<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.jayabheridaily.com/international/category-1" rel="self" type="application/rss+xml" />
                <generator>Jayabheri Daily RSS Feed Generator</generator>
                <title>అంతర్జాతీయం - Jayabheri Daily</title>
                <link>https://www.jayabheridaily.com/category/1/rss</link>
                <description>అంతర్జాతీయం RSS Feed</description>
                
                            <item>
                <title>తోషిబా కంపెనీ భూమి పూజ కార్యక్రమం</title>
                                    <description><![CDATA[<p><strong>జయభేరి, రూద్రారం, సంగారెడ్డి జిల్లా : </strong>తోషిబా కంపెనీ విస్తరణలో భాగంగా 562 కోట్లతో నూతన యూనిట్లకు భూమి పూజ చేసిన మంత్రులు డా. వివేక్ వెంకటస్వామి, శ్రీధర్ బాబు. </p>
<p>సంగారెడ్డి జిల్లా రూద్రారంలో ఉన్న తోషిబా కంపెనీ విస్తరణలో భాగంగా రూ. 562 కోట్లతో నిర్మించనున్న నూతన తయారీ యూనిట్లకు భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కార్మిక మరియు గనుల శాఖ మంత్రి డా. వివేక్ వెంకటస్వామి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథులుగా పాల్గొని పూజలు నిర్వహించారు.</p>
<p><img src="https://www.jayabheridaily.com/media/2025-08/img-20250808-wa3706.jpg" alt="IMG-20250808-WA3706" width="1200" height="1200" /></p>
<p>ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ... “ఈ విస్తరణతో స్థానిక యువతకు కొత్త ఉద్యోగ అవకాశాలు, ప్రాంతానికి పారిశ్రామిక అభివృద్ధి, మరిన్ని పెట్టుబడులకు దారితీయనున్నాయని” పేర్కొన్నారు.భ విష్యత్తులో మరిన్ని మల్టీ-నేషనల్ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు ఇదొక మార్గదర్శకం అవుతుందన్నారు.</p>
<p><img src="https://www.jayabheridaily.com/media/2025-08/img-20250808-wa3707.jpg" alt="IMG-20250808-WA3707" width="1200" height="720" /></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.jayabheridaily.com/international/toshiba-company-bhoomi-pooja-program/article-3673"><img src="https://www.jayabheridaily.com/media/400/2025-08/img-20250808-wa3704.jpg" alt=""></a><br /><p><strong>జయభేరి, రూద్రారం, సంగారెడ్డి జిల్లా : </strong>తోషిబా కంపెనీ విస్తరణలో భాగంగా 562 కోట్లతో నూతన యూనిట్లకు భూమి పూజ చేసిన మంత్రులు డా. వివేక్ వెంకటస్వామి, శ్రీధర్ బాబు. </p>
<p>సంగారెడ్డి జిల్లా రూద్రారంలో ఉన్న తోషిబా కంపెనీ విస్తరణలో భాగంగా రూ. 562 కోట్లతో నిర్మించనున్న నూతన తయారీ యూనిట్లకు భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కార్మిక మరియు గనుల శాఖ మంత్రి డా. వివేక్ వెంకటస్వామి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథులుగా పాల్గొని పూజలు నిర్వహించారు.</p>
<p><img src="https://www.jayabheridaily.com/media/2025-08/img-20250808-wa3706.jpg" alt="IMG-20250808-WA3706" width="4160" height="1874"></img></p>
<p>ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ... “ఈ విస్తరణతో స్థానిక యువతకు కొత్త ఉద్యోగ అవకాశాలు, ప్రాంతానికి పారిశ్రామిక అభివృద్ధి, మరిన్ని పెట్టుబడులకు దారితీయనున్నాయని” పేర్కొన్నారు.భ విష్యత్తులో మరిన్ని మల్టీ-నేషనల్ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు ఇదొక మార్గదర్శకం అవుతుందన్నారు.</p>
<p><img src="https://www.jayabheridaily.com/media/2025-08/img-20250808-wa3707.jpg" alt="IMG-20250808-WA3707" width="1280" height="720"></img></p>]]></content:encoded>
                
                                                            <category>అంతర్జాతీయం</category>
                                            <category>తెలంగాణ </category>
                                    

                <link>https://www.jayabheridaily.com/international/toshiba-company-bhoomi-pooja-program/article-3673</link>
                <guid>https://www.jayabheridaily.com/international/toshiba-company-bhoomi-pooja-program/article-3673</guid>
                <pubDate>Fri, 08 Aug 2025 16:03:08 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.jayabheridaily.com/media/2025-08/img-20250808-wa3704.jpg"                         length="96861"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Jayabheri Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>trump musk : మళ్లీ ట్రంప్, మస్క్ మధ్య స్పేహం</title>
                                    <description><![CDATA[<p><strong>జయభేరి, న్యూయార్క్, జూన్ 13 :</strong><br />అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ మధ్య ఇటీవలి వివాదాలు ఊహించని మలుపు తిరిగాయి. గతంలో ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్న ఈ ఇద్దరు ప్రముఖులు, ఇప్పుడు సయోధ్య మార్గంలో అడుగులు వేస్తున్నారు. మస్క్‌ తన ఆరోపణలపై పశ్చాత్తాపం వ్యక్తం చేయడం, ట్రంప్‌ ఆ క్షమాపణను స్వీకరించడం ఈ సంఘటనలో కీలక పరిణామాలు.ట్రంప్, మస్క్‌ మధ్య విభేదాలు అమెరికా ప్రభుత్వం రూపొందించిన ’బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్‌’ చుట్టూ ప్రారంభమయ్యాయి. ఈ బిల్లును మస్క్‌ వ్యతిరేకించడం ట్రంప్‌కు ఆగ్రహం తెప్పించింది. ఈ నేపథ్యంలో, మస్క్‌ సంచలన ఆరోపణలతో ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. </p>
<p>సెక్స్‌ కుంభకోణంలో నిందితుడైన జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో ట్రంప్‌కు సంబంధాలు ఉన్నాయని, తన మద్దతు లేకుంటే ట్రంప్, రిపబ్లికన్‌ పార్టీ ఎన్నికల్లో ఓడిపోయేవారని మస్క్‌ వ్యాఖ్యానించారు. ఈ ఆరోపణలు ట్రంప్‌ను తీవ్రంగా కలచివేశాయి. ఆయన మస్క్‌పై</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.jayabheridaily.com/international/again-the-spacecraft-between-trump-musk/article-3594"><img src="https://www.jayabheridaily.com/media/400/2025-06/hq720-(2).jpg" alt=""></a><br /><p><strong>జయభేరి, న్యూయార్క్, జూన్ 13 :</strong><br />అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ మధ్య ఇటీవలి వివాదాలు ఊహించని మలుపు తిరిగాయి. గతంలో ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్న ఈ ఇద్దరు ప్రముఖులు, ఇప్పుడు సయోధ్య మార్గంలో అడుగులు వేస్తున్నారు. మస్క్‌ తన ఆరోపణలపై పశ్చాత్తాపం వ్యక్తం చేయడం, ట్రంప్‌ ఆ క్షమాపణను స్వీకరించడం ఈ సంఘటనలో కీలక పరిణామాలు.ట్రంప్, మస్క్‌ మధ్య విభేదాలు అమెరికా ప్రభుత్వం రూపొందించిన ’బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్‌’ చుట్టూ ప్రారంభమయ్యాయి. ఈ బిల్లును మస్క్‌ వ్యతిరేకించడం ట్రంప్‌కు ఆగ్రహం తెప్పించింది. ఈ నేపథ్యంలో, మస్క్‌ సంచలన ఆరోపణలతో ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. </p>
<p>సెక్స్‌ కుంభకోణంలో నిందితుడైన జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో ట్రంప్‌కు సంబంధాలు ఉన్నాయని, తన మద్దతు లేకుంటే ట్రంప్, రిపబ్లికన్‌ పార్టీ ఎన్నికల్లో ఓడిపోయేవారని మస్క్‌ వ్యాఖ్యానించారు. ఈ ఆరోపణలు ట్రంప్‌ను తీవ్రంగా కలచివేశాయి. ఆయన మస్క్‌పై ప్రతిదాడి చేస్తూ, తన ఎన్నికల విజయానికి మస్క్‌ అవసరం లేదని, ఆయన వ్యాపారాలకు సంబంధించిన ప్రభుత్వ ఒప్పందాలపై సమీక్ష చేపడతామని హెచ్చరించారు.వివాదం తీవ్రతరం కాకముందే, మస్క్‌ తన వైఖరిని మార్చుకున్నారు. అమెరికా కాలమానం ప్రకారం జూన్‌ 11, 2025 బుధవారం తెల్లవారుజామున, మస్క్‌ తన ’ఎక్స్‌’ ఖాతాలో ఒక పోస్ట్‌ ద్వారా తన ఆరోపణలపై చింతిస్తున్నట్లు వెల్లడించారు. ‘అమెరికా అధ్యక్షుడిపై నా పోస్టులు చాలా దూరం వెళ్లాయి‘ అని ఆయన విచారం వ్యక్తం చేశారు. అంతకుముందు, సోమవారం అర్ధరాత్రి ట్రంప్‌కు ప్రైవేట్‌ ఫోన్‌ కాల్‌ ద్వారా మస్క్‌ క్షమాపణ చెప్పినట్లు అమెరికా మీడియా కథనాలు తెలిపాయి. </p>
<p>ఈ క్షమాపణలో మస్క్‌ తన ఆరోపణలను ఉపసంహరించుకున్నట్లు సమాచారం. అంతేకాక, గత శుక్రవారం ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, వైట్‌ హౌస్‌ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ సూసీ విల్స్‌తో జరిగిన సంభాషణలు మస్క్‌ను సయోధ్య మార్గంలో నడిపించాయని తెలుస్తోంది.మస్క్‌ క్షమాపణను ట్రంప్‌ సానుకూలంగా స్వీకరించారు. వైట్‌ హౌస్‌ మీడియా కార్యదర్శి కరోలిన్‌ లివిట్‌ ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ, ‘ఎలాన్‌ మస్క్‌ క్షమాపణను అధ్యక్షుడు ట్రంప్‌ స్వాగతించారు. ఈ పరిణామాన్ని ఆయన అభినందించారు. అమెరికా ప్రజల ప్రయోజనాలపై మా దృష్టి కొనసాగుతోంది‘ అని వెల్లడించారు. అయితే, మస్క్‌ వ్యాపారాలకు సంబంధించిన ప్రభుత్వ కాంట్రాక్టులపై సమీక్ష జరుగుతోందా అనే మీడియా ప్రశ్నకు, అలాంటిదేమీ లేదని లివిట్‌ స్పష్టం చేశారు. ఈ సమాధానం ట్రంప్‌ సయోధ్య వైఖరిని సూచిస్తోందిట్రంప్, మస్క్‌ మధ్య ఈ వివాదం, దాని పరిష్కారం వెనుక రాజకీయ, వ్యాపార ప్రయోజనాలు కీలక పాత్ర పోషించాయని భావించవచ్చు. మస్క్‌ టెస్లా, స్పేస్‌ఎక్స్‌ వంటి సంస్థలు అమెరికా ప్రభుత్వ ఒప్పందాలపై గణనీయంగా ఆధారపడతాయి. </p>
<p>ట్రంప్‌ హెచ్చరికలు మస్క్‌ను తన వైఖరిని సమీక్షించుకునేలా చేసి ఉండవచ్చు. అదే సమయంలో, ట్రంప్‌కు మస్క్‌ వంటి ప్రభావవంతమైన వ్యాపారవేత్త మద్దతు రాజకీయంగా కీలకం. ఈ సయోధ్య ఇరు పక్షాలకు ప్రయోజనకరంగా ఉండే అవకాశం ఉంది. మస్క్‌ యొక్క ’ఎక్స్‌’ ప్లాట్‌ఫారమ్‌ ద్వారా బహిరంగ క్షమాపణ, ట్రంప్‌ యొక్క సానుకూల స్పందన ఈ ఇద్దరి మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయని సూచిస్తున్నాయి. అయితే, ఈ సయోధ్య దీర్ఘకాలికంగా కొనసాగుతుందా లేదా మరో వివాదంతో మళ్లీ గాడి తప్పుతుందా అనేది భవిష్యత్తులోనే తేలనుంది.ట్రంప్, మస్క్‌ మధ్య ఈ ఘటన రాజకీయ, వ్యాపార లోకంలో సంబంధాలు ఎలా ఒడిదొడుకులతో ముందుకు సాగుతాయో చూపిస్తుంది. మస్క్‌ యొక్క క్షమాపణ, ట్రంప్‌ యొక్క స్వీకరణ ఇరు పక్షాలు సంఘర్షణ కంటే సహకారాన్ని ఎంచుకున్నట్లు సూచిస్తోంది. ఈ పరిణామం అమెరికా రాజకీయ, వ్యాపార రంగాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.</p>]]></content:encoded>
                
                                                            <category>అంతర్జాతీయం</category>
                                    

                <link>https://www.jayabheridaily.com/international/again-the-spacecraft-between-trump-musk/article-3594</link>
                <guid>https://www.jayabheridaily.com/international/again-the-spacecraft-between-trump-musk/article-3594</guid>
                <pubDate>Fri, 13 Jun 2025 19:14:18 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.jayabheridaily.com/media/2025-06/hq720-%282%29.jpg"                         length="232025"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Jayabheri Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>A HMPV చైనా వైరస్ భారత్ లోకి ఎంట్రీ!</title>
                                    <description><![CDATA[<p><strong>జయభేరి, హైదరాబాద్, జనవరి 05 : </strong>చైనాలో కొత్త కొత్త వైరస్‌లు పుట్టుకొస్తున్నాయి. ఇంకా కరోనా దడ నుంచి ప్రపంచం పూర్తిగా తేరుకోకముందే ఇప్పుడు మరో కొత్త వైరస్‌.. కరోనాలాంటి లక్షణాలతో వేగంగా వ్యాప్తి చెందుతోం దంటున్నారు.</p>
<p>హెల్త్‌ ఎక్స్‌పర్ట్స్. ఇన్‌ఫ్ల్యూ యెంజా A, HMPV వైరస్‌లతో చైనా ప్రజలు ఇబ్బందులు పడుతున్నా రు. రోగులతో ఆస్పత్రులు నిండిపోతున్నయి. హ్యుమ న్ మెటాప్ న్యూమోవైరస్ అనే ఈ కొత్త వైరస్‌ తీవ్రంగా వ్యాప్తి చెందుతోందంటు న్నారు. అయితే చైనా దీనిని అధికారికంగా ధృవీకరించలేదు.<br />ఈ హెచ్ఎంపీవీ (HMPV) వైరస్‌.. కరోనా వైరస్‌ లానే అంటువ్యాధి అని, ప్రాణాం తకం అని చెబుతున్నారు. హెచ్ఎంపీవీ వైరస్ సోకిన వారిలో దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు ఉన్నట్టు చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. </p>
<p>ఇన్‌ఫ్లుఎంజా A, HMPV, మైకోప్లాస్మా నిమోనియా, COVID-19 వైరస్‌లు వేగంగా</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.jayabheridaily.com/international/a-hmpv-chinese-virus-entry-into-india/article-3336"><img src="https://www.jayabheridaily.com/media/400/2025-01/img-20250106-wa1815.jpg" alt=""></a><br /><p><strong>జయభేరి, హైదరాబాద్, జనవరి 05 : </strong>చైనాలో కొత్త కొత్త వైరస్‌లు పుట్టుకొస్తున్నాయి. ఇంకా కరోనా దడ నుంచి ప్రపంచం పూర్తిగా తేరుకోకముందే ఇప్పుడు మరో కొత్త వైరస్‌.. కరోనాలాంటి లక్షణాలతో వేగంగా వ్యాప్తి చెందుతోం దంటున్నారు.</p>
<p>హెల్త్‌ ఎక్స్‌పర్ట్స్. ఇన్‌ఫ్ల్యూ యెంజా A, HMPV వైరస్‌లతో చైనా ప్రజలు ఇబ్బందులు పడుతున్నా రు. రోగులతో ఆస్పత్రులు నిండిపోతున్నయి. హ్యుమ న్ మెటాప్ న్యూమోవైరస్ అనే ఈ కొత్త వైరస్‌ తీవ్రంగా వ్యాప్తి చెందుతోందంటు న్నారు. అయితే చైనా దీనిని అధికారికంగా ధృవీకరించలేదు.<br />ఈ హెచ్ఎంపీవీ (HMPV) వైరస్‌.. కరోనా వైరస్‌ లానే అంటువ్యాధి అని, ప్రాణాం తకం అని చెబుతున్నారు. హెచ్ఎంపీవీ వైరస్ సోకిన వారిలో దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు ఉన్నట్టు చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. </p>
<p>ఇన్‌ఫ్లుఎంజా A, HMPV, మైకోప్లాస్మా నిమోనియా, COVID-19 వైరస్‌లు వేగంగా వ్యాప్తి చెందుతు న్నాయి. ఈ కొత్త వైరస్‌ హెచ్ఎంపీవీ (HMPV) శరవేగంగా విస్తరిస్తోందం టున్నారు.<br />తాజాగా  చైనాలో విజృం భిస్తున్న “హెచ్‌ఎంపీవీ వైరస్ ఇండియాలోకి” ఎంటర్ అయింది. కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో తొలి కేసు వెలుగు చూసిం ది. ప్రైవేట్ ఆసుపత్రి నుంచి వచ్చిన నివేదిక ప్రకారం 8 నెలల శిశువుకు పాజిటివ్ గా నిర్ధారణ అయిందని రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. </p>
<p>బెంగళూరులోని బాప్టిస్ట్ హాస్పిటల్‌లో ఈ కేసు నమోదైంది. అయితే ఈ వైరస్ మన దేశంలో తొలి కేసు నమోదవడంతో అందరి గుండెల్లో దడ మొదలైంది. చైనాలో హెచ్ఎంపీవీ (HMPV) వైరస్ కేసులు పెరుగుతుం డటంపై భారత్ అలర్ట్ అయ్యింది. <br />ఎలాంటి ఆందోళన అవస రం లేదని కేంద్ర వైద్యారోగ్య శాఖ ఓ ప్రకటన విడుదల చేసిన కొద్ది గంటల్లోనే భారత్‌లో తొలి కేసు నమోదైంది. నగరంలో ఇదే మొదటి కేసు కావడంతో వైద్య, ఆరోగ్య సిబ్బంది, అధికారులు అప్రమత్తం అయ్యారు.</p>]]></content:encoded>
                
                                                            <category>అంతర్జాతీయం</category>
                                    

                <link>https://www.jayabheridaily.com/international/a-hmpv-chinese-virus-entry-into-india/article-3336</link>
                <guid>https://www.jayabheridaily.com/international/a-hmpv-chinese-virus-entry-into-india/article-3336</guid>
                <pubDate>Mon, 06 Jan 2025 14:13:39 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.jayabheridaily.com/media/2025-01/img-20250106-wa1815.jpg"                         length="124587"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Jayabheri Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>గూగుల్ తో తెలంగాణ సర్కార్ ఒప్పందం</title>
                                    <description><![CDATA[<p><strong>జయభేరి, హైదరాబాద్, డిసెంబర్ 4:</strong><br />తెలంగాణ సీఎం రేవంత్ సర్కార్ ఏడాది పాలన పూర్తయ్యే క్రమంలో.. నూతన శకానికి నాంది పలికింది. ఏకంగా గూగుల్ సంస్థతో ఒప్పందాన్ని ఏర్పరచుకొని, హైదరాబాద్ నగరం వైపు ప్రపంచం చూసేలా సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డిని బుధవారం గూగుల్ సీఐఓ రాయల్ హాన్సెన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఏర్పాటుచేసే పలు సంస్థల గురించి వారిద్దరి మధ్య చర్చలు సాగాయి. దీనితో తెలంగాణలో భారీ పెట్టుబడులకు గూగుల్‌ సిద్దమైంది. </p>
<p>భారతదేశంలోనే మొట్టమొదటి గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ను స్థాపించేందుకు నేడు సీఎం రేవంత్ రెడ్డిని గూగుల్ సీఐఓ కలిశారు. ఆసియా పసిఫిక్ రీజియన్‌లో టోక్యో తర్వాత ఏర్పాటు చేసే సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ హైదరాబాద్ లో స్థాపించడం గమనార్హం. ఈ సెంటర్ అధునాతన భద్రత, ఆన్లైన్ భద్రత ఉత్పత్తులను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.jayabheridaily.com/international/telangana-governments-agreement-with-google/article-3282"><img src="https://www.jayabheridaily.com/media/400/2024-12/google-1_v_jpg--442x260-4g.webp" alt=""></a><br /><p><strong>జయభేరి, హైదరాబాద్, డిసెంబర్ 4:</strong><br />తెలంగాణ సీఎం రేవంత్ సర్కార్ ఏడాది పాలన పూర్తయ్యే క్రమంలో.. నూతన శకానికి నాంది పలికింది. ఏకంగా గూగుల్ సంస్థతో ఒప్పందాన్ని ఏర్పరచుకొని, హైదరాబాద్ నగరం వైపు ప్రపంచం చూసేలా సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డిని బుధవారం గూగుల్ సీఐఓ రాయల్ హాన్సెన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఏర్పాటుచేసే పలు సంస్థల గురించి వారిద్దరి మధ్య చర్చలు సాగాయి. దీనితో తెలంగాణలో భారీ పెట్టుబడులకు గూగుల్‌ సిద్దమైంది. </p>
<p>భారతదేశంలోనే మొట్టమొదటి గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ను స్థాపించేందుకు నేడు సీఎం రేవంత్ రెడ్డిని గూగుల్ సీఐఓ కలిశారు. ఆసియా పసిఫిక్ రీజియన్‌లో టోక్యో తర్వాత ఏర్పాటు చేసే సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ హైదరాబాద్ లో స్థాపించడం గమనార్హం. ఈ సెంటర్ అధునాతన భద్రత, ఆన్లైన్ భద్రత ఉత్పత్తులను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.ఇటీవల యూఎస్ఏ లోని గూగుల్ ప్రధాన కార్యాలయాన్ని సీఎం రేవంత్ రెడ్డి సందర్శించిన సందర్భంగా అక్కడ గూగుల్ సమస్త ప్రతినిధులతో పలు అంశాలను సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. హైదరాబాద్ నగరంలో జిఎస్ఈసిని ఏర్పాటు చేసేందుకు, గూగుల్ ముందుకు రావడం తనకు గర్వంగా ఉందంటూ సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా అన్నారు.</p>
<p>సీఎం రేవంత్ మాట్లాడుతూ.. యావత్ భారత్ లోనే హైదరాబాద్ నగరం ఐటీ మరియు ఇన్నోవేషన్ హబ్ గా నిలుస్తుందనడానికి గూగుల్ తో గల తమ భాగస్వామ్యం నిదర్శనమన్నారు. డిజిటల్ స్కిల్ డెవలప్మెంట్లో తెలంగాణ ఎప్పుడు ముందులో ఉంటుందని, ఇప్పటికే అత్యంత విలువైన ఐదు టెక్స్ కంపెనీలు హైదరాబాద్ లో ఉన్నాయన్నారు.గూగుల్ తో జరిగిన ఒప్పందంతో డిజిటల్ భద్రతను మరింత పటిష్టం చేసేందుకు అవకాశం ఉంటుందని, సైబర్ సెక్యూరిటీ కార్యక్రమాలలో హైదరాబాద్ అగ్రగామిగా నిలుస్తుందని సీఎం రేవంత్ అన్నారు. ఈ సందర్భంగా హాన్సెన్ మాట్లాడుతూ.. డిజిటల్ స్కిల్ డెవలప్‌మెంట్‌లో తెలంగాణ ముందంజలో ఉందని అన్నారు. ‘ప్రపంచ వ్యాప్తంగా ఐటీ, ఐటీ ఇంజనీరింగ్ సర్వీసెస్ అభివృద్ధికి హైదరాబాద్ కేంద్రంగా ఉంది. </p>
<p><img src="https://www.jayabheridaily.com/media/2024-12/google-1_v_jpg--442x260-4g.webp" alt="google-1_V_jpg--442x260-4g" width="442" height="260"></img></p>
<p>ఇప్పటికే ప్రపంచంలో పేరొందిన అయిదు టెక్ కంపెనీలు గూగుల్, మైక్రోసాఫ్ట్, ఆపిల్, అమెజాన్, ఫేస్‌బుక్ ఇక్కడే ఉన్నాయి. ఇప్పుడు సేఫ్టీ సెంటర్ ద్వారా స్థాయిలో సైబర్ సేఫ్టీ సమస్యలను వేగంఆ పరిష్కరించే వీలుంటుందని అభిప్రాయపడ్డారు.ఈ సెంటర్ ఏర్పాటుతో వేల సంఖ్యోల ప్రత్యక్ష మరియు పరోక్ష ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. గూగుల్‌ మేనేజ్‌మెంట్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేలా ఒప్పించిన రేవంత్ సర్కార్ కు నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతున్నారు. ఈ భేటీలో మంత్రి శ్రీధర్‌బాబు, పలువురు గూగుల్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>అంతర్జాతీయం</category>
                                            <category>తెలంగాణ </category>
                                    

                <link>https://www.jayabheridaily.com/international/telangana-governments-agreement-with-google/article-3282</link>
                <guid>https://www.jayabheridaily.com/international/telangana-governments-agreement-with-google/article-3282</guid>
                <pubDate>Thu, 05 Dec 2024 07:19:23 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.jayabheridaily.com/media/2024-12/google-1_v_jpg--442x260-4g.webp"                         length="22276"                         type="image/webp"  />
                
                                    <dc:creator><![CDATA[Jayabheri Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వైట్ హౌసు దూరంగా ట్రంప్ కుమార్తె,అల్లుడు..!</title>
                                    <description><![CDATA[<p>అమెరికా నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న బాధ్యతలు చేపట్టనున్నారు. ఈనేపథ్యంలోనే ఆయన కూతురు ఇవాంక, అల్లుడు జారెడ్ కుష్నర్ గురించి చర్చ మొదలైంది.</p>
<p>గతంలో ట్రంప్ అధ్యక్షుడిగా పని చేసినప్పుడు ఇవాంక, కుష్నర్ వైట్హౌస్లో పని చేశారు. అయితే ఈసారి మాత్రం వాళ్లు అడ్మినిస్ట్రేషన్లో పాలుపంచుకునేలా కనిపించడం లేదు. వాళ్లిద్దరూ ట్రంప్ రాజకీయ ప్రచారాల్లోనూ పాల్గొనలేదు.*</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.jayabheridaily.com/international/trumps-daughter-in-law-away-from-the-white-house/article-3194"><img src="https://www.jayabheridaily.com/media/400/2024-11/img-20241110-wa1686.jpg" alt=""></a><br /><p>అమెరికా నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న బాధ్యతలు చేపట్టనున్నారు. ఈనేపథ్యంలోనే ఆయన కూతురు ఇవాంక, అల్లుడు జారెడ్ కుష్నర్ గురించి చర్చ మొదలైంది.</p>
<p>గతంలో ట్రంప్ అధ్యక్షుడిగా పని చేసినప్పుడు ఇవాంక, కుష్నర్ వైట్హౌస్లో పని చేశారు. అయితే ఈసారి మాత్రం వాళ్లు అడ్మినిస్ట్రేషన్లో పాలుపంచుకునేలా కనిపించడం లేదు. వాళ్లిద్దరూ ట్రంప్ రాజకీయ ప్రచారాల్లోనూ పాల్గొనలేదు.*</p>]]></content:encoded>
                
                                                            <category>అంతర్జాతీయం</category>
                                    

                <link>https://www.jayabheridaily.com/international/trumps-daughter-in-law-away-from-the-white-house/article-3194</link>
                <guid>https://www.jayabheridaily.com/international/trumps-daughter-in-law-away-from-the-white-house/article-3194</guid>
                <pubDate>Sun, 10 Nov 2024 15:01:25 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.jayabheridaily.com/media/2024-11/img-20241110-wa1686.jpg"                         length="45042"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Jayabheri Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>2025 ఫిబ్రవరి నెలలో భూమ్మీదకి రానున్న సునీత విలియమ్స్</title>
                                    <description><![CDATA[<p><strong>జయభేరి, </strong><strong>హైదరాబాద్, సెప్టెంబర్ 30 : </strong>కొన్ని నెలలుగా అంతరిక్ష కేంద్రంలో చిక్కుకు పోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ ను తిరిగి భూమిపైకి తీసుకొచ్చేందుకు నాసా ప్రయత్నాలు సఫలం అవుతున్నాయి. </p>
<p>నాసా, స్పేస్ఎక్స్ చేపట్టిన క్రూ-9 మిషన్ ను శనివారం రాత్రి ప్లోరిడాలోని కేప్ కెనావెరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి లాంచ్ చేశారు. కొన్ని గంటల తరువాత సోమవారం తెల్లవారుజామున స్పేస్ఎ క్స్ క్రూ-9 విజయవంతంగా అంతరిక్ష కేంద్రానికి చేరుకుంది. </p>
<p>ఈ మిషన్ లో నాసా వ్యోమ గామి నిక్ హేగ్, రష్యన్ కాస్మోనాట్ అలెగ్జాండర్ గోర్బునోవ్ వెళ్లారు. అంత రిక్ష కేంద్రానికి చేరుకోగానే వారికి సునీత విలియమ్స్, విల్మోర్ స్వాగతం పలికారు. </p>
<p>స్పేస్ఎక్స్ క్రూ-9 మిషన్ లో ప్రస్తుతం అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న నిక్ హేగ్, అలెగ్జాండర్ గోర్బునోవ్ తో పాటు సునీత, విల్మోర్ వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో భూమికి తిరిగి చేరుకునే అవకాశం</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.jayabheridaily.com/international/sunita-williams-will-come-to-earth-in-the-month-of/article-2999"><img src="https://www.jayabheridaily.com/media/400/2024-09/img-20240930-wa1184.jpg" alt=""></a><br /><p><strong>జయభేరి, </strong><strong>హైదరాబాద్, సెప్టెంబర్ 30 : </strong>కొన్ని నెలలుగా అంతరిక్ష కేంద్రంలో చిక్కుకు పోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ ను తిరిగి భూమిపైకి తీసుకొచ్చేందుకు నాసా ప్రయత్నాలు సఫలం అవుతున్నాయి. </p>
<p>నాసా, స్పేస్ఎక్స్ చేపట్టిన క్రూ-9 మిషన్ ను శనివారం రాత్రి ప్లోరిడాలోని కేప్ కెనావెరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి లాంచ్ చేశారు. కొన్ని గంటల తరువాత సోమవారం తెల్లవారుజామున స్పేస్ఎ క్స్ క్రూ-9 విజయవంతంగా అంతరిక్ష కేంద్రానికి చేరుకుంది. </p>
<p>ఈ మిషన్ లో నాసా వ్యోమ గామి నిక్ హేగ్, రష్యన్ కాస్మోనాట్ అలెగ్జాండర్ గోర్బునోవ్ వెళ్లారు. అంత రిక్ష కేంద్రానికి చేరుకోగానే వారికి సునీత విలియమ్స్, విల్మోర్ స్వాగతం పలికారు. </p>
<p>స్పేస్ఎక్స్ క్రూ-9 మిషన్ లో ప్రస్తుతం అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న నిక్ హేగ్, అలెగ్జాండర్ గోర్బునోవ్ తో పాటు సునీత, విల్మోర్ వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో భూమికి తిరిగి చేరుకునే అవకాశం ఉంది.</p>
<p>క్రూ-9 మిషన్‌ను ఈనెల 26నే ప్రయోగించాలని నాసా, స్పేస్‌ఎక్స్ భావిం చగా గల్ఫ్ ఆఫ్ మెక్సికో, ఫ్లోరిడా పశ్చిమ తీరంలో ప్రతికూల వాతావ రణ పరిస్థితుల కారణంగా మిషన్ ప్రయోగం వాయిదా పడింది. తిరిగి శనివారం సాయంత్రం క్రూ-9 మిషన్ ను ప్రయోగించారు. </p>
<p>ఇదిలాఉంటే.. 2024 జూన్ నెలలో అంతరిక్ష కేంద్రానికి బోయింగ్‌ స్టార్‌లైనర్‌ ద్వారా వెళ్లిన సునీతా విలియమ్స్‌, బుచ్ విల్మోర్ అందులో తలెత్తిన సాంకేతిక లోపాల కారణంగా అక్కడే చిక్కుకుపోయారు. </p>
<p>అయితే, వారిని తీసుకొ చ్చేందుకు నాసా ప్రయ త్నాలు ప్రారంభించింది. వ్యోమగాములను స్టార్ లైనర్ పైకి తీసుకురావడం చాలా ప్రమాదకరమని నాసా నిర్ధారించింది. అంతరిక్ష నౌక సెప్టెంబర్ లో భూమికి తిరిగి చేరుకుంది. అంతరిక్ష కేంద్రంలో చిక్కు కున్న సునీత విలియమ్స్, విల్మోర్ ను భూమిపైకి తీసుకొచ్చేందుకు స్పేస్ ఎక్స్ యొక్క క్రూ-9 మిషన్ ను నాసా ప్రయోగించింది...</p>]]></content:encoded>
                
                                                            <category>అంతర్జాతీయం</category>
                                    

                <link>https://www.jayabheridaily.com/international/sunita-williams-will-come-to-earth-in-the-month-of/article-2999</link>
                <guid>https://www.jayabheridaily.com/international/sunita-williams-will-come-to-earth-in-the-month-of/article-2999</guid>
                <pubDate>Mon, 30 Sep 2024 12:14:50 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.jayabheridaily.com/media/2024-09/img-20240930-wa1184.jpg"                         length="69434"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Jayabheri Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>శ్రీలంక చరిత్రలోనే కొత్తమలుపు</title>
                                    <description><![CDATA[<p>శ్రీలంక చరిత్ర, వారు బ్రిటిష్‌ వలస పాలన నుండి 1948లో స్వతంత్రులైన 74 సంవత్సరాల తర్వాత ఈ నెల 22న కొత్త మలుపు తిరిగింది. ఆ దేశాన్ని ఇంతకాలం మధ్యే మార్గానికి చెందిన, లేదా భారతదేశపు కాంగ్రెస్‌ వలె కొద్దిగా వామపక్షపు మొగ్గు గల పార్టీలు పాలించగా, ఈ ఆదివారం నాటి ఎన్నికలలో స్పష్టంగా మార్క్సిస్టు సిద్ధాంతాలు గల జనతా విముక్తి పెరమున (జేవీపీ) పార్టీ విజయం సాధించింది.</p>
<p>ఆ మరునాడే జేవీపీ నాయకుడు అనూర కుమార దిస్సనాయకే దేశాధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేశారు. జేవీపీ ఇండియా వ్యతిరేకి. చైనాకు అనుకూలం. తమిళ టైగర్లపై ఊచకోతను బలపరిచింది. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వంతో సంబంధాలకు గట్టి ప్రయత్నం అవసరం.</p>
<p>శ్రీలంకలో జనతా విముక్తి పెరమున (జేవీపీ) విజయంలో గమనించవలసిన ముఖ్యమైన అంశాలు కొన్నున్నాయి. ఓటింగ్‌ శాతం అసాధారణంగా 75 శాతానికి చేరింది. జేవీపీకి లభించిన ఓట్లు 42.3 శాతం. వారి ప్రధాన</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.jayabheridaily.com/international/a-turning-point-in-the-history-of-sri-lanka/article-2952"><img src="https://www.jayabheridaily.com/media/400/2024-09/img-20240925-wa1828.jpg" alt=""></a><br /><p>శ్రీలంక చరిత్ర, వారు బ్రిటిష్‌ వలస పాలన నుండి 1948లో స్వతంత్రులైన 74 సంవత్సరాల తర్వాత ఈ నెల 22న కొత్త మలుపు తిరిగింది. ఆ దేశాన్ని ఇంతకాలం మధ్యే మార్గానికి చెందిన, లేదా భారతదేశపు కాంగ్రెస్‌ వలె కొద్దిగా వామపక్షపు మొగ్గు గల పార్టీలు పాలించగా, ఈ ఆదివారం నాటి ఎన్నికలలో స్పష్టంగా మార్క్సిస్టు సిద్ధాంతాలు గల జనతా విముక్తి పెరమున (జేవీపీ) పార్టీ విజయం సాధించింది.</p>
<p>ఆ మరునాడే జేవీపీ నాయకుడు అనూర కుమార దిస్సనాయకే దేశాధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేశారు. జేవీపీ ఇండియా వ్యతిరేకి. చైనాకు అనుకూలం. తమిళ టైగర్లపై ఊచకోతను బలపరిచింది. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వంతో సంబంధాలకు గట్టి ప్రయత్నం అవసరం.</p>
<p>శ్రీలంకలో జనతా విముక్తి పెరమున (జేవీపీ) విజయంలో గమనించవలసిన ముఖ్యమైన అంశాలు కొన్నున్నాయి. ఓటింగ్‌ శాతం అసాధారణంగా 75 శాతానికి చేరింది. జేవీపీకి లభించిన ఓట్లు 42.3 శాతం. వారి ప్రధాన ప్రత్యర్థి, మాజీ అధ్యక్షుడు ప్రేమదాస వారసుడైన సజిత్‌ ప్రేమదాస రెండవ స్థానంలో నిలవగా ఆయనకు వచ్చినవి 32.71 శాతం. అధ్యక్షునిగా ఇపుడు పదవీ విరమణ చేసిన రణిల్‌ విక్రమసింఘే తెచ్చుకున్నవి 17.27 శాతం కాగా, రాజపక్షే వారసుడు నమల్‌ రాజపక్షే కేవలం 3 శాతానికి పరిమితమయ్యాడు. </p>
<p>అనూర దిస్స నాయకే పేరు మనకిక్కడ తెలియదుగానీ, తక్కిన వంశాలన్నీ సుపరిచి తమే. ఎన్నికల ఫలితాలకు సంబంధించి గమనించవలసిన మరో విషయం, జేవీపీ మొదటిసారిగా దేశంలోని అన్ని ప్రాంతాలలో బలం సంపాదించటం. అక్కడ ఆ పార్టీకి మొదటినుంచి పునాది ఉన్నది దక్షిణ, మధ్య ప్రాంతాలలో మాత్రమే. తూర్పు, పడమరలలోగానీ, ఉత్తరానగానీ బలహీనం. ఇది నేను శ్రీలంకలో పర్యటించినపుడు స్వయంగా గమనించాను. </p>
<p>దక్షిణాన, మధ్య ప్రాంతాలలో గ్రామాలు, పట్టణాలు అన్నీ జేవీపీ కంచుకోటలు. అదే ప్రాంతాన గల పెరెదీనియా అనే అతి సుందరమైన యూనివర్సిటీకి వెళ్లగా, సీలింగ్‌ నుంచి కింది వరకు వేలాడే మార్క్స్, ఎంగెల్స్, లెనిన్‌ చిత్రాలు! ఆ యూనివర్సిటీ పూర్తిగా జేవీపీ విద్యార్థి సంఘపు స్థావరం. అది చూసి నాకు ఆ కాలపు కాకతీయ యూనివర్సిటీ గుర్తుకు వచ్చింది. అటువంటి దశ నుంచి జేవీపీ ఇపుడు అన్ని ప్రాంతాలకు పాకిపోయింది.</p>
<p>అయితే, అదే సమయంలో గుర్తించవలసిన వాస్తవం ఒకటున్నది. జేవీపీ ఈ విధమైన బలాన్ని మొదటిసారిగా సాధించటానికి కొన్ని కారణాలున్నాయి. ఒకటి, దేశాన్ని మొదటి నుంచి పాలించిన అన్ని పార్టీలు వరుసగా విఫలమవుతూ ప్రజల విశ్వాసాన్ని కోల్పోవటం; ఆర్థిక స్థితి తీవ్రంగా దెబ్బ తిని, భారీగా అప్పులపాలై, కొంత కాలం క్రితం దివాళా పరిస్థితికి చేరిన సంక్షోభం గురించి, ఫలితంగా పెద్ద ఎత్తున ప్రజాందోళనలు, హింస, సైన్యం ద్వారా అణచివేత, దేశం నుంచి అధ్యక్షుడు రాజపక్షే పరారీల వార్తలు చూశాం. </p>
<p>ఆ పరిస్థితుల్లో సైన్యం సహా అన్ని పార్టీల రాజీతో మరొక మాజీ అధ్యక్షుడైన రణిల్‌ విక్రమసింఘేకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. ఐఎంఎఫ్‌ భారీ రుణంతో ఆయన ఆర్థిక స్థితిని చక్కబెట్టజూశారు గానీ ఆయన వల్ల కాలేదు. ప్రజల పరిస్థితులు క్షీణించటం, ధరలు ఆకాశానికి చేరటం, తీవ్ర నిరుద్యోగం వంటి కారణాలతో ఇతర పార్టీలన్నీ ప్రజల విశ్వా సాన్ని కోల్పోయాయి. ఒక శూన్యం ఏర్పడింది. </p>
<p>రెండు, తాము ఆర్థిక స్థితిని చక్కబెట్టడంపై దృష్టిని కేంద్రీకరించగలమనీ, సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో ప్రయత్నించగలమనీ జేవీపీ నమ్మబలికిన మాటలను ప్రజలు నమ్మటం. మూడు, తమది మార్క్సిస్టు సిద్ధాంతం కాగా, డెమోక్రటిక్‌ సోషలిజం (మన దగ్గర సోషలిస్టు పార్టీల వలె), సామాజిక న్యాయం, అవినీతి నిర్మూలన అజెండాతో మార్పు, సంస్క రణ అనే లక్ష్యాలతో పనిచేయగలమని ప్రకటించటం.</p>
<p>జేవీపీ సిద్ధాంతాలు మొదటి నుంచి ప్రజానుకూలమైనవి. నిరాడంబరులు, నీతిపరులు, కష్టించి పనిచేసేవారు, ఎల్లప్పుడూ ప్రజల మధ్య ఉంటారన్న పేరున్నది. పార్టీ వ్యవస్థాపకుడైన రోహణ విజెవీర యువకులకు రహస్యంగా సాయుధ శిక్షణలు ఇచ్చి ఒకసారి 1971లో, తర్వాత అంతకన్నా భీకరంగా 1987–89లో రెండవసారి ఆకస్మిక గెరిల్లా దాడులతో దేశాన్ని స్తంభింపజేశాడు. </p>
<p>ఆయన గెరిల్లా బలాన్ని శ్రీలంక సైన్యం సైతం ఆపలేక పోవటంతో ఇతర దేశాలు సైన్యాలను పంపవలసి వచ్చింది. ఆ సైన్యాలన్నీ కలిసి దాదాపు 70 వేల మంది గెరిల్లాలను కాల్చివేసినట్లు అంచనా. ఆ కాలంలో ఇదంతా ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనాన్ని సృష్టించింది. ఆ తర్వాత జేవీపీ సాయుధ పోరాటాన్ని వదలివేసింది. మార్క్సిస్టు–లెనినిస్టు సిద్ధాంతంతోనే పార్లమెంటరీ రాజకీయాలలోకి మళ్లింది.</p>
<p>ఇటువంటి నేపథ్యం నుంచి వచ్చిన అనూర ఒక మారుమూల గ్రామానికి, అతి సాధారణ కుటుంబానికి చెందినవాడు. విద్యార్థి దశ నుంచే రాజకీయాలలో పాల్గొంటూ క్రమంగా పార్టీలో గుర్తింపు పొంది ఎదుగుతూ వచ్చాడు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించగలడనే పేరు తెచ్చుకున్నాడు. ఎప్పుడు ఏ విషయంలోనూ చెడ్డ పేరు తెచ్చుకోలేదు. </p>
<p>ఈ విధమైన వ్యక్తిగత ప్రతిష్ఠ కూడా ఉన్నవాడు గనుకనే ఆదివారం నాటి ఎన్నికలలో అన్ని ప్రాంతాల ప్రజలు తనకు, తన పార్టీకి అధికారాన్ని కట్టబెట్టారు. ఆధిపత్యవాదపు సింహళ జాతీయులు, తమిళులు, ముస్లిములు, దక్షిణ–మధ్య ప్రాంతాల వాసులుగా విడిపోయి ఉండే అక్కడి దేశీ యులు ఈ విధంగా మూకుమ్మడిగా ఒక పార్టీని బలపరచటం ఒక మేరకు దేశ స్వాతంత్య్రానంతరం బండారనాయకే కుటుంబ కాలంలో మినహా ఎపుడూ జరగలేదు. </p>
<p>ఇపుడు జేవీపీ తన చిన్న మిత్ర పక్షాలతో కలిసి నేషనల్‌ పీపుల్స్‌ పవర్‌ (ఎన్‌పీపీ) పేరిట ఒక ఏకీభావం గల కూటమితో ఆ ఘనతను సాధించింది. ‘ఇది దేశాభ్యుదయం, పునర్నవీకరణల సరికొత్త శకం దిశగా ఒక ముందడుగు’ అని, ‘సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు ద్వారా దేశాన్ని కొత్త మలుపు తిప్పగలమనే నమ్మకం మాకున్న’దని ఈ సందర్భంగా అనూర ప్రకటించారు.</p>
<p>అయితే, శ్రీలంకను 1948లో దేశ స్వాతంత్య్రానికి ముందు నుంచే సమస్యలకు గురిచేస్తూ, 1976లో వేలుపిళ్ళై ప్రభాకరన్‌ నాయకత్వాన లిబరేషన్‌ టైగర్స్‌ ఆఫ్‌ తమిళ ఈలం (ఎల్టీటీటీఈ) స్థాపన తర్వాత మహా తీవ్ర దశకు చేరిన తమిళుల సమస్యపై జేవీపీ పరిష్కార మార్గం ఏమిటన్నది ఒక ముఖ్యమైన ప్రశ్న. నేను కొలంబో శివార్లలోని జేవీపీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి అక్కడి నాయకులతో మాట్లాడినపుడు, వారు తమిళులకు ప్రత్యేక రాజ్యం కాదు గదా కనీసం వారి ప్రాంతాలకు ఫెడరల్‌ హక్కులు ఇచ్చేందుకు కూడా వ్యతిరేకులని అర్థమైంది. </p>
<p>అది మార్క్సిజం అవగాహనకు భిన్నం కదా అని నేను గుర్తు చేసినా వారు అంగీకరించలేదు. నాకు అర్థమైన దానిని బట్టి ఇతర సింహళీయులు, బౌద్ధ గురువుల వలెనే జేవీపీ పూర్తిగా జాతీయవాద పార్టీ. తమ దేశ ఐక్యతకు, భౌగోళికతకు చిన్నమెత్తు భంగపాటు అయినా కలగరాదన్నది వారి వైఖరి. అందు కోసం బౌద్ధ గురువులు బుద్ధుని బోధనలనైనా పక్కకు పెట్టినట్లు, జేవీపీ వారు మార్క్సిస్టు సూత్రాలనైనా విస్మరిస్తారు. </p>
<p>అందుకే వీరు ఇరువురూ, తమిళ ప్రాంతాలకు ఫెడరల్‌ అధికారం కోసం రాజీవ్‌ గాంధీ, జయవర్ధనేల మధ్య ఒప్పందంతో శ్రీలంక రాజ్యాంగానికి జరిగిన 13వ సవరణను తీవ్రంగా వ్యతిరేకించారు. తమిళ టైగర్లపై ఊచకోతను పూర్తిగా బలపరిచారు. అప్పటితో పోల్చితే ప్రభాకరన్‌ గానీ, ఈలం పోరాటంగానీ లేనందున ఈ మారిన పరిస్థితులలో అనూర ప్రభుత్వ విధానం ఏమి కాగలదో వేచి చూడాలి.</p>
<p>శ్రీలంక పొరుగు దేశమైన ఇండియాకు వారి విదేశాంగ విధానం ముఖ్యమైనది. యథాతథంగా జేవీపీ మొదటినుంచి ఇండియా వ్యతిరేకి. చైనాకు అనుకూలం. అందుకు కారణాలను వారి కార్యా లయాన్ని సందర్శించినపుడు నాకు చెప్పారు. అదట్లా ఉంచితే, నిజా నికి ఇంతకు ముందటి అధ్యక్షులు కూడా చైనా పట్ల ఎంతో కొంత మొగ్గు చూపిన వారే తప్ప ఇండియా పట్ల కాదు. </p>
<p>ఆ విధంగా ఇండి యాకు నాలుగు వైపుల గల దేశాలన్నింటిలో భూటాన్‌ తప్ప మనకు నిజంగా అనుకూలమన్నది ఒక్కటైనా లేదు. బంగ్లాదేశ్‌ కొంతమేర అట్లా ఉండగా షేక్‌ హసీనా పదవీచ్యుతితో పరిస్థితి మారింది. అటు వంటప్పుడు శ్రీలంక కొత్త ప్రభుత్వంతో సంబంధాల అభివృద్ధికి గట్టి ప్రయత్నమే చేయవలసి ఉంటుంది.</p>]]></content:encoded>
                
                                                            <category>అంతర్జాతీయం</category>
                                    

                <link>https://www.jayabheridaily.com/international/a-turning-point-in-the-history-of-sri-lanka/article-2952</link>
                <guid>https://www.jayabheridaily.com/international/a-turning-point-in-the-history-of-sri-lanka/article-2952</guid>
                <pubDate>Wed, 25 Sep 2024 15:54:42 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.jayabheridaily.com/media/2024-09/img-20240925-wa1828.jpg"                         length="150274"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Jayabheri Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>గ్రామమహిళలను పెళ్లి చేసుకుంటే 4140 డాలర్లు</title>
                                    <description><![CDATA[<p><em><span style="font-size:14pt;color:rgb(208,12,211);">టోక్యోలో ఒంటరిగా ఉండే యువతులు గ్రామీణ ప్రాంతాల్లోని యువకులను పెళ్లి చేసుకుని, అక్కడే సెటిల్ అయితే వాళ్లకు డబ్బులు ఇవ్వనుంది. పెళ్లి సంబంధాలు చూసుకోవడానికి మహిళ గ్రామీణ ప్రాంతాలకు వెళ్లడానికి కావాల్సిన డబ్బులు కూడా ప్రభుత్వమే ఇస్తుంది. పూర్తిగా అక్కడే ఉండిపోతే.. 6000000 యెన్ అంటే 4140 డాలర్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది.</span></em></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.jayabheridaily.com/international/4140-dollars-if-you-marry-village-women/article-2805"><img src="https://www.jayabheridaily.com/media/400/2024-09/japanese-women-who-dont-marry-villagers-has-that-plan-reversedd.jpg" alt=""></a><br /><p><strong><span style="font-size:14pt;">టోక్యో, సెప్టెంబర్ 3 :</span></strong><br /><span style="font-size:14pt;">ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశంగా చైనా అవతరించింది. అయితే ప్రస్తుతం జనాభా తగ్గిపోవడంతో యువత పెళ్లి చేసుకోవడానికి పథకాలు తీసుకొచ్చింది. మారిన జీవనశైలి, పట్టణ లైఫ్‌కి అలవాటు పడిపోవడం, రిలేషన్‌లో కంటే ఒంటరిగానే జీవితం బాగుందని భావించి చాలా మంది యువత పెళ్లికి నిరాకరిస్తుంది. </span></p>
<p><span style="font-size:14pt;">అయితే ఈ మధ్య జపాన్‌లో కూడా జనాభా తగ్గిపోతుంది. ఈ నేపథ్యంలో జనాభా సంఖ్యను పెంచేందుకు ఆ దేశం కొత్త పథకాన్ని తీసుకువస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ పథకాన్ని అమలు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతకీ ఆ పథకం ఏంటి? మహిళలకు ఆ పథకం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో మరి తెలుసుకుందాం. సాధారణంగా ఎక్కడైనా ఉపాధి కోసం పట్టణాలకు వెళ్తారు. అక్కడే ఇక సెటిల్ అవుతారు. జపాన్‌లో కూడా ఇదే తరహా జరిగింది. ప్రస్తుతం జపాన్‌లో కూడా రోజురోజుకి జనాభా తగ్గిపోతుంది. ముఖ్యంగా యువతులు ఎక్కువగా పట్టణాలకు వెళ్లి అక్కడ యువకులనే పెళ్లి చేసుకుని సెటిల్ అవుతున్నారు. ఈ క్రమంలో గ్రామీణ ప్రాంతాల్లో యువతుల జనాభా తగ్గిపోతుంది.</span></p>
<p><span style="font-size:14pt;"><img src="https://www.jayabheridaily.com/media/2024-09/japanese-women-who-dont-marry-villagers-has-that-plan-reversedd.jpg" alt="Japanese-women-who-dont-marry-villagers-has-that-plan-reversedd" width="700" height="420"></img></span></p>
<p><span style="font-size:14pt;">దీంతో మహిళలకు ఓ వినూత్న పథకం తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తుంది. టోక్యోలో ఒంటరిగా ఉండే యువతులు గ్రామీణ ప్రాంతాల్లోని యువకులను పెళ్లి చేసుకుని, అక్కడే సెటిల్ అయితే వాళ్లకు డబ్బులు ఇవ్వనుంది. పెళ్లి సంబంధాలు చూసుకోవడానికి మహిళ గ్రామీణ ప్రాంతాలకు వెళ్లడానికి కావాల్సిన డబ్బులు కూడా ప్రభుత్వమే ఇస్తుంది. పూర్తిగా అక్కడే ఉండిపోతే.. 6000000 యెన్ అంటే 4140 డాలర్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. </span></p>
<p><span style="font-size:14pt;">ఈ పథకం 2025 ఆర్థిక సంవత్సరం నుంచి ప్రారంభించాలని జపాన్ ప్రభుత్వం చూస్తోంది.టోక్యోలో వలస వచ్చిన యువతుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో స్త్రీలు తక్కువగా ఉన్నారని జపాన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ పథకంపై విమర్శలు వస్తున్నాయి. మహిళలు వాళ్లకు నచ్చిన నిర్ణయాలు తీసుకోవాలి. కానీ ఇలా పథకం పేరుతో బలవంతంగా గ్రామాలకు పంపించడం ఏంటని కొందరు అంటున్నారు. గ్రామాల్లో స్త్రీ పురుష నిష్పత్తిని సమానం చేయడం కోసం మహిళలకు ఇలా డబ్బులు ఇచ్చి పంపించడం ఏంటని మండిపడుతున్నారు. అయితే ఇందులో మహిళల ఇష్టాలను మార్చుకోమని ప్రభుత్వం చెప్పడం లేదు. గ్రామీణ ప్రాంతంలో ఉండే లోటును తీర్చాలని అనుకుంటుంది. </span></p>
<p><span style="font-size:14pt;">దీనికోసం ఒంటరిగా జీవించే మహిళలు గ్రామీణ ప్రాంతాలకు వెళ్తే యువతుల సంఖ్య పెరుగుతుందనే ఉద్దేశంతోనే ఈ పథకం తీసుకొస్తుంది. ఆ గ్రామాల్లో కూడా ఏదైనా ఉపాధి కల్పించేవి చేయడానికి ప్రభుత్వం నగదు రూపంలో సాయం చేస్తుంది. కానీ అమ్మాయిలను వస్తువుగా చూస్తున్నారని, వాళ్ల స్వాతంత్ర్యానికి ఇది చాలా వ్యతిరేకమని కొందరు సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారు. మరి ఈ పథకం అమలు అవుతుందో లేదో చూడాలి.</span></p>]]></content:encoded>
                
                                                            <category>అంతర్జాతీయం</category>
                                    

                <link>https://www.jayabheridaily.com/international/4140-dollars-if-you-marry-village-women/article-2805</link>
                <guid>https://www.jayabheridaily.com/international/4140-dollars-if-you-marry-village-women/article-2805</guid>
                <pubDate>Tue, 03 Sep 2024 10:08:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.jayabheridaily.com/media/2024-09/japanese-women-who-dont-marry-villagers-has-that-plan-reversedd.jpg"                         length="55855"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Jayabheri Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బంగ్లాదేశ్‌లోనూ ఉక్రెయిన్ తరహా పరిస్థితులు</title>
                                    <description><![CDATA[<p><strong><span style="color:rgb(224,62,45);"><em><span style="font-size:14pt;">సరిగ్గా పదేళ్ల క్రితం ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో పెద్ద ఎత్తున ప్రజాందోళన చెలరేగింది. నిరసనకారులు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. ఇందులో కొందరు నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆగ్రహించిన ప్రజలు మరింత ఉధృతంగా విరుచుకుపడ్డారు. ఫలితంగా నాటి ఉక్రెయిన్ అధ్యక్షుడు విక్టర్ యంకోవిచ్ గద్దె దిగాల్సి వచ్చింది.</span></em></span></strong></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.jayabheridaily.com/international/ukraine-like-situation-in-bangladesh-too/article-2684"><img src="https://www.jayabheridaily.com/media/400/2024-08/untitled-design-97-1.webp" alt=""></a><br /><p><span style="font-size:14pt;">బంగ్లాదేశ్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే.. పదేళ్ల క్రితం ఉక్రెయిన్‌లో జరిగిన పరిణామాలు గుర్తుకొస్తున్నాయి. అప్పటి వరకు మిత్రరాజ్యాలుగా ఉన్న దేశాలే ఒక్కసారిగా శత్రువులుగా మారిపోయిన పరిస్థితి ఉక్రెయిన్ – రష్యా మధ్య చోటుచేసుకోగా.. ఇప్పుడు బంగ్లాదేశ్-భారత్ మధ్య సంబంధాలు సైతం అదే మాదిరిగా మారాయి. </span></p>
<p><span style="font-size:14pt;">సరిగ్గా పదేళ్ల క్రితం ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో పెద్ద ఎత్తున ప్రజాందోళన చెలరేగింది. నిరసనకారులు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. ఇందులో కొందరు నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆగ్రహించిన ప్రజలు మరింత ఉధృతంగా విరుచుకుపడ్డారు. ఫలితంగా నాటి ఉక్రెయిన్ అధ్యక్షుడు విక్టర్ యంకోవిచ్ గద్దె దిగాల్సి వచ్చింది. అంతేకాదు, తన ప్రాణాలు కాపాడుకోడానికి రష్యాలో ఆశ్రయం పొందాల్సి వచ్చింది. విక్టర్ యంకోవిచ్ రష్యా అనుకూల వైఖరిని అవలంబించారు. యురోపియన్ యూనియన్‌, నాటో లో ఉక్రెయిన్ చేరాలన్న ప్రతిపాదనలను ఆయన వ్యతిరేకించారు. ఈ క్రమంలో యంకోవిచ్‌ను ఆ పదవి నుంచి తప్పించడం కోసం అగ్రరాజ్యం అమెరికానే కుట్ర చేసిందని అప్పట్లో అనేక కథనాలు, విశ్లేషణలు వచ్చాయి. </span></p>
<p><span style="font-size:14pt;">ఉక్రెయిన్ ప్రజాందోళన వెనుక అమెరికా మద్దతు ఉందన్న విషయాన్ని ఆ దేశానికి డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్‌గా పనిచేసిన విక్టోరియా నులాండ్ స్వయానా అంగీకరించారు.ఉక్రెయిన్ ప్రజాందోళనలు కేవలం అధ్యక్షుణ్ణి గద్దె దించడం, ప్రభుత్వాన్ని పడగొట్టడం వరకే పరిమితం కాలేదు. అంతటితో ఉద్యమం ముగియలేదు. ఉక్రెయిన్‌లో రష్యన్ భాష ఎక్కువగా మాట్లాడే క్రిమియా, డాన్‌బాస్ ప్రాంతాల్లో ఆందోళనలు దారితప్పాయి. రష్యన్ భాష మాట్లాడే ప్రజలను నిరసనకారులు లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడ్డారు. ఈ పరిస్థితుల్లో రష్యన్ భాష మాట్లాడే ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఉన్న క్రిమియాను రష్యా ఆక్రమించుకుని, తమ భూభాగంలో కలుపుకుంది. ఆనాడు రగులుకున్న నిప్పు.. దశాబ్దకాలంగా కొనసాగుతూ 2022లో రెండు దేశాల మధ్య యుద్ధానికి దారితీసింది. తీరా ఇంతజరిగినా ఇప్పటికీ ఉక్రెయిన్ యురోపియన్ యూనియన్‌లో, నాటో (NATO)లో సభ్యత్వం పొందలేకపోయింది. </span></p>
<p><span style="font-size:14pt;">మొత్తంగా ఒకనాటి సోవియట్ యూనియన్‌లో భాగంగా ఉన్న ఉక్రెయిన్, రష్యా ప్రభావం నుంచి బయటపడాలన్న ఆలోచనతో మొదలైన ప్రజా ఉద్యమంచి వరకు ఆ దేశాన్ని అమెరికా కబంధ హస్తాల్లోకి నెట్టేసింది. పేరుకు ఉక్రెయిన్ – రష్యా యుద్ధంలా కనిపిస్తున్నప్పటికీ.. అది అమెరికా – రష్యా మధ్య జరుగుతున్న యుద్ధమని, మధ్యలో ఉక్రెయిన్ బలి పశువుగా మారిందని ప్రపంచ పరిణామాల గురించి అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికీ అర్థమవుతోంది.సరిగ్గా ఉక్రెయిన్ తరహాలో పదేళ్ల తర్వాత బంగ్లాదేశ్‌లో దేశాధినేతను గద్దె దించడమే లక్ష్యంగా ప్రజా ఉద్యమం ఎగిసిపడింది. 2024 జూన్ నెలలో మొదలైన ఉద్యమం, జులై నాటికి తీవ్రరూపం దాల్చి హింసాత్మకంగా మారింది. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మొదలైన ఈ ఆందోళనల్లో పలువురు నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారు.</span></p>
<p><span style="font-size:14pt;"><img src="https://www.jayabheridaily.com/media/2024-08/untitled-design-97-1.webp" alt="untitled-design-97-1" width="1280" height="720"></img></span></p>
<p><span style="font-size:14pt;">దీంతో నిరసనకారులు మరింత రెచ్చిపోయారు. ఆగస్ట్ నాటికి ఆ ఆందోళనలు దేశ ప్రధాని షేక్ హసీనా నివాసాన్ని ముట్టడించే వరకు చేరుకున్నాయి. విధిలేని పరిస్థితుల్లో హసీనా దేశాన్ని విడిచి తాత్కాలికంగా భారత్‌లో ఆశ్రయం పొందాల్సి వచ్చింది. ఉక్రెయిన్‌ మాదిరిగానే ప్రజాందోళనలు దేశాధినేతను గద్దె దించాయి. సోవియట్ యూనియన్‌లో భాగంగా ఉండి, విడిపోయి స్వతంత్ర రాజ్యంగా ఉన్న ఉక్రెయిన్ తమ మాతృదేశం లాంటి రష్యాతో కయ్యం పెట్టుకోగా.. ఇప్పుడు ఒకనాటి బ్రిటీష్ ఇండియాలో భాగంగా భారత్‌లో అంతర్భాగంగా ఉండి, 1947లో విడిపోయి ఈస్ట్ పాకిస్తాన్‌గా, ఆ తర్వాత భారత్ చొరవతో స్వతంత్ర దేశంగా అవతరించిన బంగ్లాదేశ్‌లో కూడా భారత్ వ్యతిరేక భావజాలమే ప్రస్తుతం కనిపిస్తోంది. నిరసనకారులు షేక్ హసీనాను ‘భారత ఏజెంట్’ అని నిందించడమే కాదు, భారత్ అనుకూల వైఖరిని తప్పుబట్టారు. </span></p>
<p><span style="font-size:14pt;">ఇక్కడ కూడా ప్రజాందోళనలు హసీనాను గద్దె దించడంతో శాంతించలేదు. భారత్ అనుకూల వైఖరితో ఉండే మైనారిటీ వర్గాలైన హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులకు, హింసకు పాల్పడుతున్నారు. అయితే ఈ ఆందోళనల వెనుక కూడా అమెరికా హస్తం ఉందన్నది షేక్ హసీనా ఆరోపణ. బంగ్లాదేశ్‌లోని సెయింట్ మార్టిన్ ద్వీపాన్ని తమ సైనిక అవసరాల కోసం ఇవ్వాల్సిందిగా అమెరికా అడిగిందని, అందుకు తాను అంగీకరించకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని హసీనా వెల్లడించారు. భారత వ్యతిరేక వైఖరితో ఉన్న నిరసనకారులు.. షేక్ హసీనాకు భారత్ ఆశ్రయం కల్పించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బంగ్లాదేశ్ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు ఈ రెండు దేశాల మధ్య కొనసాగిన సత్సంబంధాలు, మైత్రిని ప్రశ్నార్థకంలో పడేసేలా ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వ వైఖరి కనిపిస్తోంది. ఆ దేశంలో భారత్ వస్తువులను బహిష్కరిస్తున్నారు. భారతీయులపై అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. గతంలో హిందీ భాష వాడకంపై బంగ్లాదేశ్‌లో వ్యతిరేకత వ్యక్తమైంది. హిందీ భాషను ఉపయోగించడాన్ని నిరసనకారులు బంగ్లాదేశ్‌కే అవమానకరమని బహిరంగంగానే వ్యాఖ్యానించారు. </span></p>
<p><span style="font-size:14pt;">ఇదంతా ఒకెత్తయితే..షేక్ హసీనా అధికారంలో ఉండగా భారత గూఢచార సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ను ఉపయోగించుకుని తనకు వ్యతిరేకంగా వ్యవహరించేవారిపై మారణహోమానికి పాల్పడ్డారని నిందిస్తున్నారు. తాత్కాలికంగా ఏర్పడ్డ మధ్యంతర ప్రభుత్వం ఇప్పటికే అనేక మంది రా ఏజెంట్లను అరెస్టు చేయడమే ఇందుకు నిదర్శనం. మొత్తంగా బంగ్లాదేశ్ సర్వసత్తాక స్వతంత్ర రాజ్యంగా అవతరించడానికి సహకరించిన భారతదేశంపై కృతజ్ఞతాభావం ఉండాల్సిన చోట బంగ్లాదేశ్ కొత్త తరాన్ని భారత్‌ పట్ల విషాన్ని నింపుతోంది. యువతను రెచ్చగొడుతోంది. షేక్ హసీనా పాలనలో వాణిజ్యం, సరిహద్దులు, రక్షణ సహా అనేక ఇతర రంగాల్లో పరస్పర సహకారానికి ద్వైపాక్షిక ఒప్పందాలు, నదీ జలాల ఒప్పందాలు చేసుకున్న భారత్‌కు ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో నెలకొన్న పరిణామాలు ఆందోళన కల్గిస్తున్నాయి. కొత్త ప్రభుత్వంతో కూడా సత్సంబంధాలు కొనసాగించాలన్న భారత్ ప్రయత్నాలకు ఇవన్నీ అడ్డంకిగా మారాయి.బంగ్లాదేశ్‌లో ఆందోళన చేస్తున్న విద్యార్థులు.. షేక్ హసీనాను బంగ్లాదేశ్ ప్రభుత్వానికి అప్పగించాలని భారతదేశాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రజాందోళనలను అణిచివేసే క్రమంలో జరిగిన కాల్పులు, నిరసనకారుల మరణాలపై షేక్ హసీనాను హత్యానేరం కింద కేసులు పెట్టాలన్నది వారి డిమాండ్‌గా ఉంది. </span></p>
<p><span style="font-size:14pt;">మరోవైపు తమ ఉద్యమానికి ఎలాంటి విదేశీశక్తుల సహాయం లేదని చెబుతున్నారు. తమ ఉద్యమాన్ని కించపరిచేందుకు భారత్ చేస్తున్న కుట్రగా వారు అభివర్ణిస్తున్నారు. ఆ దేశంలో మైనారిటీలపై ఎలాంటి దాడులు జరగలేదని, కేవలం భారత్ చేస్తున్న దుష్ప్రచారమేనని నిందిస్తున్నారు. మొత్తంగా నిన్నమొన్నటి వరకు ప్రపంచమంతా మెచ్చుకున్న భారత్-బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు ఇప్పుడు రష్యా-ఉక్రెయిన్ మాదిరిగా మారడం అందరికీ ఆందోళన కల్గిస్తోంది. ఇది భవిష్యత్తులో భారత్ – పాకిస్తాన్ తరహా ఉద్రిక్త పరిస్థితులకు దారితీయవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.</span></p>]]></content:encoded>
                
                                                            <category>అంతర్జాతీయం</category>
                                    

                <link>https://www.jayabheridaily.com/international/ukraine-like-situation-in-bangladesh-too/article-2684</link>
                <guid>https://www.jayabheridaily.com/international/ukraine-like-situation-in-bangladesh-too/article-2684</guid>
                <pubDate>Fri, 16 Aug 2024 10:48:23 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.jayabheridaily.com/media/2024-08/untitled-design-97-1.webp"                         length="121394"                         type="image/webp"  />
                
                                    <dc:creator><![CDATA[Jayabheri Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>భారత్ మిత్రదేశాలలో అలజడి...</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(239,117,4);"><em><span style="font-size:14pt;">సరిహదులను మారుస్తూ మ్యాప్‌లు విడుదల చేస్తోంది. ఈ క్రమంలోనే కోవిడ్‌ సమంలో గాల్వన్‌లోకి చొచ్చుకొచ్చేందుకు చైనా సైన్యం యత్నించింది. దీనిని భారత సైన్యం దీటుగా తిప్పి కొట్టింది. అప్పటి నుంచి చైనాకు కంటిమీద కునుకు ఉండడం లేదు. భారత్‌ను ఎలాగైనా దెబ్బతీయాలని దొడ్డి దారిని ఎంచుకుంది. ఇందుకోసం భారత మిత్ర దేశాలను దూరం చేసే కుట్ర పన్నుతోంది. </span></em></span></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.jayabheridaily.com/international/unrest-among-indias-allies/article-2678"><img src="https://www.jayabheridaily.com/media/400/2024-08/maxresdefault-1-5.webp" alt=""></a><br /><p><span style="font-size:14pt;">భారత్‌ టార్గెట్‌గా చైనా పాకిస్తాన్‌తో కలిసి కొత్త ఎత్తుగడలు వేస్తోంది. అభివృద్ధిలో దూసుకుపోతున్న భారత్‌లో అల్లర్లు, అశాంతి సృష్టించడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. కోవిడ్‌ సమయంలో చైనా యాప్‌లపై భారత్‌ నిషేధం విధించింది. ఇక చైనా లోన్‌ యాప్‌లను బ్యాన్‌ చేసింది. ఈ క్రమంలో చైనాకు తీవ్ర ఆర్థిక నష్టం కలిగింది. దీంతో భారత భూభాగాలను ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తోంది. </span></p>
<p><span style="font-size:14pt;">సరిహదులను మారుస్తూ మ్యాప్‌లు విడుదల చేస్తోంది. ఈ క్రమంలోనే కోవిడ్‌ సమంలో గాల్వన్‌లోకి చొచ్చుకొచ్చేందుకు చైనా సైన్యం యత్నించింది. దీనిని భారత సైన్యం దీటుగా తిప్పి కొట్టింది. అప్పటి నుంచి చైనాకు కంటిమీద కునుకు ఉండడం లేదు. భారత్‌ను ఎలాగైనా దెబ్బతీయాలని దొడ్డి దారిని ఎంచుకుంది. ఇందుకోసం భారత మిత్ర దేశాలను దూరం చేసే కుట్ర పన్నుతోంది. ఇందుకు పాకిస్తాన్‌ సహాయం తీసుకుంటోంది. అందులో భాగమే ప్రస్తుతం బంగ్లాదేశ్‌ అల్లరు. బంగ్లాలోని షేక్‌హసీనా ప్రభుత్వం భారత్‌తో మంచి స్నేహబంధం కొనసాగిస్తోంది. దీంతో దీనిని దెబ్బతీయడానికే చైనా పాకిస్తాన్‌ సహాయంతో కుట్ర పన్నింది. ఈ క్రమంలోనే రిజర్వేషన్ల అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంది. సోషల్‌ మీడియాలో ఈ రిజర్వేషన్లకు సంబంధించిన గొడవను వైరల్‌ చేస్తూ బంగ్లాదేశ్‌ యువతను రెచ్చగొట్టింది. ఈ క్రమంలోనే మూడు నెలలుగా జరుగుతున్న అల్లర్లు.. చివరకు ప్రధాని షేక్‌ హసీనాను గద్దె దించే వరకు వచ్చాయి. భయంతో ఆమె దేశం విడిచి పారిపోయేలా చేశాయి.రిజర్వేషన్ల అంశమే అల్లర్లకు కారణమైతే.. షేక్‌ హసీనా రాజీనామా తర్వాత అవి సద్దుమణగాలి. </span></p>
<p><span style="font-size:14pt;">కానీ, ఇప్పటికీ అల్లర్లు కొనసాగుతున్నాయి. ఇప్పటికే వెయ్యి మంది వరకు మరణించారు. ప్రస్తుతం మైనారిటీలు, హిందువులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. పదుల సంఖ్యలో ఆలయాలను ధ్వంసం చేశారు. హిందువులను చంపుతున్నారు. పరిస్థితి చూస్తుంటే ఈ అల్లర్ల ఉద్దేశం రిజర్వేషన్లు కాదని, దేశంలో అలజడి సృష్టిండచమే అని తెలుస్తోంది. తద్వారా భారత్‌లో అలజడి సృష్టించడమే అని తెలుస్తోంది అందుకే షేక్‌ హసీనా రాజీనామా చేసినా.. అల్లర్లు ఆగడం లేదు. భారత్‌తో బంగాదేశ్‌కు ఉన్న వ్యాపార సంబంధాలను దెబ్బతీయడం, భారత వ్యతిరేక ప్రభుత్వం ఏర్పాటు చేయడమే లక్ష్యంగా చైనా పాకిస్తాన్‌తో కలిసి కుట్ర చేసిందని తెలుస్తోంది. బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ల వివాదం నేపథ్యంలో.. నెలకొన్న అల్లర్ల వల్ల తన ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేశారు. ఈ క్రమంలో ఆమె ఆర్మీ హెలికాప్టర్లో భారత్ చేరుకున్నారు. ఇంగ్లాండ్ దేశానికి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తనను తాను రాజకీయ శరణార్థిగా ఆమె ప్రకటించుకున్నారు. </span></p>
<p><span style="font-size:14pt;">అయితే ఇంగ్లాండ్ నుంచి ఎటువంటి ప్రకటన రాకపోవడంతో ప్రస్తుతం ఆమె భారత్ లోనే తల దాచుకుంటున్నారు. షేక్ హసీనా రాజీనామా తర్వాత కూడా ఆ దేశంలో అల్లర్లు తగ్గుముఖం పట్టలేదు. పైగా ఆ దేశానికి చెందిన సుప్రీంకోర్టు జడ్జి, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ కూడా తమ పదవులకు రాజీనామాలు చేశారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ లో మహమ్మద్ యూనస్ ఆధ్వర్యంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది.ప్రధానమంత్రి పదవికి రాజీనామా తర్వాత షేక్ హసీనా తొలిసారిగా నోరు విప్పారు. ఒక ఆంగ్ల పత్రికతో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా సంచలన ఆరోపణలు చేశారు. ” నా దేశంలో నేను శవాల వేడుకను చూడాలని అనుకోలేదు. విద్యార్థుల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టి కొంతమంది అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని భావించారు. దానికి నేను ఏమాత్రం అంగీకరించలేదు. అలాంటివి తట్టుకోలేక ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశాను. </span></p>
<p><span style="font-size:14pt;">ఒకవేళ నేను సెయింట్ మార్టిన్ ద్వీపంలో అధికారాన్ని గనక అప్పగించి.. అమెరికాకు బంగాళాఖాతంలో స్థానం ఇస్తే.. కచ్చితంగా ప్రధానమంత్రి పదవిలో ఉండేదాన్ని. ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ నేను ధైర్యంగానే ఉన్నాను. బంగ్లాదేశ్ ప్రజల శ్రేయస్సు కోసం పని చేశాను. ఇప్పటికైనా ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అతివాదుల మాయలో పడకండి” అని షేక్ హసీనా ప్రకటించారు.బంగ్లాదేశ్లో నెలకొన్న అల్లర్ల వల్ల చాలామంది నాయకులు చనిపోయారు.. అవామీ లీగ్ కార్యకర్తలు హత్యకు గురయ్యారు. ఆందోళనకారులు ధ్వంసం చేయడం వల్ల బంగ్లాదేశ్ ఓ సంక్షుబిత దేశంగా మారిపోయింది. అయితే త్వరలోనే షేక్ హసీనా బంగ్లాదేశ్ తిరిగి వెళ్తానని ప్రచారం జరుగుతోంది. దేవిశాన్ని ఆమె ఓ ఆంగ్ల పత్రికకు పంపిన సందేశంలో పేర్కొన్నారు. అవామీ లీగ్ ధైర్యంగా నిలబడుతుందని ఆమె వెల్లడించారు. బంగ్లాదేశ్ సంక్షేమం కోసం తాను భగవంతుడికి ప్రార్ధనలు చేస్తున్నానని షేక్ హసీనా ఆ సందేశంలో వెల్లడించారు.ఆగస్టు ఐదు నుంచి బంగ్లాదేశ్లో అల్లర్లు తారాస్థాయిలో జరుగుతున్నాయి. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా గత వారమే రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆమె భారత్ లో ఉంటున్నారు. </span></p>
<p><span style="font-size:14pt;">ఇంగ్లాండ్ లో ఆశ్రయం పొందడానికి ఆమె దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పుడు మాత్రమే కాదు గత ఏడాది మే నెలలో కూడా హసీనా సంచలన ప్రకటన చేశారు. “మనదేశంలో ఎన్నికలు సాఫీగా జరగాలంటే ఒక దేశానికి బంగాళాఖాతంలో స్థావరం కల్పించాలి. కానీ అది అంత సులభంగా జరగదని” హసీనా పేర్కొన్నారు. అప్పట్లో హసీనా చేసిన ప్రకటన సంచలనంగా మారింది. సరిగా ఏడాది గడవగానే నాడు ఆమె అన్న మాటలు నేడు పునరావృతమయ్యాయి. </span></p>
<p><span style="font-size:14pt;">ఆమె తన పదవిని కూడా కోల్పోయారు.ఇక బంగ్లాదేశ్‌కు తర్వాత ఆర్థికసాయం, రుణాలు ఇచ్చి అక్కడ పాగా వేయాలన్నదే చైనా కుట్రగా తెలుస్తోంది.చైనా గతంలో మయన్మార్, శ్రీలంక, మాల్దీవుల్లోనూ ఇదే ఎత్తగడ వేసి సక్సెస్‌ అయింది. మయన్మార్‌లో ఆంగ్‌సాంగ్‌సూకీ ఆధ్వర్యంలో ఏర్పడిన ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూల్చింది. సైనిక ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించింది. ఇక శ్రీలంకకు కూడా భారీగా రుణాలు ఇచ్చింది. </span><span style="font-size:14pt;">అవి తీర్చలేని పరిస్థితిలో శ్రీలంకలో అనేక ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి ఆ దేశంపై పట్టు సాధించే ప్రయత్నం చేస్తోంది. ఇక మాల్దీవులు కూడా ఇప్పటికే చైనా చేతుల్లోకి వెళ్లింది. గతంలో ఈ మూడు భారత మిత్ర దేశాలే. వీటిని భారత్‌కు దూరం చేయడమే లక్ష్యంగా పన్నిన కుట్రలో కొంత వరకు చైనా సక్సెస్‌ అయింది. అందుకే ఇప్పుడు మరో మిత్ర దేశమైన బంగ్లాదేశ్‌పై పడింది. సైలెంట్‌గా ఉంటూ అలజడి సృష్టిస్తోంది.</span></p>]]></content:encoded>
                
                                                            <category>అంతర్జాతీయం</category>
                                    

                <link>https://www.jayabheridaily.com/international/unrest-among-indias-allies/article-2678</link>
                <guid>https://www.jayabheridaily.com/international/unrest-among-indias-allies/article-2678</guid>
                <pubDate>Fri, 16 Aug 2024 09:41:48 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.jayabheridaily.com/media/2024-08/maxresdefault-1-5.webp"                         length="127650"                         type="image/webp"  />
                
                                    <dc:creator><![CDATA[Jayabheri Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>Manu Bhaker : కాంస్యం గెలిచిన మను భాకర్ ఎవరు? ఆమె నేపథ్యం ఏమిటి?</title>
                                    <description><![CDATA[<ul style="list-style-type:square;">
<li><span style="color:rgb(208,12,211);"><em><span style="font-size:14pt;">మను భాకర్ హర్యానాకు చెందిన అథ్లెట్</span></em></span></li>
<li><span style="color:rgb(208,12,211);"><em><span style="font-size:14pt;">చిన్నప్పటి నుంచి ఎన్నో క్రీడల్లో ప్రావీణ్యం</span></em></span></li>
<li><span style="color:rgb(208,12,211);"><em><span style="font-size:14pt;">మను ప్యాషన్‌తో షూటింగ్‌పై దృష్టి పెట్టాడు</span></em></span></li>
<li><span style="color:rgb(208,12,211);"><em><span style="font-size:14pt;">యుక్తవయసులో ఎన్నో పతకాలు సాధించిన షూటర్</span></em></span></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.jayabheridaily.com/international/who-is-manu-bhakar-who-won-bronze-and-what-is/article-2596"><img src="https://www.jayabheridaily.com/media/400/2024-07/gettyimages-2163474623.jpg" alt=""></a><br /><p><span style="font-size:14pt;">పారిస్ ఒలింపిక్స్ 2024లో చారిత్రాత్మక రీతిలో భారత్‌కు కాంస్య పతకాన్ని అందించిన షూటర్ మను భాకర్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. ఆమె స్వస్థలం హర్యానా చాలా మంది ఒలింపిక్ పతకాలు గెలుచుకున్న క్రీడాకారులను తయారు చేసింది. కానీ హర్యానాలోని చాలా మంది అథ్లెట్లు బాక్సర్లు మరియు రెజ్లర్లు. వీరికి భిన్నంగా షూటింగ్‌లో మను భాకర్‌ కాంస్యం సాధించింది. ఒలింపిక్స్‌లో షూటింగ్ విభాగంలో భారత్ తరఫున పతకం సాధించిన తొలి మహిళగా మను చరిత్ర సృష్టించింది.</span></p>
<p><span style="font-size:14pt;"><img src="https://www.jayabheridaily.com/media/2024-07/manu-bhaker.jpg" alt="Manu Bhaker" width="1200" height="1119"></img></span></p>
<p><span style="font-size:14pt;">వాస్తవానికి, ఆమె టెన్నిస్, స్కేటింగ్ మరియు బాక్సింగ్ వంటి క్రీడలను కూడా ప్రయత్నించింది. అంతేకాదు 'తంగ్ టా' మార్షల్ ఆర్ట్స్ లో కూడా రాణించి జాతీయ స్థాయిలో పతకాలు సాధించింది. కానీ దేన్నైనా త్వరగా నేర్చుకునే సహజ సామర్థ్యంతో ఆమె చివరికి షూటింగ్‌లో రాణించింది. పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించడం ద్వారా ఆమె జీవితంలో శిఖరాగ్రానికి చేరుకుంది.</span></p>
<p><span style="font-size:14pt;"><img src="https://www.jayabheridaily.com/media/2024-07/6thprnrs_manu-bhaker_640x480_28_july_24.webp" alt="6thprnrs_manu-bhaker_640x480_28_July_24" width="640" height="480"></img></span></p>
<p><strong><span style="font-size:14pt;">మను భాకర్ తన తండ్రిని పిస్టల్ అడిగాడు</span></strong><br /><span style="font-size:14pt;">2016 రియో ​​ఒలింపిక్స్ ముగిసే సమయానికి మను భాకర్ వయసు కేవలం 14 ఏళ్లు. ఆ సమయంలో ఆమె మొదటిసారి షూటింగ్‌ను ప్రారంభించింది. ఆమె అనేక క్రీడలలో రాణించినప్పటికీ, ఆమె షూటింగ్‌ను ఎక్కువగా ఇష్టపడింది. షూటింగ్ కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు తండ్రికి చెప్పింది. స్పోర్ట్ షూటింగ్ పిస్టల్ కొనాలనుకున్నాడు. అన్ని విషయాల్లోనూ సపోర్ట్ గా ఉండే మను భాకర్ తండ్రి పెద్దగా ఆలోచించకుండా తుపాకీ కొన్నారు.</span></p>
<p><span style="font-size:14pt;"><img src="https://www.jayabheridaily.com/media/2024-07/whatsapp-image-2024-07-28-at-4.35.46-pm-fotor-20240728163855-2024-07-e46b70005712d7a98ca6223307e32a63.webp" alt="whatsapp-image-2024-07-28-at-4.35.46-pm-fotor-20240728163855-2024-07-e46b70005712d7a98ca6223307e32a63" width="640" height="480"></img></span></p>
<p><span style="font-size:14pt;">మను తన యుక్తవయస్సు నుండి జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయి ఈవెంట్లలో రాణిస్తోంది. 2017 నేషనల్ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో, ఆమె ఒలింపిక్ పతక విజేత మరియు మాజీ ప్రపంచ నం.1 షూటర్ హీనా సిద్ధూను ఓడించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో 242.3 రికార్డు స్కోరు సాధించి చరిత్రను తిరగరాసింది.</span></p>
<p><span style="font-size:14pt;"><img src="https://www.jayabheridaily.com/media/2024-07/gettyimages-2163474623.jpg" alt="GettyImages-2163474623" width="760" height="428"></img></span></p>
<p><span style="font-size:14pt;">మరియు 2017 ఆసియా జూనియర్ ఛాంపియన్‌షిప్‌లో రజతం గెలుచుకుంది. ఆ తర్వాత, ఆమె 2018లో ఇంటర్నేషనల్ స్పోర్ట్ షూటింగ్ ఫెడరేషన్ (ISSF) ప్రపంచ కప్‌కు అర్హత సాధించింది మరియు జూనియర్ విభాగంలో ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. కేవలం 16 సంవత్సరాల వయస్సులో, ఆమె ISSF ప్రపంచ కప్‌లో బంగారు పతకం సాధించిన అతి పిన్న వయస్కురాలు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత మరియు మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లలో బంగారు పతకాలు సాధించింది.</span></p>
<p><span style="font-size:14pt;"><img src="https://www.jayabheridaily.com/media/2024-07/gtfjlbja8aag8wc.jpg" alt="GTfjLbja8AAg8wC" width="1079" height="1339"></img></span></p>
<p><span style="font-size:14pt;">2018లో ఆస్ట్రేలియాలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో మను స్వర్ణం సాధించి రికార్డు సృష్టించింది. 2019లో, ఆమె మ్యూనిచ్ ISSF ప్రపంచ కప్‌లో నాల్గవ స్థానంలో నిలిచింది మరియు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. ఆ తర్వాత, 2021 న్యూఢిల్లీలో జరిగిన ISSF ప్రపంచకప్‌లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ విభాగంలో స్వర్ణం మరియు వ్యక్తిగత విభాగంలో రజతం సాధించింది. ఎన్నో అంచనాలతో టోక్యో ఒలింపిక్స్‌లో అడుగుపెట్టి క్వాలిఫికేషన్ రౌండ్‌లో అగ్రస్థానంలో నిలిచిన భాకర్.. తర్వాతి రౌండ్‌లో పిస్టల్‌ పనిచేయకపోవడంతో వెనుదిరిగాడు.</span></p>
<p><span style="font-size:14pt;"><img src="https://www.jayabheridaily.com/media/2024-07/gtlaqlixcaa__ec-(1).jpg" alt="GTlaqliXcAA__EC (1)" width="1290" height="1613"></img></span></p>]]></content:encoded>
                
                                                            <category>అంతర్జాతీయం</category>
                                            <category>క్రీడలు</category>
                                    

                <link>https://www.jayabheridaily.com/international/who-is-manu-bhakar-who-won-bronze-and-what-is/article-2596</link>
                <guid>https://www.jayabheridaily.com/international/who-is-manu-bhakar-who-won-bronze-and-what-is/article-2596</guid>
                <pubDate>Tue, 30 Jul 2024 09:49:40 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.jayabheridaily.com/media/2024-07/gettyimages-2163474623.jpg"                         length="23395"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Jayabheri Daily]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రపంచంలో 3వ యుద్ధం...</title>
                                    <description><![CDATA[<p><span style="font-size:14pt;">ప్రపంచంలో ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ గురించి తెలియని వారు ఉండరు. ఎవరూ చేయని వినూత్న ప్రయోగాలు ఆయన చేస్తుంటారు. ఎవరికీ రాని ఆలోచనలు ఆయనకు వస్తుంటాయి. దక్షిణ కొరియాపై ఎప్పుడూ ఏదో ఒక విధంగా దాడులు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు కిమ్. </span><span style="font-size:14pt;">ఈ క్రమంలోనే కిమ్ దక్షిణ కొరియాకు వందల కొద్ది బెలూన్లు పంపించాడు. అందులో ఆశ్చర్యపోవడానికి ఏముంది. కిమ్ పంపించింది బెలూన్లే కదా అని ఈజీగా కొట్టిపడేయకండి.</span></p>
<p><span style="font-size:14pt;">ఇప్పుడు ఆ బెలూన్లే ఇంటర్నెట్ లో సంచలనాలు సృష్టిస్తున్నాయి. అసలు ఈ తరహా ఆలోచనలు కిమ్ క ఎలా వస్తాయబ్బా అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఇంతకీ ఆ బెలూన్లో ఏమున్నాయో తెలుసా? యుద్దం అంటే ఏంటీ? కత్తులు, గన్స్ తో తలపడతారు. లేదా జెట్స్ తో ఫైట్ చేస్తారు. అది కాదంటే మాటల యుద్ధానికి దిగుతారు. ఇదే కదా యుద్ధం అంటే.. కానీ అక్కడ</span></p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.jayabheridaily.com/international/world-war-3/article-2578"><img src="https://www.jayabheridaily.com/media/400/2024-07/main-qimg-80128d94c0b0f5ec0f37cd52f4b29965-lq.jpg" alt=""></a><br /><p><span style="font-size:14pt;">ప్రపంచంలో ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ గురించి తెలియని వారు ఉండరు. ఎవరూ చేయని వినూత్న ప్రయోగాలు ఆయన చేస్తుంటారు. ఎవరికీ రాని ఆలోచనలు ఆయనకు వస్తుంటాయి. దక్షిణ కొరియాపై ఎప్పుడూ ఏదో ఒక విధంగా దాడులు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు కిమ్. </span><span style="font-size:14pt;">ఈ క్రమంలోనే కిమ్ దక్షిణ కొరియాకు వందల కొద్ది బెలూన్లు పంపించాడు. అందులో ఆశ్చర్యపోవడానికి ఏముంది. కిమ్ పంపించింది బెలూన్లే కదా అని ఈజీగా కొట్టిపడేయకండి.</span></p>
<p><span style="font-size:14pt;">ఇప్పుడు ఆ బెలూన్లే ఇంటర్నెట్ లో సంచలనాలు సృష్టిస్తున్నాయి. అసలు ఈ తరహా ఆలోచనలు కిమ్ క ఎలా వస్తాయబ్బా అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఇంతకీ ఆ బెలూన్లో ఏమున్నాయో తెలుసా? యుద్దం అంటే ఏంటీ? కత్తులు, గన్స్ తో తలపడతారు. లేదా జెట్స్ తో ఫైట్ చేస్తారు. అది కాదంటే మాటల యుద్ధానికి దిగుతారు. ఇదే కదా యుద్ధం అంటే.. కానీ అక్కడ అలా కాదు. చెత్తతో యుద్ధం చేసుకుంటారు. మరి అంతే కదా చెత్తతో యుద్ధమేంటీ చెప్పేవారు లేకగానీ అసలు వీరి మధ్య చెత్త యుద్ధం ఎలా స్టార్ట్ అయింది. అసలు అది ఎలా నడుస్తోంది చెప్తే.. నవ్వు.. బాధ రెండు కలుగుతాయి. గత కొంత కాలంగా ఉభయ కొరియా దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. అగ్ర రాజ్యం అయిన అమెరికాతో దక్షిణ కొరియా చేపట్టే సైనిక విన్యాసాలకు స్పందనగా ఉత్తర కొరియా తరుచూ క్షిపణులతో దాడులు చేస్తూనే ఉంటుంది. </span></p>
<p><span style="font-size:14pt;">కిమ్ జోంగ్ ఉన్ పొరుగు రాజ్యమైన దక్షిణ కొరియాపై ఓ వింతైన ప్రతీకారం తీర్చుకున్నాడు. ఈసారి క్షిపణులు, బాంబులతో కాదు. ఓ ‘చెత్త’ ఐడియాతో వచ్చాడు. కిమ్ తన పొరుగు దేశంలో బెలూన్ల ద్వారా చెత్త, విసర్జన పదార్థాలను జారవిడిచి ప్రతీకారం తీర్చుకున్నాడు. దీంతో దక్షిణ కొరియాలోని కొంతమంది బెలూన్ల ద్వారా ఉత్తర కొరియాలోకి లేఖలు పంపడం మొదలు పెట్టారు. దీనికి ప్రతీకార చర్యగా కీమ్ ఈ చెత్త దాడి చేసినట్లు తెలుస్తుంది. బుధవారం ఉదయం ఉత్తర కొరియా, బెలూన్లు ప్రయోగించినట్లు దక్షిణ కొరియా సైన్యం తెలిపింది. అవి సరిహద్దు దాటిన తర్వాత సియోల్కు ఉత్తరంగా ఎగిరాయని పేర్కొంది. బెలూన్ల నుంచి పడే వస్తువుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అయితే ఈ చెత్త దాడిలో ఎలాంటి నష్టం జరగలేదని దక్షిణ కొరియా తెలిపింది నిజానికి మే నెల చివరి వారం నుంచి ఈ బెలూన్ల యుద్ధం సాగుతోంది. </span></p>
<p><span style="font-size:14pt;">ఉత్తర కొరియా ఇలా బెలూన్లు పంపడం ఇది పదో సారి ఇప్పటి వరకు 2,000 కంటె ఎక్కువగానే బెలూన్లను ప్రయోగించారు. ఆ బెలూన్లలో ఎరువులు, సిగరెట్ పీకలు, చెత్త వస్తువులు, వ్యర్థాలు ఉంటున్నాయి. అయితే దక్షిణకొరియా పంపిన బెలూన్లకు ప్రతీకారంగానే మేము బెలూన్లను పంపుతున్నామని ఉత్తర కొరియా చెబుతోంది. కొత్త కొరియా చెత్త బెలూన్లకు గతంలో దక్షిణ కొరియా గట్టి జవాబునిచ్చింది. సరిహద్దుల్లో పెద్ద పెద్ద లౌడ్‌స్పీకర్లను ఏర్పాటు చేసి ఉత్తర కొరియా వ్యతిరేక ప్రచారాలను ప్రారంభించింది. సైనిక స్థావరాలు ఉన్న ఉత్తర కొరియా ప్రాంతాల్లో లౌడ్‌ స్పీకర్ల ద్వారా K-పాప్ సంగీతం, విదేశీ వార్తలతోపాటు, ప్యాంగ్యాంగ్ వ్యతిరేక ప్రసారాలను దక్షిణ కొరియా సైన్యం హోరెత్తిస్తోంది.అయితే ఉత్తర కొరియాలో విదేశీ వార్తలు, K-పాప్‌ పాటలు వినడం తీవ్ర నేరాలుగా పరిగణిస్తారు. అవి దేశంలోని ప్రజల పట్ల ప్రభుత్వ వ్యతిరేక భావాలను నాటుతుందని, తన అధికారాన్ని బలహీనపరుస్తుందని నియంత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ భావిస్తారు. </span></p>
<p><span style="font-size:14pt;">అందుకే వాటిని అక్కడ నిషేధించారు. 2015లో ఇలాగే దక్షిణ కొరియా లౌడ్‌ స్పీకర్లతో ఉత్తర కొరియా వ్యతిరేక ప్రచారం చేయగా ప్రతిచర్యగా కిమ్‌ ప్రభుత్వం ఫిరంగులను పేల్చింది. అప్పట్లో అది ఉద్రిక్త పరిస్థితులకు తావిచ్చింది. మళ్లీ ఆ పరిస్థితులే ఎదురైతే ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని దక్షిణ కొరియా బలగాలను ఆదేశించింది. నిజానికి వీరి మధ్య ఇలా చెత్తతో యుద్ధం జరగడం మొదటిసారేం కాదు.. 1950లో కొరియన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి దక్షిణ కొరియా, ఉత్తర కొరియా మధ్య బెలూన్లతో యుద్ధం జరుగుతోంది. ఒక దేశం పైకి మరొక దేశం ఈ రకమైన బెలూన్లను పంపుతున్నారు. ఈ చెత్త దాడి గురించి ఇటీవల సౌత్ కొరియా ఐక్యరాజ్య సమితి బృందానికి తెలియజేసింది. అనుమానాస్పద వస్తువులపై స్థానిక ప్రజలను అప్రమత్తం చేసింది. </span></p>
<p><span style="font-size:14pt;">ఇలాంటి వస్తువులతో ఇళ్లకు, ఎయిర్ పోర్ట్, రోడ్లకు ప్రమాదం అని దక్షిణ కొరియా సైనికులు అంటున్నారు. వీటి వల్ల ఉత్పన్నమయ్యే పర్యవసనాలకు కిమ్ దే బాధ్యత అని పేర్కొన్నారు. ఇలాంటి చిల్లర పనులు, అమానవీయ పనులు కిమ్ వెంటనే ఆపాలని హెచ్చరించింది. ఇప్పటికే రష్యా-ఉక్రెయిన్ బాంబులతో యుద్ధం చేస్తోంది. మరో పక్క ఇజ్రాయెల్-హమాస్ నెత్తురోడుతోంది. ఈ సమయంలో వీళ్ల చెత్తయుద్ధం చర్చగా మారింది. అసలే కిమ్ కి తిక్కెక్కువ అని అందరికీ తెలుసు.. మరి ఆయన దీనికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పెడతారో.. తెలియదు. మరి ఈ చెత్త యుద్ధానికి ఎవరు ఫుల్ స్టాప్ పెడతారో చూడాలి...</span></p>]]></content:encoded>
                
                                                            <category>అంతర్జాతీయం</category>
                                    

                <link>https://www.jayabheridaily.com/international/world-war-3/article-2578</link>
                <guid>https://www.jayabheridaily.com/international/world-war-3/article-2578</guid>
                <pubDate>Mon, 29 Jul 2024 08:15:48 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.jayabheridaily.com/media/2024-07/main-qimg-80128d94c0b0f5ec0f37cd52f4b29965-lq.jpg"                         length="70335"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Jayabheri Daily]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        