలు అధికార యంత్రాంగం సిద్దం చేసింది. సుమారు రెండున్నరేళ్ల కంటే ఎక్కువ సమయం ఉన్నప్పటికీ ప్రజాప్రతినిధులు, అధికారులు ఇప్పటి నుంచే పనులను ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. పుష్కర ఏర్పాట్ల పైన కీలక కసరత్తు చేశారు.పుష్కరాలకు వచ్చే భక్తులు అందరూ ఒకే ఘాట్‌లో స్నానాలు చేసే అవసరం లేకుండా గోదావరి నదిలో ఎక్కడైనా స్నానాలు చేయొచ్చని ప్రచారం చేయనున్నారు. </span></p>
<p><span style="font-size:14pt;">ప్రస్తుతం ఉన్న 17 ఘాట్లకు రోజుకు 75,11,616 మంది వస్తారని అంచనా వేస్తున్నారు. మరో నాలుగు కొత్త ఘాట్లు అవసరమని అధికారులు గుర్తించారు. అలాగే వచ్చిన భక్తుల కోసం వసతి సదుపాయాలను కూడా గుర్తించే కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రధానంగా ఎక్కువ మంది భక్తులు గోదావరి పుష్కరాలు అంటే రాజమండ్రికి ఎక్కువ మంది వస్తాారు. అందుకోసం రాజమండ్రి నగర పరిధిలో గోదావరి ఘాట్ల అభివృద్ధికి రూ.904 కోట్లతో బడ్జెట్‌ ప్రతిపాదించారు. </span></p>
<p><span style="font-size:14pt;">కార్పొరేషన్‌ రోడ్ల అభివృద్ధికి రూ.456.5 కోట్లు, ఆర్‌అండ్‌బీ రోడ్లు, బ్రిడ్జిల అభివృద్ధికి రూ.678.76 కోట్లతో ప్రతిపాదనలు చేశారు. సిటీ బ్యూటిషికేషన్‌, ఐకానిక్‌ టూరిజం సైట్‌ ప్రాజెక్టు కోసం రూ.75 కోట్లతో ప్రతిపాదించారు. ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి గోదావరి పుష్కరాలకు జిల్లాను యూనిట్‌గా తీసుకుని శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టాలని నిర్ణయించారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటి నుంచే రద్దీ, ట్రాఫిక్ నియంత్రణ, తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేస్తామని ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేస్తోంది.</span></p>]]></content:encoded>
                
                                                            <category>ఆంద్రప్రదేశ్ </category>
                                            <category>ఆధ్యాత్మికం</category>
                                    

                <link>https://www.jayabheridaily.com/andhra-pradesh/arrangements-for-godavari-pushkara-started/article-3184</link>
                <guid>https://www.jayabheridaily.com/andhra-pradesh/arrangements-for-godavari-pushkara-started/article-3184</guid>
                <pubDate>Mon, 04 Nov 2024 09:13:31 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.jayabheridaily.com/media/2024-11/godavari-pushkaralu-to-start-from-july-23-to-august-3-2027_nlwmcavz0d.jpg"                         length="108381"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Jayabheri Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>విజయదశమి సందర్భంగా దుర్గామాతకు ఘనంగా పూజలు</title>
                                    <description><![CDATA[<p><strong>జయభేరి, సైదాపూర్ : </strong>కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం దుద్దెనపల్లి గ్రామంలో దసరా పండుగ వేడుకలలో దుద్దనపల్లి గ్రామ ప్రజలు, చిన్న పెద్ద మహిళలు, యువకులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.</p>
<p><img src="https://www.jayabheridaily.com/media/2024-10/img-20241012-wa3050.jpg" alt="IMG-20241012-WA3050" width="1200" height="1200" /></p>
<p>గంగిరెద్దుల ఆట పాటలు, మహిళల కోలాటాలు, యువకుల ఆనందం సంబరాలతో అంబరాన్ని తాకాయి. ఈ సంబరాలతో గ్రామస్తులందరూ దుర్గామాతకు ఘనంగా పూజలు చేశారు. ఈ దసరా వేడుక సందర్భంగా గ్రామస్తులు ఐకమత్యంగా దసరా పండుగను జరుపుకున్నారు...</p>
<p><img src="https://www.jayabheridaily.com/media/2024-10/img-20241012-wa3593.jpg" alt="IMG-20241012-WA3593" width="1200" height="960" /></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.jayabheridaily.com/spiritual/grand-pujas-to-goddess-durga-on-the-occasion-of-vijayadashami/article-3100"><img src="https://www.jayabheridaily.com/media/400/2024-10/img-20241012-wa3593.jpg" alt=""></a><br /><p><strong>జయభేరి, సైదాపూర్ : </strong>కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం దుద్దెనపల్లి గ్రామంలో దసరా పండుగ వేడుకలలో దుద్దనపల్లి గ్రామ ప్రజలు, చిన్న పెద్ద మహిళలు, యువకులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.</p>
<p><img src="https://www.jayabheridaily.com/media/2024-10/img-20241012-wa3050.jpg" alt="IMG-20241012-WA3050" width="1200" height="1600"></img></p>
<p>గంగిరెద్దుల ఆట పాటలు, మహిళల కోలాటాలు, యువకుల ఆనందం సంబరాలతో అంబరాన్ని తాకాయి. ఈ సంబరాలతో గ్రామస్తులందరూ దుర్గామాతకు ఘనంగా పూజలు చేశారు. ఈ దసరా వేడుక సందర్భంగా గ్రామస్తులు ఐకమత్యంగా దసరా పండుగను జరుపుకున్నారు...</p>
<p><img src="https://www.jayabheridaily.com/media/2024-10/img-20241012-wa3593.jpg" alt="IMG-20241012-WA3593" width="1280" height="960"></img></p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ </category>
                                            <category>ఆధ్యాత్మికం</category>
                                    

                <link>https://www.jayabheridaily.com/spiritual/grand-pujas-to-goddess-durga-on-the-occasion-of-vijayadashami/article-3100</link>
                <guid>https://www.jayabheridaily.com/spiritual/grand-pujas-to-goddess-durga-on-the-occasion-of-vijayadashami/article-3100</guid>
                <pubDate>Sat, 12 Oct 2024 14:30:57 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.jayabheridaily.com/media/2024-10/img-20241012-wa3593.jpg"                         length="241825"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Jayabheri Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>గాయత్రీ మహా క్షేత్రంలో ఘనంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు</title>
                                    <description><![CDATA[<p><br /></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.jayabheridaily.com/spiritual/goddess-sharannavaratri-celebrations-are-grand-in-gayatri-maha-kshetra/article-3086"><img src="https://www.jayabheridaily.com/media/400/2024-10/whatsapp-image-2024-10-06-at-21.35.44.jpeg" alt=""></a><br /><p><strong><span style="font-size:14pt;">జయభేరి, అక్టోబర్ 6:</span></strong><br /><span style="font-size:14pt;">తుంకుంట మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ గాయత్రీ మహా క్షేత్రంలో శ్రీ దేవీ నవరాత్రులు అంగరంగ వైభోగంగా జరుగుతున్నాయి. అమ్మవారు విభిన్న రూపాల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు. </span></p><p><span style="font-size:14pt;">ఆలయ వ్యవస్థాపకులు ఎస్వీ ఎల్ ఎన్ మూర్తి ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరుగుతుండగా అమ్మవారిని మహాలక్ష్మి దేవి రూపంలో అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు. కాగా అమ్మవారి దర్శనం కోసం స్ధానిక ప్రజలు, నగరం నుంచి పలు ప్రాంతాల నుంచి భక్తులు విచ్చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అదేవిధంగా మహిళలు కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు.</span></p><p><span style="font-size:14pt;"><img src="https://www.jayabheridaily.com/media/2024-10/whatsapp-image-2024-10-06-at-21.35.44.jpeg" alt="WhatsApp Image 2024-10-06 at 21.35.44" width="960" height="1280"></img></span></p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ </category>
                                            <category>ఆధ్యాత్మికం</category>
                                    

                <link>https://www.jayabheridaily.com/spiritual/goddess-sharannavaratri-celebrations-are-grand-in-gayatri-maha-kshetra/article-3086</link>
                <guid>https://www.jayabheridaily.com/spiritual/goddess-sharannavaratri-celebrations-are-grand-in-gayatri-maha-kshetra/article-3086</guid>
                <pubDate>Mon, 07 Oct 2024 09:38:14 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.jayabheridaily.com/media/2024-10/whatsapp-image-2024-10-06-at-21.35.44.jpeg"                         length="294411"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Jayabheri Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వర్గల్ క్షేత్రాన్ని... తెలుగు రాష్ట్రాల్లో అగ్రగామి గా తీర్చిదిద్దడమే ఏకైక లక్ష్యం</title>
                                    <description><![CDATA[<ul style="list-style-type:square;">
<li><strong><em><span style="color:rgb(208,12,211);">ఆలయ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్న దాతలు </span></em></strong></li>
<li><strong><em><span style="color:rgb(208,12,211);">శ్రీ విద్యాధరి క్షేత్ర వ్యవస్థాపకులు చంద్రశేఖర శర్మ సిద్ధాంతి</span></em></strong></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.jayabheridaily.com/spiritual/the-sole-aim-is-to-make-vargal-kshetra-a-leader/article-3080"><img src="https://www.jayabheridaily.com/media/400/2024-10/7a8a723c-90d1-4ceb-a529-7ad83a6e8d49.jpeg" alt=""></a><br /><p><strong><span style="font-size:14pt;">జయభేరి. గజ్వేల్, అక్టోబర్ 06 :</span></strong><br /><span style="font-size:14pt;">దాతలు, భక్తుల సంపూర్ణ సహకారంతోనే ఆలయ అభివృద్ధి సాధ్యపడిoదని వర్గల్ శ్రీ విద్యాధరి క్షేత్ర వ్యవస్థాపకులు, బ్రహ్మశ్రీ, యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి పేర్కొన్నారు. ఆదివారం తున్కిమక్త తాజా మాజీ సర్పంచ్ ఎల్కoటి సంతోష వెంకటేష్ రూ లక్షా 11 వేలు ఆలయ అభివృద్ధి నిమిత్తం అందజేశారు. </span></p>
<p><span style="font-size:14pt;">ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వేద పండితులు సంతోష వెంకటేష్ దంపతులకు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేసి శేష వస్త్రంతో సత్కరించారు. ముఖ్యంగా ధార్మిక, ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా వర్గల్ క్షేత్రాన్ని తీర్చిదిద్దడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. అంతేకాకుండా దినదినాభివృద్ధి చెందుతున్న వర్గల్ క్షేత్రం వద్ద నిత్యం వేదగోష వినిపిస్తుండగా, నిత్యాన్న దానం, సామూహిక అక్షర శ్రీకారం, గోశాల ఏర్పాటు తదితర కార్యక్రమాలు ఆలయ ప్రత్యేకతగా నిలుస్తున్నట్టు చెప్పారు.</span></p>
<p><span style="font-size:14pt;">ఎంతో ప్రాముఖ్యత, విశిష్టత కలిగిన శంభూగిరులపై ఆలయ సముదాయ నిర్మాణం తమ పూర్వజన్మ సుకృతమని అన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ప్రతినిత్యం పండగ వాతావరణం నెలకొంటుండగా, అమ్మవారి క్షేత్ర వైభవం నాలుగు దిశలా వ్యాపించి భక్తుల కొంగుబంగారంగా ఆలయ సముదాయం విలసిల్లుతోందని తెలిపారు. తెలుగు రాష్ట్రాలలో వర్గల్ క్షేత్రాన్ని అగ్రగామిగా నిలపడమే ఏకైక లక్ష్యమని, గత మూడు దశాబ్దాలుగా వివిధ రకాలుగా సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ఆలయ కమిటీ రుణపడి ఉంటుందని వివరించారు.</span></p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ </category>
                                            <category>ఆధ్యాత్మికం</category>
                                    

                <link>https://www.jayabheridaily.com/spiritual/the-sole-aim-is-to-make-vargal-kshetra-a-leader/article-3080</link>
                <guid>https://www.jayabheridaily.com/spiritual/the-sole-aim-is-to-make-vargal-kshetra-a-leader/article-3080</guid>
                <pubDate>Mon, 07 Oct 2024 09:28:38 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.jayabheridaily.com/media/2024-10/7a8a723c-90d1-4ceb-a529-7ad83a6e8d49.jpeg"                         length="113697"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Jayabheri Daily]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        